UP Crime: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని బులంద్ షహర్లో చిల్లింగ్ మర్డర్ జరిగింది. ప్రేమించిన యువతిని అత్యంత దారుణంగా తలనరికి హత్య చేశాడు. ఈ విషయాన్ని చాలా గొప్పగా వీడియోలో చెప్పాడు. ఆ
Murder for property: మహారాష్ట్ర నాగ్పూర్లో ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్లో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన దారుణమై కుట్ర వెలుగులోకి వచ్చింది.
Extramarital Affair: వివాహేతర సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. భార్యభర్తల బంధాన్ని ఈ తరహా సంబంధాలు విచ్ఛిన్నం చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్లో వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది.
ఆస్తి కోసం మామను హతమార్చేందుకు కోడలు ప్లాన్ వేసింది. తాను అనుకున్నట్లు గానే ఆ ప్లాన్ ఫలించింది. ఓ వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చి తన మామను కారుతో గుద్దించి చంపేసింది. పోలీసులు కూడా రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు కేసు నమోదు చేసుకున్నారు.
యూపీ రాజధాని లక్నోలోని దేవా రోడ్లో ఉన్న ఓయో రెడ్ బిల్డింగ్ గెస్ట్ హౌస్లోని రూమ్ నంబర్ 105లో 22 ఏళ్ల యువతి మృతదేహం లభ్యమైంది. అమ్మాయి బారాబంకి నివాసిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
Birthday Cake: బర్త్ డే కేక్ తీసుకురావడం ఆలస్యమైందన్న కోపంతో ఓ వ్యక్తి భార్య, కుమారుడిపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ముంబైలోని అంధేరీ ప్రాంతంలో చోటు చేసుకుంది.
Karnataka: కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. దుష్టశక్తులు ఉన్నాయని చెబుతూ ఓ మతగురువు మైనర్ బాలికపై కొన్ని రోజులుగా అత్యాచారానికి పాల్పడుతున్న ఘటన వెలుగులోకి వచ్చింది. బాలిక అన్నను బ్రెయిన్ వాష్ చేసి, అతను ఈ దురాగతానికి పాల్పడ్డాడు.
ఒడిశాలో ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.