Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య
- మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం
- చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య
- హత్య అనంతరం భార్య తలను శరీరం నుంచి వేరు చేసి భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత, హంతకుడు భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
READ MORE: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
Also Read
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
- KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
- Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
ఈ ఘటన అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆనంద్ శర్మ తన భార్య ఛాయాతో కలిసి అంబాహ్లోని పూత్ రోడ్ సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నపాటి గొడవలతో భార్య ఛాయాను ఆనంద్ హత్య చేశాడు. కిల్లర్ ఆనంద్ తన భార్య మెడను పదునైన ఆయుధంతో నరికి శరీరం నుంచి కోసేశాడు. విషయం తెలుసుకున్నారు.. భార్య కుటుంబసభ్యులు. హడావుడిగా మృతురాలి అన్నయ్య, చెల్లి ఇంటికి చేరుకున్నారు. తన సోదరి ఇంట్లో భయానక దృశ్యాన్ని చూసి వాళ్లు భయపడ్డాడు.
READ MORE: Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
వెంటనే అంబాబ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా అక్కడికక్కడే పరిశీలించింది. ఛాయాను ఆమె భర్త ఆనంద్ శర్మ హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనపై ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
-
The Odyssey: రూ.2000 కోట్ల బడ్జెట్.. నోలన్ మ్యాజిక్కు ఇండియా ఫిదా.. ‘ది ఒడిస్సీ’కి అదిరిపోయే ఓపెనింగ్!
-
Explainer: అట్లాంటిక్ కింద 300°C వేడి నీరు.. సూర్యకాంతి లేకుండా జీవం ఎలా బతుకుతోంది?
-
WHO Cancer Report 2026: ఏడాదికి కోటి మంది మృతి..! క్యాన్సర్పై WHO షాకింగ్ నివేదిక..
-
KTR: 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!