Heat Strokes Killes: వడ దెబ్బకు బీహార్, యూపీలో ఎక్కవ మరణాలు … 10 ఏళ్లల్లో 2500 మంది మరణం
Heat Strokes Killes: వర్షా కాలంలో వరదలతో.. ఎండ కాలం వడ దెబ్బతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రెండు ప్రమాదాల్లోనూ ప్రాణాలు కోల్పోతున్నది నిరుపేదలే కావడం ఆలోచించాల్సిన విషయంగా మారింది. వడదెబ్బకు దేశంలోని ఉత్తర్ప్రదేశ్, బీహార్లో ఎక్కువ మరణాలు జరుగుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. గడచిన 10 సంవత్సరాల కాలంలో రెండు రాష్ట్రాల్లో 2500 మందికిపైగా వడదెబ్బతో మరణించారు.
Read also: Opposition meet: “తుక్డే తుక్డే గ్యాంగ్” ప్రధాని కావాలని కలలు కంటోంది.. కేంద్రమంత్రి విమర్శలు..
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
దేశంలో వడదెబ్బతో మరణించిన వారి వివరాలను ఇంటెలిజెన్స్ యూనిట్ భారతదేశంలోని హీట్ స్ట్రోక్ మరణాల సంఖ్య మరియు ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రంలో దాని ప్రాబల్యాన్ని పరిశీలించడానికి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటాను విశ్లేషించింది. భారతదేశంలో 2012 మరియు 2021 మధ్యకాలంలో 11,000 మందికి పైగా ప్రజలు వడదెబ్బ కారణంగా మరణించారని డేటా వెల్లడించింది. ఇందులో బీహార్ 1,000 మంది మరణించగా.. ఉత్తర్ప్రదేశ్లో 1,500 మరణాలు నమోదైనట్టు వెల్లడించారు. NCRB డేటా ప్రకారం, భారతదేశంలో డేటా అందుబాటులో ఉన్న గత పదేళ్లలో హీట్ స్ట్రోక్ మరణాల గరిష్ట సంఖ్య 2015లో 1,908 మంది మరణించారు. అదే సంవత్సరంలో, UPలో 487 మరణాలు నమోదయ్యాయి. అదే అత్యధిక మరణాల సంఖ్య కాగా, బీహార్లో ఆ ఏడాది 86 మంది తీవ్రమైన ఎండకు మృత్యువాత పడ్డారు. 2021లో 374 మంది మాత్రమే వడదెబ్బతో ప్రాణాలు కోల్లోయారు. ఇదే తక్కవ మరణాల సంఖ్యగా నమోదయింది. ఆ ఏడాది బీహార్లో 57 మంది, యూపీలో 36 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో జూన్ 14 మరియు 19 మధ్య 68 మంది మరణించారు. ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో మే ఆశ్చర్యకరంగా చల్లగా, ఆహ్లాదకరంగా ఉండగా, జూన్లో సూర్యుడు ప్రతీకారంతో ఎండలు పెరిగాయి. నివేదికల ప్రకారం, జూన్ 14 మరియు 19 మధ్య ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లాలో 68 మంది మరణించారు. జూన్ 21న 24 గంటల వ్యవధిలోనే 53 మంది వడదెబ్బతో మరణించారు. బీహార్లో ఎండ వేడిమి కారణంగా 45 మంది మరణించారు. బీహార్, ఉత్తర్ప్రదేశ్లో మరణించిన వారు కేవలం వడదెబ్బతోనే కాకుండా.. ఇతర ఆరోగ్య సమస్యలతో మరణించారని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. జూన్ 22న జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుండి వడదెబ్బతో మరణించిన వారి వివరాలను.. ఆసుపత్రిలో చేరిన వారి వివరాలను ఇవ్వాలని కోరుతూ రాష్ట్రాలకు లేఖ రాసింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!