ప్రజలను ఫైబర్ మోసాల నుంచి కాపాడడం తమ బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేంద్ర అన్నారు. HICC లో ప్రతిష్టాత్మక సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. సైబర్ నేరాలు పెరిగిపోయాయని.. సైబర్ నేరగాళ్లు వివిధ రూపాల్లో ప్రజలను మోసం చే�
ఆధార్ కార్డ్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ గా మారింది. ఐడెంటిటీ కోసం, ప్రభుత్వ పథకాల కోసం, ఇతర ప్రయోజనాలు పొందడానికి ఆధార్ కార్డును యూజ్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఆధార్ కార్డ్ మిస్ యూజ్ అవుతుంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడుతుంటారు. �
Online Fraud: ఆదిలాబాద్ జిల్లా లో అధిక డబ్బు ఆశ చూపి ఆన్ లైన్ వేదికగా మోసానికి పడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో చైన్ బిజినెస్ కు తెరలేపారు.
Cyber frauds: సాంకేతికత అభివృద్ధి చెందడంతో మోసాలు కూడా పెరుగుతున్నాయి. సైబర్ దాడుల ద్వారా అమాయకుల ఖాతాల్లోని నగదును కాజేసేందుకు రోజుకో కొత్త ముఠా పుట్టుకొస్తుంది.
SIM Cards: ప్రస్తుత కాలంలో టెక్నాలజీనే రాజ్యమేలుతుంది. మనం చేసే ప్రతి పని సాంకేతికతతో ముడిపడి ఉంటుంది. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో అంతే వేగంగా సైబర్ నేరాలు కూడా పెరుగుతున్న సంగతి తెలిసిందే.
WhatsApp scam: ఇటీవలి కాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్నా.. సైబర్ నేరగాళ్లు మాత్రం రోజుకో కొత్త మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.