Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య
- మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం
- చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య
- హత్య అనంతరం భార్య తలను శరీరం నుంచి వేరు చేసి భర్త
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత, హంతకుడు భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
READ MORE: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈ ఘటన అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆనంద్ శర్మ తన భార్య ఛాయాతో కలిసి అంబాహ్లోని పూత్ రోడ్ సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నపాటి గొడవలతో భార్య ఛాయాను ఆనంద్ హత్య చేశాడు. కిల్లర్ ఆనంద్ తన భార్య మెడను పదునైన ఆయుధంతో నరికి శరీరం నుంచి కోసేశాడు. విషయం తెలుసుకున్నారు.. భార్య కుటుంబసభ్యులు. హడావుడిగా మృతురాలి అన్నయ్య, చెల్లి ఇంటికి చేరుకున్నారు. తన సోదరి ఇంట్లో భయానక దృశ్యాన్ని చూసి వాళ్లు భయపడ్డాడు.
READ MORE: Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
వెంటనే అంబాబ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా అక్కడికక్కడే పరిశీలించింది. ఛాయాను ఆమె భర్త ఆనంద్ శర్మ హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనపై ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!