Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime

Crime News

    • రాజేంద్రనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు
      #తెలంగాణ

      రాజేంద్రనగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు యువకులు

      రంగారెడ్డి : రాజేంద్రనగర్ మైలార్ దేవిపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మోటర్ సైకిల్ ను సిమెంట్ రెడీ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ చక్రాల కింద ముగ్గురు యువకులు నలిగిపోయారు. మైలార్ దేవిపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఈ రోడ్డు ప్రమాదం ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు… హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రోడ్డు…
    • ఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..
      #జాతీయం

      ఢిల్లీ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత..

      ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ (హెరాయిన్) పట్టుబడింది. కాబూల్ నుండి ఢిల్లీ వచ్చిన ఆఫ్గన్ ప్రయాణీకుడి నుండి 2.4 కోట్ల విలువ చేసే 355 గ్రాముల మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా మాదకద్రవ్యాలను సినీ పక్కీలో తరలించే యత్నం చేశాడు ఆ కేటుగాడు. మాదక ద్రవ్యాలను కస్టమ్స్ అధికారులు కనిపెట్టకుండా కారు ఇంజన్ లో వాడే పరికరాలలో దాచాడు. read also : తెలకపల్లి రవి…
    • హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
      #తెలంగాణ

      హైదరాబాద్ లో మరోసారి భారీగా పట్టుబడ్డ డ్రగ్స్

      హైదరాబాద్ లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. బంజారాహిల్స్‌ లోని రోడ్ నెంబర్ 10 లో నివాసంపై ఇవాళ ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ ముఠాలోని ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు… వీరి వద్ద నుండి పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 17 గ్రాముల కొకైన్ తో పాటు, 8 గ్రాముల ఎండిఎంఏ, 73 ఎస్టకి పిల్స్, 15 గ్రాముల చరాస్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.…
    • డెల్టాప్ల‌స్‌తో చ‌నిపోయింద‌ని న‌మ్మించి…ఇలా దొరికిపోయాడు…
      #Top Story

      డెల్టాప్ల‌స్‌తో చ‌నిపోయింద‌ని న‌మ్మించి…ఇలా దొరికిపోయాడు…

      తిరుప‌తిలో మ‌హిళ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని హ‌త్య‌కేసులో భ‌ర్త శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  భార్య భువ‌నేశ్వ‌రీ క‌రోనా ప్ల‌స్ వేరియంట్‌తో చికిత్స పొందుతూ చ‌నిపోయింద‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశాడు.  అయితే, అనుమానం వ‌చ్చ‌ని భువ‌నేశ్వ‌రీ అక్క కూతురు శ్రీకాంత్ రెడ్డి నివ‌శించే అపార్ట్‌మెంట్‌కు సంబందించి సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రీశీలించింది.  సీసీటీవీ ఫుటేజ్‌లో గ‌గుర్పొడిచే దృశ్యాలు క‌నిపించాయి.  భార్య‌మృత‌దేహన్ని సూట్‌కేసులో ఉంచుకొని బ‌య‌ట‌కు వ‌స్తున్న దృశ్యాలు, అనంత‌రం ఖాళీ సూట్‌కేసుతో ఇంటికి వ‌చ్చిన దృశ్యాలు సీసీటీవీ ఫూటేజ్‌లో రికార్డ్…
    • అర‌గంట‌లో టన్ను చేప‌ల‌ను మాయం చేశారు…ఎలా అంటే…
      #Top Story

      అర‌గంట‌లో టన్ను చేప‌ల‌ను మాయం చేశారు…ఎలా అంటే…

      యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని అంకిరెడ్డిగూడెం స్టేజీ స‌మీపంలో క‌ర్ణాట‌కలోని బీద‌ర్ కు వెళ్తున్న ఓ చేప‌ల లోడ్ వాహ‌నం టైర్ పంక్చ‌ర్ అయింది. టైర్ పంక్చ‌ర్ కావ‌డంతో ఆ వాహ‌నం బోల్తా కొట్టింది. దీంతో వాహ‌నంలో ఉన్న చేప‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా ప‌డిపోయాయి.  రోడ్డుపై చేప‌లు ప‌డిపోడంతో వాటిని ప‌ట్టుకోవ‌డానికి జ‌నాలు ఎగ‌బ‌డ్డారు.  అంకిరెడ్డిగూడెం స్థానికులు, అటుగా వెళ్లే ప్ర‌యాణికులు చేప‌ల‌ను ప‌ట్టుకోవ‌డాకిని ఎగ‌బ‌డ‌టంతో ఒక్క‌సారిగా ట్రాఫిక్ జామ్ అయింది.  అర‌గంట వ్య‌వ‌ధిలోనే రోడ్డుపై ప‌డ్డ ట‌న్ను…
    • ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…
      #Top Story

      ఆస్ట్రాల‌జీ పేరుతో న‌కిలీ నోట్ల దందా… గుట్టుర‌ట్టు చేసిన పోలీసులు…

      రంగురాళ్ల బిజినెస్ ముసుగులో హ‌వాలా దందా చేస్తున్న గ్యాంగ్‌ను రాచ‌కొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఆస్ట్రాల‌జిస్ట్ గా చెప్పుకుంటున్న ముర‌ళీకృష్ణ ఇంట్లో ఈనెల 15 వ తేదీన దొంగ‌త‌నం జ‌రిగింది.  రూ.40 ల‌క్ష‌ల విలువ‌చేసే జాతిర‌త్నాలు ఛోరికి గుర‌య్యాయ‌ని ముర‌ళీకృష్ణ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.  పోలీసుల ద‌ర్యాప్తులో రంగురాళ్ల ముసుగులో న‌కిలీ క‌రెన్సీ దందా చేస్తున్నార‌ని పోలీసులు గుర్తించారు.  ఇక ముర‌ళీకృష్ణ ఇంటో దొంగ‌త‌నం చేసిన ఆరుగురు దొంగ‌ల‌ను అదుపులోకి తీస‌కొని విచారించ‌గా విష‌యం బ‌య‌ట‌ప‌డింది.  ఈ…
    • క‌ర్నూలు దారుణంః ఒకే కుటుంబంలో…
      #Top Story

      క‌ర్నూలు దారుణంః ఒకే కుటుంబంలో…

      క‌ర్నూలులో ఓ దారుణం చోటుచేసుకుంది.  ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు ఆత్మహ‌త్య చేసుకున్నారు.  భార్య‌, ఇద్ద‌రు పిల్ల‌ల‌కు విషం ఇచ్చిన ప్ర‌తాప్, వారు చ‌నిపోయార‌ని నిర్ధారించుకున్నాక‌, తానుకూడా విషం తీసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు.  న‌గ‌రంలో ప్రతాప్ టీవీ మెకానిక్ గా ప‌నిచేస్తున్నాడు.  మాన‌సిక కుంగుబాటుతోనే ప్రతాప్ ఈ ఘోరానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఒకే కుటుంబంలో న‌లుగురు ఆత్మాహ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో ఆ ప్రాంతంలో విషాద‌ఛాయ‌లు నెల‌కోన్నాయి.  పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  
    • పెద్దపల్లి లో దారుణం… కన్న కొడుకుని బావిలో నెట్టేసిన తల్లి
      #తెలంగాణ

      పెద్దపల్లి లో దారుణం… కన్న కొడుకుని బావిలో నెట్టేసిన తల్లి

      పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకునే బావిలో నెట్టి వేసి చంపింది ఓ కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలున్ని… తన కన్న తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేసింది. ఈ ఘటనలో బన్ని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దారుణం ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. read also :…
    • మేడ్చల్‌ లో దారుణం.. ఇద్దరు వైద్యులు చెరువులో దూకి సుసైడ్‌
      #తెలంగాణ

      మేడ్చల్‌ లో దారుణం.. ఇద్దరు వైద్యులు చెరువులో దూకి సుసైడ్‌

      మేడ్చల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెద్ద చెరువులో ఇద్దరు డాక్టర్లు దూకి సుసైడ్‌ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వైద్యులు ఎఫ్‌ జడ్‌ బైక్‌పై వచ్చి..శామీర్‌పేట్‌ చెరువలో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… వారు చెరువులో దూకే ముందు వారి బైక్‌, బ్యాగులు, సెల్‌ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు. read more :…
    • ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసుః ఆవుపేడ చోరీ చేశార‌ని…
      #Top Story

      ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసుః ఆవుపేడ చోరీ చేశార‌ని…

      ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసు న‌మోదైంది.  ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశార‌ని కేసును ఫైల్ చేశారు.  పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్‌ను కూడా న‌మోదు చేశారు.  కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశారు.  దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.   Read: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ! గోధ‌న్ న్యాయ్ యోజ‌న ప‌థ‌కం కింద కేంద్ర‌ప్ర‌భుత్వం ఆవు పేడ‌ను కిలో…
    ←1…7778798081→

తాజావార్తలు

  • CM and Deputy CM Key Meeting: రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. వరుస ఘటనల నేపథ్యంలో ప్రాధాన్యత..!

  • Hanuman Day Importance: మంగళవారం ఈ 5 వస్తువులను కొంటున్నారా?.. ఈ విషయాలు తెలుసుకోండి..

  • Lunar Eclipse 2026: ఈ చంద్రగ్రహణం మీ జీవితాన్ని మారుస్తుందా?.. రాశి ఫలితాలు, పరిహారాలు ఇవే!

  • Iran: ఖమేనీ భార్య కూడా మృతి.. ఇరాన్ ప్రకటన

  • Pete Hegseth: అమెరికాను బెదిరిస్తే.. ఎక్కడున్నా అంతుచూస్తాం.. ఇరాన్‌కు అమెరికా రక్షణమంత్రి వార్నింగ్

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions