గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రం అతలాకుతలంగా మారింది. పలు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాజెక్ట్ లలో భారీగా వరదనీరు చేరడంతో.. పలు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు అధికారులు. అయితే జగిత్యాల జిల్లా రాయికల్ మండలం రామెజీపేట- భూపతిపూర్ గ్రామాల వాగు భారీ వర్షాలకు పొంగిపొర్లుతుంది. మూడురోజుల క్రింతం షిప్ట్ డిజైర్ కారు వాగులో కొట్టుకుపోయింది. ఈ కారులో న్యూస్ కవరేజ్కు వెళ్ళిన ఎన్టీవీ రిపోర్టర్ జమీర్ వున్నారు.…
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు. వేల్పూరు క్రాస్ రోడ్డు వద్ద రోడ్డుపై లారీ ఆగివుంది. జగిత్యాల నుంచి ఇద్దరు వ్యక్తులు ఆర్మూర్ వైలుతున్న ఆల్టో కారు ఢీ కొట్టంది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో.. కారులో వున్న ఇద్దరు ప్రయాణికులు మంటల్లో చిక్కుకున్నవారు కాపాడండి అంటూ కేకలు వేసినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు.…
నగరంలోని చాదర్ ఘాట్ లో ఓప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంతో శిశువు ప్రాణాలు వదిలిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే హస్పట్ బిల్డింగ్ పై ఓ వివాహానికి ముందస్తు పార్టీ వేడుకల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. డీజేతో పాటలకు స్టెప్పులు వేస్తూ వేడుకలు చేసుకుంటున్న సందర్బంలో ప్రసవం కోసం వచ్చిన గర్భవతిని వైద్యులు పట్టించుకోలేదు. దీంతో మహిళ పరిస్థితి విషమంగా మారింది. అయినా వైద్యలు పట్టించుకోకుండా పార్టీలో మునిగిపోయారు. అయితే గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో.. శిశువు…
వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పంచి పెళ్ళికూడా చేసుకున్నారు. 6నెలలు సజావుగా సాగుతున్న జీవితంలో వరకట్నం వేధింపులు ఆయువతికి తోడయ్యాయి. తరచూ వేధింపులు తాళలేక ఇటు పుట్టింటిలో ఈవిషయం చెప్పలేక. చివరకు ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ లో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గుంజె పిచ్చయ్య కూతురు రమాదేవి (21), ఇదే మండలం తుమ్మలపెనపహాడ్ గ్రామానికి చెందిన వరికుప్పల విజయ్ ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి…
టాప్ సెలబ్రిటీల ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్యకు సంబంధించి పలు సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కార్బన్ మోనాక్సైడ్ను స్టిమ్ లో కలుపుకుని పీల్చి ప్రత్యూష ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు నిర్దారించారు. ఈ మేరకు ఆమె గదిలో కార్బన్ మోనాక్సైడ్ బాటిల్ను పోలీసులు కనుగొన్నారు. తన ఇంట్లోని బాత్ రూమ్లో ప్రత్యూష విగత జీవిగా పడి ఉన్న విషయాన్ని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం…
రథాన్ని విద్యుత్ తీగలు తగలడంతో.. ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లి గ్రామంలో ఇటీవల రాములోరి ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల అనంతరం స్వామి వారి ఊరేగింపు చేసే రథం ఆలయ సమీపంలో ఉండగా.. ఆ రథాన్ని ఆలయంలోకి తరలిస్తున్నారు. ఈ క్రమంలో పైన విద్యుత్ వైర్లు తగిలాయి. దీంతో విద్యుదాఘాతంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో…
రష్యాలోని కజన్ నగరంలో ఓ స్కూల్లో ఓ దుండగుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది విద్యార్ధులు మృతి చెందారు. మరి కొందరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. దీనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ కావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్కూల్ లోపల తుపాకుల శబ్డం వినిపిస్తుండగా ఇద్దరు విద్యార్ధులు స్కూల్ మూడో అంతస్తు నుంచి కిందకు దూకడం ఆ వీడియోలో కనిపించింది. ఇక ఈ ఘటనకు కారణమైన 19…