BitCoin : ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన బిట్కాయిన్ రెండేళ్లలో అత్యధికంగా దూసుకెళ్లింది. ప్రస్తుతం దాని విలువ 50,000 డాలర్లకి చేరుకుంది. డిసెంబర్ 2021నుంచి ఇప్పుడున్న విలువే అత్యధికం.
Crypto Hacking 2023: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీలు హ్యాకర్లు, సైబర్ నేరగాళ్ల మొదటి ఎంపికగా ఉన్నాయి. గత ఏడాది కాలంలో ప్రపంచవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల విలువైన క్రిప్టోకరెన్సీలు చోరీకి గురయ్యాయి.
BitCoin: ఎలాన్ మస్క్ నిర్ణయాలు, ప్రకటనలు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తాయి. అటువంటి తుఫాను ప్రస్తుతం క్రిప్టోకరెన్సీ మార్కెట్లో పుట్టింది. ఎలోన్ మస్క్ ఒక వారం క్రితం తీసుకున్న నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులను దివాలా అంచుకు తీసుకువచ్చింది.
డబ్బు సంపాదనకు యూట్యూబ్ ఒక ప్లాట్ఫామ్గా మారింది. వీడియోలు క్రియోట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నారు. వీడియోలు ట్రెండ్ చేస్తూ డబ్బుసంపాదిస్తున్నారు. అయితే, క్యాలిఫోర్నియాకు చెందిన జొనాథన్ మా అనే యూట్యూబర్ కేవలం 42 సెకన్లలోనే యూట్యూబ్ ద్వారా 1.75 కోట్ల రూపాయలు సంపాదించి సంచలనం సృష్టించాడు. జోమా టెక్ పేరుతో యూట్యూబ్ ఛానల్ను క్రియోట్ చేసిన జొనాథన్ మా, టెక్ వీడియోలను అప్లోడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, క్రిఫ్టోకరెన్సీ తదితర టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను అప్లోడ్…
క్రిఫ్టోకరెన్సీ విషయంలో ఆర్బీఐ నేడు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు క్రిఫ్టో కరెన్సీలు ఆర్థిక స్థిరత్వానికి పెనుముప్పు అని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పేర్కొన్నారు. క్రిఫ్టోకరెన్సీల వంటి ప్రైవేటు కరెన్సీలకు ఎలాంటి విలువ ఉండదని, కనీసం తులిప్ పువ్వు విలువ కూడా చేయవని అన్నారు. మదుపర్లు వారి సొంత పూచీకత్తుపైనే పెట్టుబడులు పెడుతుంటారని, క్రిఫ్టోకరెన్సీల గురించి హెచ్చరించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థిరత్వానికి క్రిఫ్టోకరెన్సీలు పెనుముప్పుగా మారతాయని శక్తికాంత్…
సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తరువాత పెళ్లిళ్లు కూడా టెక్నాలజీకి అనుకూలంగా జరుగుతున్నాయి. కరోనా సమయంలో చాలా వరకు పెళ్లిళ్లు ఆన్లైన్ ద్వారా జరిగాయి. స్కూళ్లు, కాలేజీల క్లాసులు చాలా వరకు ఆన్లైన్ ద్వారానే జరిగాయి. అంతా డిజిటలైజేషన్ అయ్యాక ఇప్పుడు కరెన్సీ కూడా ఇప్పుడు డిజిటల్ రూపంలోనే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. క్రిఫ్టోకరెన్సీ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో క్రిఫ్టోకరెన్సీ నడుస్తున్నది. కాగా, ఇప్పుడు బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగించుకొని వివాహాలు…
రోడ్డుపై వీసమెత్తు బంగారం కనిపిస్తేనే వదలరు. అలాంటిది ఏకంగా 186 కిలోల బంగారం కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా చెప్పంది. అయితే, అంతపెద్ద మొత్తంలో ఒకే చోట ఉండటంతో చూసిన ప్రజలు షాక్ అయ్యారు. సూర్యకాంతిలో మెరిసిపోతున్న దానిని చూసి, ముట్టుకుంటూ ఫొటోలు దిగారు. 186 కిలోల 24 క్యారెట్ల బంగారంతో జర్మనీకి చెందిన నిక్లాస్ కాస్టెలో అనే ఆర్టిస్ట్ గోల్డెన్ క్యూబ్ను తయారు చేశాడు. ఈ గోల్డెన్ క్యూబ్ ను న్యూయార్క్లోని సెంట్రల్ పార్క్లో ఉంచారు. అక్కడికి…
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీని మరో ఏడాది పొడిగించినట్లు తెలిపారు. మాన్యుఫ్యాక్చరింగ్కు కన్సెషనల్ ట్యాక్స్ కొనసాగుతుందన్నారు. స్టేట్ ఎంప్లాయీస్కు ట్యాక్స్ డిడక్షన్ను 14 శాతానికి పెంచినట్లు చెప్పారు. రూ.1 కోటి నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయంగల సహకార సంఘాలకు సర్ఛార్జీని 7 శాతానికి తగ్గించినట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ ట్రాన్సాక్షన్స్పై పన్ను విధించనున్నట్లు తెలిపారు. వర్చువల్ డిజిటల్ అసెట్స్ లావాదేవీల…
ప్రపంచంలోని అందరిదీ ఒక దారైతే, ఉత్తర కొరియాది మరోదారి. ఆదాయం కోసం ఆ దేశం అనేక మార్గాలను అన్వేషిస్తోంది. ప్రపంచమంతా కరోనా నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నార్త్ కొరియా మాత్రం క్షిపణీ ప్రయోగాలతో బిజీగా మారింది. మరోవైపు ఆ దేశం హ్యాకర్లను ప్రోత్సహిస్తూ ప్రపంచ సంపదను కొల్లగొడుతోంది. ఇప్పుడు ఎవరి నియంత్రణలో లేని బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో రూపొందిన క్రిఫ్టోకరెన్సీపై నార్త్ కొరియా కన్నేసింది. క్రిఫ్టో కరెన్సీలో భారీగా పెట్టుబడులు పెడుతున్నవారిపై హ్యాకర్లు దృష్టి…
క్రిప్టో కరోన్సీ… అనధికారికంగా ప్రపంచంలో చలామణి అవుతున్నది. బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో నడిచే ఈ క్రిప్టో కరెన్సీని ఎవరి అదుపులో ఉండదు. ఆయా దేశాల్లో కరెన్సీకి ఉన్న డిమాండ్ ఆధారంగా విలువ పెరుగుతుంది. అయితే, ఇండియాలో క్రిప్టో కరెన్సీని ప్రభుత్వం అధికారికంగా అనుమతించలేదు. ఇక ఇదిలా ఉంటే, హరిద్వార్ కేంద్రంగా నడిచే గురుకుల కంగ్రి అనే విద్యా సంస్థ క్రిప్టో ఎక్సేంజ్ వాజిర్ ఎక్స్ భాగస్వామ్యంతో బ్లాక్ చెయిన్ టెక్నాలజీలో ఉచిత కోర్సును అందించేందుకు సిద్ద మయింది.…