Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Crime

Crime News

    • మేడ్చల్‌ లో దారుణం.. ఇద్దరు వైద్యులు చెరువులో దూకి సుసైడ్‌
      #తెలంగాణ

      మేడ్చల్‌ లో దారుణం.. ఇద్దరు వైద్యులు చెరువులో దూకి సుసైడ్‌

      మేడ్చల్‌ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని శామీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పెద్ద చెరువులో ఇద్దరు డాక్టర్లు దూకి సుసైడ్‌ చేసుకున్నారు. ఈ ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇద్దరు వైద్యులు ఎఫ్‌ జడ్‌ బైక్‌పై వచ్చి..శామీర్‌పేట్‌ చెరువలో దూకినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే… వారు చెరువులో దూకే ముందు వారి బైక్‌, బ్యాగులు, సెల్‌ ఫోన్లు చెరువు గట్టుపై వదిలేయడంతో వారిని స్థానికులు గుర్తించారు. read more :…
    • ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసుః ఆవుపేడ చోరీ చేశార‌ని…
      #Top Story

      ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసుః ఆవుపేడ చోరీ చేశార‌ని…

      ఛ‌త్తీస్‌గ‌డ్‌లో విచిత్ర‌మైన కేసు న‌మోదైంది.  ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశార‌ని కేసును ఫైల్ చేశారు.  పోలీసులు దీనిపై ఎఫ్ఐఆర్‌ను కూడా న‌మోదు చేశారు.  కోర్భా జిల్లాలోని ధురేనా గ్రామంలో రూ.1600 విలువ చేసే 800 కేజీల ఆవుపేడ‌ను గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు చోరీ చేశారు.  దీనిపై గ్రామాధికారి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.   Read: సంతోష్ శోభన్ తో చిరంజీవి డాటర్ మూవీ! గోధ‌న్ న్యాయ్ యోజ‌న ప‌థ‌కం కింద కేంద్ర‌ప్ర‌భుత్వం ఆవు పేడ‌ను కిలో…
    • ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం…క్ష‌ణాల్లో స్పందించిన సిబ్బంది…
      #Top Story

      ఢిల్లీలో భారీ అగ్నిప్ర‌మాదం…క్ష‌ణాల్లో స్పందించిన సిబ్బంది…

      ఢిల్లీలో భారీ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది.  న‌గ‌రంలో నిత్యం ర‌ద్దీగా ఉండే షాహెన్‌బాగ్ ఫైఓవ‌ర్‌కు మంట‌లు అంటుకున్నాయి.  మంట‌లు అంటుకొని క్ష‌ణాల్లో పెద్ద‌విగా మారాయి.  వెంట‌నే స్పందించిన ప్ర‌జ‌లు ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు స‌మాచారం అందించారు.  ఫైర్ ఇంజ‌న్‌లలో మంట‌ల‌ను అదుపులోకి తీసుకొచ్చారు.  ఢిల్లీ, నోయిడా మార్గంలో ఈ ఫైఓవ‌ర్ ఉండ‌టం, నిత్యం ర‌ద్దీగా ఉండే ప్రాంతం కావ‌డంతో పోలీసులు వాహ‌నాల‌ను దారిమళ్లించడంతో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం సంభ‌వించ‌లేదు.  అయితే, మంట‌లు అంటుకోవ‌డానికి గ‌ల కార‌ణాలు ఏంటి అనే దానిపై…
    • క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…
      #Top Story

      క‌ర్నూలులో భ‌గ్గుమ‌న్న పాత క‌క్ష‌లు…టీడీపీ నేత‌ల దారుణ హత్య…

      ఆంధ్ర‌ప‌దేశ్‌లోని క‌ర్నూలు జిల్లాలో పాత‌క‌క్ష‌లు భ‌గ్గుమ‌న్నాయి.  క‌ర్నూలు జిల్లాలోని గడివేముల మండ‌లంలోని పెస‌ర‌వాయి గ్రామంలో టీడీపీ నేత‌ల‌ను ప్ర‌త్య‌ర్ధులు న‌రికి చంపారు.  అడ్డొచ్చిన అనుచ‌రుల‌పై కూడా దాడులు చేశారు.  పెస‌ర‌వాయి గ్రామానికి చెందిన ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు గురువారం ఉద‌యం అనుచ‌రుల‌తో క‌లిసి వెళ్తున్న స‌మ‌యంలో ప్ర‌త్య‌ర్ధులు దాడి చేశారు.  ఈ దాడిలో ప్ర‌తాప్ రెడ్డి, నాగేశ్వ‌ర్ రెడ్డీలు అక్క‌డికక్క‌డే మ‌ర‌ణించ‌గా, ముగ్గురికి తీవ్ర‌గాయాల‌య్యాయి.  గాప‌ప‌డిన ముగ్గురిని నంధ్యాల ఆసుప‌త్రికి త‌ర‌లించి వైద్యం…
    • మహారాష్ట్రలో భారీ పేలుడు : 15 మంది మృతి
      #జాతీయం

      మహారాష్ట్రలో భారీ పేలుడు : 15 మంది మృతి

      మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. ఆ రాష్ట్రంలోని పూణెలో ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో దూరదృష్టవశాత్తు 15 మంది సజీవ దహనం అయ్యారు. ప్రమాద సమయంలో ఆ కెమికల్ ఫ్యాక్టరీలో 37 మంది కార్మికులు ఉన్నారని సమాచారం అందుతోంది. ఈ ఘటన సమాచారం తెలియగానే.. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటల నుంచి 20 మందిని కాపాడింది. మరో ఇద్దరు కార్మికులు మంటల్లోనే చిక్కుకోవడం బాధకరమైన విషయం. ప్రస్తుతం మంటలు ఆర్పే…
    • పెళ్లింట విషాదం : ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. 15 మంది
      #తెలంగాణ

      పెళ్లింట విషాదం : ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ.. 15 మంది

      కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లారీ అదుపుతప్పి ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ఓ మహిళా మృతి చెందింది. అంతేకాదు 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. తాడ్వాయి మండలం కృష్ణాజివాడిలో మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. జువ్వాడి నుంచి కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామంలో జరిగే వివాహానికి కొందరు ట్రాక్టర్ లో పెళ్లి సామగ్రితో తీసుకెళ్తున్నారు. కృష్ణాజివాడి వద్దకు రాగానే ట్రాక్టర్ ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టడంతో 16 మందికి తీవ్ర…
    • తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న కిలాడీ.. ఫోన్ కాల్స్ రికార్డు చేసి మరీ !
      #తెలంగాణ

      తెలంగాణా ఎంపీలకు చుక్కలు చూపిస్తున్న కిలాడీ.. ఫోన్ కాల్స్ రికార్డు చేసి మరీ !

      ఈ మధ్య కాలంలో మోసాలు భారీగా పెరిగిపోతున్నాయి. సైబర్ క్రైమ్ లతో ఫోన్లు చేసి మరీ.. డబ్బులు వసూలు చేసుకుంటున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ కేటుగాళ్లు మామూలు ప్రజలనే కాదు.. రాజకీయ నాయకులను వదలడం లేదు. తాజాగా తెలంగాణలో పొలిటికల్ లీడర్లకు, పోలీసులకు నాగాపూర్ కు చెందిన ఫారీ కాద్రీ అనే వ్యక్తి చుక్కలు చూపెడుతున్నాడు. నేతల ఫోన్ రికార్డింగ్స్ చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ.. వారిని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఫారీ కాద్రీ. ఇందులో…
    • పోలీసుల భయంతో బంగారు ఉంగరాలు మింగేసిన దొంగ.. చివరికి
      #Top Story

      పోలీసుల భయంతో బంగారు ఉంగరాలు మింగేసిన దొంగ.. చివరికి

      పోలీసులకు ఆధారాలు దొరకకూడదనే భయంతో ఓ దొంగ 35 గ్రాముల బంగారు ఉంగరాలను మింగాడు. ఆ దొంగ మింగిన బంగారు ఉంగరాలను ఆపరేషన్‌ చేసి డాక్టర్లు బయటికి తీశారు. ఈ సంఘటన కర్ణాటకలోని సుళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. మార్చి చివర్లో సుళ్య పాత బస్టాండు వద్ద గల నగల షాపులో చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 7.50 లక్షల విలువ చేసే 180 గ్రాముల బంగారం ఉంగరాలు, రూ. 50 వేలు…
    • లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!
      #తెలంగాణ

      లాక్ డౌన్ లో ఆగని లోన్ యాప్స్ ఆగడాలు..7 మంది సూసైడ్!

      లాక్ డౌన్ లోనూ లోన్ యాప్స్ ఆగడాలు ఆగడం లేదు. కరోనా సమయంలో కూడా వ్యాపారం చేస్తున్నారు లోన్ యాప్స్ నిర్వాహకులు. రెండు సంవత్సరాల్లో 16 వేల రూపాయల లావాదేవీలు నిర్వహించారు నిర్వాహకులు. దీంతో ఆన్లైన్ లోన్ యాప్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు హైదరాబాద్ పోలీసులు. లాక్ డౌన్ లో యువతను టార్గెట్ చేసి రుణాలు ఇచ్చిన యాప్ నిర్వాహకులు..ఆన్లైన్ లోన్ యాప్ లను షాంఘైలో రూపొందించినట్టు పోలీసులు తేల్చారు. ప్రధాన నిందితులు ల్యాంబో…
    • సోష‌ల్ మీడియా పోస్టుల‌పై సీఐడీ ద‌ర్యాప్తు …
      #Top Story

      సోష‌ల్ మీడియా పోస్టుల‌పై సీఐడీ ద‌ర్యాప్తు …

      సోష‌ల్ మీడియాపై నియంత్ర‌ణ లేక‌పోవ‌డంతో త‌మ‌కు తోచిన పోస్టులు పెడుతూ కొంత‌మంది ప్రైవ‌సీకి విఘాతం క‌ల్పిస్తుంటారు. అలాంటి వారిపై కొన్నిసార్లు పోలీసులు కేసులు న‌మోదు చేసి విచార‌ణ చేస్తుంటారు. ఇక ఇదిలా ఉంటే, సోష‌ల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిపై సీఐడీ దర్యాప్తు చేసేందుకు సిద్ద‌మ‌యింది. గ‌త నాలుగు రోజులుగా సోష‌ల్ మీడియాలో న్యాయ‌మూర్తుల‌పై అస‌త్య ప్ర‌చారం చేస్తుండ‌టంతో, గ‌తంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ఆధారంగా సీఐడీ ద‌ర్యాప్తు చేస్తున్న‌ది. కుట్ర‌పూరితంగా న్యాయ‌మూర్తుల‌పై కేసులు పెడుతున్నార‌ని సీఐడీకి…
    ←1…78798081→

తాజావార్తలు

  • Election Results 2026: గెలుపెవరిది?.. 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్‌ టు మినిట్స్ అప్‌డేట్స్‌..

  • Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్‌షా ఎవరు? మమత హ్యాట్రిక్ కొడుతుందా? అప్‌డేట్స్ మీకోసం..

  • West Bengal Results 2026: బెంగాల్‌లో బీజేపీ దూకుడు.. మ్యాజిక్ ఫిగర్ దాటిన కమలం..

  • IPL 2026 Orange Cap Update: ఆరెంజ్ క్యాప్ రేస్.. విరాట్ కోహ్లీ టాప్-5 నుంచి ఔట్.. వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ!

  • Sai Sudharsan: 13 ఏళ్ల రికార్డు బద్దలు గొట్టిన సాయి సుదర్శన్.. క్రిస్ గేల్‌ను వెనక్కి నెట్టిన టీమిండియా కుర్రాడు..

  • Supritha: ఆ నరకం చూడలేక చంపేయమన్నాను.. అనారోగ్యంపై సుప్రిత ఎమోషనల్ కామెంట్స్!

  • Alia Bhatt: ‘తుంబాడ్ 2’లో అలియా భట్.. హారర్ మైథాలజీలో క్రేజీ ఎంట్రీ!

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions