Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Deaths

Deaths News

    • ICMR Research: పోస్టు కోవిడ్‌ మరణాలపై అధ్యయనం.. రెంటు అధ్యయనాలు చేపడుతున్న ఐసీఎంఆర్‌
      #జాతీయం

      ICMR Research: పోస్టు కోవిడ్‌ మరణాలపై అధ్యయనం.. రెంటు అధ్యయనాలు చేపడుతున్న ఐసీఎంఆర్‌

      కోవిడ్‌ తరువాత జరిగిన మరణాలపై అధ్యయనం చేయాలనిఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) నిర్ణయించింది. ఇందుకు సంబంధించి రెండు అధ్యయనాలను చేపట్టాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది.
    • Corona: మళ్లీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. భారీగా మరణాలు..!
      #Top Story

      Corona: మళ్లీ దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. భారీగా మరణాలు..!

      గత 28 రోజులలో (10 జూలై నుండి 6 ఆగస్టు 2023 వరకు) దాదాపు 1.5 మిలియన్ కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. అందులో 2500 మరణాలు ఉన్నాయి.
    • Kuno cheetahs: చీతాల మృతికి అదే కారణమా?..
      #జాతీయం

      Kuno cheetahs: చీతాల మృతికి అదే కారణమా?..

      కూనో జాతీయ పార్కులో ఉంటున్న చీతాల మరణాలకు రేడియో కాలరే కారణమనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాటి వలనే చీతాలు మరణించాయనే అనుమానాలు బలపడుతున్నాయి.
    • Heat Strokes Killes:  వడ దెబ్బకు బీహార్‌, యూపీలో  ఎక్కవ మరణాలు … 10 ఏళ్లల్లో 2500 మంది మరణం
      #వార్తలు

      Heat Strokes Killes: వడ దెబ్బకు బీహార్‌, యూపీలో ఎక్కవ మరణాలు … 10 ఏళ్లల్లో 2500 మంది మరణం

      వర్షా కాలంలో వరదలతో.. ఎండ కాలం వడ దెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ ప్రాణాలు కోల్పోతున్నది నిరుపేదలే కావడం ఆలోచించాల్సిన విషయంగా మారింది.
    • సుప్రీంకోర్టు కీల‌క తీర్పు:  వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…
      #Top Story

      సుప్రీంకోర్టు కీల‌క తీర్పు: వారికి రూ.50 వేలు ప‌రిహారం ఇవ్వాల్సిందే…

      క‌రోనా బారిన ప‌డి మృతి చెందిన కుటుంబాల‌కు ఇచ్చే ప‌రిహారంపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది.  క‌రోనా మృతుల కుటుంబాల‌కు రూ.50 వేల చొప్పున ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.  క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు దృవీక‌ర‌ణ ప‌త్రం లేకున్నాకూడా ప‌రిహారం అందించాల‌ని,  ఈ ప‌రిహారం కోసం ధ‌ర‌ఖాస్తు చేసుకున్న 30 రోజుల్లోగా ప‌రిహారం అందించాల‌ని సుప్రీంకోర్టు పేర్కొన్న‌ది.  జాతీయ విపత్తున నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌తిపాదించిన విధంగా రూ.50 వేల ప‌రిహారాన్ని ఇవ్వ‌కుండా ఏ రాష్ట్రం నిరాక‌రించరాద‌ని,…
    • సాయం రాష్ట్రాలది.. పేరు మాత్రం కేంద్రానిదా?
      #Top Story

      సాయం రాష్ట్రాలది.. పేరు మాత్రం కేంద్రానిదా?

      చైనాలో పుట్టిన కరోనా వైరస్ రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టిపీడీస్తోంది. చౌకగా వస్తువులను అమ్మకానికి పెట్టినంత ఈజీగా చైనా కరోనాను కూడా ప్రపంచ దేశాలకు అతి తక్కువ సమయంలోనే ఎగుమతి చేసింది. ఇంకేముంది.. ప్రపంచ దేశాలన్నీ కరోనా బారిన పడటంతో కోట్లాది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థిక వ్యవస్థ అయితే పేకమేడలా కుప్పకూలిపోయింది. దీంతో చాలామంది నడిరోడ్డున పడాల్సి వచ్చింది. కరోనాకు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆ చేదు జ్ఞాపకాల నుంచి బయట పడుతోంది.…
    • మళ్లీ పంజా విసురుతోన్న కోవిడ్.. ఒకేరోజు 10 వేల మందికి పైగా మృతి
      #అంతర్జాతీయం

      మళ్లీ పంజా విసురుతోన్న కోవిడ్.. ఒకేరోజు 10 వేల మందికి పైగా మృతి

      కరోనా సెకండ్‌ వేవ్‌ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్‌ వేవ్‌ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్‌ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 ల‌క్షల…
    • షాకింగ్ న్యూస్‌:  దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…మ‌ర‌ణాలు
      #Top Story

      షాకింగ్ న్యూస్‌: దేశంలో భారీగా పెరిగిన క‌రోనా కేసులు…మ‌ర‌ణాలు

      ఇండియాలో క‌రోనా కేసులు మ‌ళ్ళీ పెరుగుతున్నాయి.  కొత్త‌గా దేశంలో 42,015 కేసులు న‌మోద‌వ్వ‌గా…3998 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  క‌రోనా కేసుల‌తో పాటుగా భారీ సంఖ్య‌లో మ‌ర‌ణాలు న‌మోద‌వ్వ‌డంతో తిరిగి ప్ర‌జ‌ల్లో ఆందోళ‌నలు మొద‌ల్యాయి.  థ‌ర్డ్ వేవ్ మొద‌లైంద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో ఇలా కేసులు, మ‌ర‌ణాలు పెర‌గడంతో సాధార‌ణ ప్ర‌జ‌లు భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు.  ఈరోజు న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,12,16,337కి చేరింది.   Read: చైనా మ‌రో…
    • వారి వ‌ల‌నే అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాలు…ఫౌచీ ఆవేద‌న‌
      #Top Story

      వారి వ‌ల‌నే అత్య‌ధిక క‌రోనా మ‌ర‌ణాలు…ఫౌచీ ఆవేద‌న‌

      ప్ర‌పంచంలో క‌రోనా మ‌హ‌మ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగంగా జ‌రుగుతున్న‌ది.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు.  అయిన‌ప్ప‌టికీ కేసులు, మ‌ర‌ణాలు సంభ‌విస్తూనే ఉన్నాయి.  దీనికి కార‌ణం లేక‌పోలేదు.  మ‌హ‌మ్మారిని అరిక‌ట్టాలి అంతే వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గం అని, వ్యాక్సిన్ తీసుకున్న‌వారి కంటే తీసుకోని వారే అధిక సంఖ్య‌లో క‌రోనా బారిన ప‌డుతున్నార‌ని, ప్రాణాలు కోల్పోతున్నార‌ని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌచీ తెలిపారు.   Read: మోదీ సర్కార్ కొత్త చట్టంపై సుధీర్…
    • ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డానికి కార‌ణం ఇదేనా?
      #Top Story

      ఇండియాలో క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డానికి కార‌ణం ఇదేనా?

      ఇండియాలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి అనేలోగా ఒక్క‌సారిగా క‌రోనా మ‌ర‌ణాలు భారీగా పెర‌గ‌డం ఆంధోళ‌న క‌లిగిస్తోంది.  24 గంట‌ల వ్వ‌వ‌ధిలో 6148 మ‌ర‌ణాలు సంభ‌వించాయి.  రోజువారి మ‌ర‌ణాల సంఖ్య‌కంటే 73 శాతం అధికంగా న‌మోదు కావ‌డంతో ప్ర‌జ‌లు ఆంధోళ‌న చెందుతున్నారు. బీహార్‌లోని పాట్నా హైకోర్టు చొర‌వ తీసుకొని క‌రోనా కేసులను రీ కౌంటింగ్ చేయాల‌ని ఆదేశించింది.  దీంతో అధికారులు రీ కౌంట్ చేసి లెక్క‌లు మార్చారు.  మంగ‌ళ‌వారం నాటికి బీహార్‌లో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య…
    ←123→

తాజావార్తలు

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

  • Story Board: ఆ ఐదు రాష్ట్రాల్లో గెలుపెవరిది..?

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions