Crime: భార్యను గొంతు నులిమి..తలను శరీరం నుంచి వేరు చేసి..దారుణ హత్య
- మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం
- చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య
- హత్య అనంతరం భార్య తలను శరీరం నుంచి వేరు చేసి భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని మోరెనా జిల్లాలో దారుణం వెలుగు చూసింది. చిన్నపాటి ఇంట్లో గొడవల కారణంగా భార్య గొంతు నులిమి హత్య చేశాడు భర్త. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. భార్య తలను శరీరం నుంచి వేరు చేశాడు. ఘటనకు పాల్పడిన తర్వాత, హంతకుడు భర్త అక్కడి నుంచి పారిపోయాడు. ఘటన అనంతరం మృతురాలి కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో కూడా భయాందోళనలు నెలకొన్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టంకు తరలించి తదుపరి చర్యలు చేపట్టారు.
READ MORE: Telangana DGP Jitender: డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన జితేందర్
Also Read
- CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
- CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- Norovirus: మరో వైరస్ కలకలం.. 1700 మంది నౌకలోనే క్వారంటైన్..
ఈ ఘటన అంబాహ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇక్కడ ఓ భర్త తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. ఆనంద్ శర్మ తన భార్య ఛాయాతో కలిసి అంబాహ్లోని పూత్ రోడ్ సమీపంలో నివసిస్తున్నాడు. చిన్నపాటి గొడవలతో భార్య ఛాయాను ఆనంద్ హత్య చేశాడు. కిల్లర్ ఆనంద్ తన భార్య మెడను పదునైన ఆయుధంతో నరికి శరీరం నుంచి కోసేశాడు. విషయం తెలుసుకున్నారు.. భార్య కుటుంబసభ్యులు. హడావుడిగా మృతురాలి అన్నయ్య, చెల్లి ఇంటికి చేరుకున్నారు. తన సోదరి ఇంట్లో భయానక దృశ్యాన్ని చూసి వాళ్లు భయపడ్డాడు.
READ MORE: Snake Bite: పాముతో ఫొటో దిగాలని బలవంతం పెట్టిన మిత్రులు..సర్పం కాటుకు యువకుడి బలి
వెంటనే అంబాబ్ పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎఫ్ఎస్ఎల్ బృందం కూడా అక్కడికక్కడే పరిశీలించింది. ఛాయాను ఆమె భర్త ఆనంద్ శర్మ హత్య చేసి ఉంటాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అనుమానంతో భర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్య కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇదే ఘటనపై ప్రాథమిక విచారణలో కుటుంబ కలహాలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
-
Ragi Pakoda: ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.. రాగి పిండితో కరకరలాడే స్నాక్స్ను సింపుల్గా ఇలా చేసుకోండి!
-
Jr NTR: ఎన్టీఆర్ పేరుతో విరాళాల సేకరణపై అప్రమత్తంగా ఉండండి!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!