Madhya Pradesh: భర్తతో గొడవ.. 2 ఏళ్ల కుమార్తెని నీటిలో ముంచి చంపిన తల్లి..
- భార్యభర్తల మధ్య గొడవ..
- 2 ఏళ్ల కుమార్తెని చంపేసిన తల్లి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Madhya Pradesh: భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తు్న్నాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మధ్యప్రదేశ్ సియోనిలో భర్తతో గొడవపడిన భార్య, తన రెండేళ్ల కుమార్తెను హత్య చేసి, తాను కూడా ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
Read Also: AP Police: స్టేజ్పై కోడి తల కొరికి చంపిన డ్యాన్సర్.. కేసు నమోదు
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
మొదట పసిపాపని నీటి తొట్టిలో ముంచి, ఊపిరాడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత తాను కూడా చనిపోవాలనే ఉద్దేశ్యంతో బావిలోకి దూకింది. చివరకు భర్త ఆమెను రక్షించాడు. సియోనిలోని చమరి తోలా ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. భార్యభర్తల గొడవ జరిగిన తర్వాత ఆమె కూతురు ఖుషీని వాటర్ ట్యాంక్లో ముంచి చంపింది. ఆపై భార్య బావితో దూకగా, ఇది చూసిన భర్త విషతు లాల్ అహిర్వార్ ఆమెను రక్షించాడు. దురదృష్టవశాత్తు కూతురుని రక్షించలేకపోయాడు.
ఈ ఘటనపై భర్త పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టానికి తరలించారు. నిందితురాలైన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు. మహిళకు 2021లో అహిర్వార్తో వివాహం జరిగింది. స్థానికంగా ఈ ఘటన ప్రజల్లో ఆగ్రహావేశాలకు కారణమైంది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!