Online Fraud: ఆన్ లైన్ లో కేటుగాళ్లు చైన్ బిజినెస్.. కాస్ట్ కో లింకు తో టార్గెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Online Fraud: ఆదిలాబాద్ జిల్లా లో అధిక డబ్బు ఆశ చూపి ఆన్ లైన్ వేదికగా మోసానికి పడుతున్నారు. రోజుకో కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారు. ఆన్ లైన్ లో చైన్ బిజినెస్ కు తెరలేపారు. 5 వేలు పెట్టుబడి పెడితే లక్షల్లో ఆదాయం అంటూ ప్రజలకు బురిడీ కొట్టించారు. దీంతో డబ్బు సంపాదించాలని ఆశతో పల్లె పట్నం వాసులు నమ్మి పెట్టుబడి పెట్టి మోసపోయి లబోదిబో మంటున్నారు. కాస్ట్ కో పేరుతో ఉన్న లింకు పేరుతో చైన్ లింకు బిజినెస్ కు స్టార్ట్ చేశారు కేటుగాళ్లు. అమాయక ప్రజలే టార్గెట్ చేస్తూ ఈ లింగ్ లో ఎంత మంది సభ్యులను చేర్పిస్తే అంత డబ్బులు అంటూ ఆశ చూపారు. దీంతో ఇది నమ్మిన అమాయక జనం ఆదిలాబాద్, జైనాథ్, బేల,భీం పూర్ తో పాటు ఆదిలాబాద్ శాంతి నగర్ లో పదుల సంఖ్యలో ఇందులో బిజినెస్ పెటారు భాదితులు. ముందుగా ఐదు నుంచి 50 వేల వరకు ప్రొడక్ట్స్ పేరు తో పెట్టించుకున్నారు. డబ్బుల ఆశ తో మరికొంత మందిని చేర్పించి ఆదాయం పొందాలని ఆశపడ్డ వారికి నిరాశ మిగిల్చించారు.
Read also: Supreme Court : ఉత్తరాఖండ్ అడవుల్లో అగ్నిప్రమాదం.. సుప్రీంకోర్టులో విచారణకు డిమాండ్
Also Read
- Hyderabad Metro Phase 2: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
ఒక్కటి రెండు సార్లు ఆదాయం వచ్చిన డబ్బుల విత్ డ్రా కు అవకాశం ఉందని తెలుపడంతో.. వేల సంఖ్యలో డబ్బులు బిజినెస్ చేశారు. ప్రస్తుతం యాప్ లో పెట్టుబడి పెట్టిన సొంత డబ్బులు సైతం విత్ డ్రా కాకపోవడం తో హైరానా పడ్డ జనం మోసపోయామని గ్రహించి, పోలీసుల కు పిర్యాదు చేయలేక ఆందోళన కు గురవుతున్న భాదితులు.అటు డబ్బులు రాక ఇటు చేర్పించిన వారితో ఇబ్బందులు ఎదుర్కింటున్నారు. గ్రామాల్లో కూలీనాలీ చేసుకునే వారు సైతం యాప్ లో పెట్టుబడి పెట్టి మోసపోయి లబోదిబో మంటున్నారు. డబ్బుకోసం బాధితులు ఎక్కవ కావడంతో చివరకు పోలీసుల కు పిర్యాదు చేసేందుకు సిద్ధం అవుతున్న జిల్లా కేంద్రం కు చెందిన కొంత మంది యువకులు. ఇప్పటికైనా అధిక డబ్బు అంటూ ఆశ చూపిన వారిని నమ్మవద్దని, అలాంటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజలు ఇలాంటి కిలాడీలకు పోసపోయి ఉన్న సొమ్మును పోగొట్టుకోవద్దని తెలిపారు.
Ruhani Sharma: చూపులతో మాయ చేస్తున్న రుహాణి శర్మ…
తాజావార్తలు
-
Justin Langer: ఇప్పుడే ఇలా ఆడుతుంటే, అప్పటికి ఊహించలేం.. వైభవ్తో ప్రపంచ క్రికెట్కు వణుకే!
-
Atchannaidu: ఎరువుల అక్రమ రవాణాపై మంత్రి సీరియస్.. డీలర్లపై కఠిన చర్యలకు ఆదేశాలు
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Caste Census: కులగణనకు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
భారత్ లోకి Mini Cooper S GP Inspired Edition.. కేవలం 30 కార్లకే పరిమితం.!
-
బ్రిటన్ మార్కెట్లోకి హీరో XPulse 200 బైక్స్.. అడ్వెంచర్ రైడర్ల కోసం కొత్త శక్తి!
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!