ఓ మహిళపై కాల్ మనీ టీం దాడి చేసిన ఘటన కర్నూల్ జిల్లాలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లాకు చెందిన సింధు మహిళ కాల్ మనీ టీం వద్ద రూ.4.6 లక్షలు అప్పుగా తీసుకుంది. ఈ అప్పుకు రూ.10 వేలు నెలకు వడ్డీగా కడుతోంది. ఇలా 7 నెలల్లో రూ.6.55 లక్షలు వడ్డీగా చెల్లించింది. అయితే ఈ నెల డబ్బు చెల్లించడంలో ఆలస్యం కావడంతో కాల్ మనీ టీం సదరు మహిళపై కర్కశత్వంగా దాడి…
కరోనా తరువాత మాస్క్ మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన వస్తువు అయిపొయింది. ఈ మాస్క్ కొన్నిసార్లు మంచి చేసినా ఇంకొంతమందికి తలనొప్పిని తెచ్చిపెడుతోంది. తాజాగా మాస్క్ కారణంగా ఒక మహిళ చావు అంచుల వరకు వెళ్లివచ్చింది. ఈ ఘటన తిరువనంతపురంలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోజికోడ్ జిల్లా నన్మండాకు చెందిన బిజూ అనే వ్యక్తికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కొన్నిరోజులు సజావుగా సాగిన వారి కాపురంలో విభేదాలు తలెత్తాయి. దీంతో బార్యభర్తలిద్దరూ విడిపోయి ఎవరి జీవితాన్ని…
బీహార్ లో దారుణం చోటుచేసుకొంది. స్నేహితులే కదా అని నమ్మి ఇంటికి వెళ్లిన అమ్మాయిలపై ముగ్గురు యువకులు దారుణానికి పాల్పడ్డారు. గదిలోకి వచ్చిన వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వివరాలలోకి వెళితే.. నవాడా నగరంలో ఒక యువతి కుటుంతో కలిసి నివాసముంటోంది. కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా ఆమె కాలేజ్ కి సెలవు పెట్టింది. త్వరలో పరీక్షలు మొదలుకానుండడంతో ఆరోజు జరిగిన క్లాస్ నోట్స్ తీసుకోవడానికి పక్క…
వివాహేతర సంబంధాలకు ఉద్యోగాలతో సంబంధం ఉండడంలేదు.. బాధ్యతయుత పదవిలో ఉండికుండా పరాయి వారి మోజులో కట్టుకున్నవారికి ద్రోహం చేస్తున్నారు. తాజాగా ప్రజలను కాపాడిల్సిన ఒక పోలీస్ ఉద్యోగే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అందరి ముందు పార్కులో ఆమెను ముద్దు పెడుతూ రెచ్చిపోయాడు. ఆ వీడియో కాస్తా వైరల్ కావడంతో సర్ గారి ఉద్యోగం ఊడిపోయింది. పరాయి మహిళపై మోజు.. ఉద్యోగాన్ని పోగొట్టింది. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. కోయంబత్తూర్లో సాయుధ రిజర్వ్ పోలీసు…
ఆన్ లైన్ లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది.. ఆ పరిచయం కాస్తా వాట్సాప్ చాటింగ్ వరకు వచ్చింది. అమ్మాయి హస్కీ వాయిస్ కి ఫిదా అయిపోయాడు ఆ యువకుడు.. ఇంకేముంది గంటల తరబడి ఫోన్ లో కబుర్లు.. ఒకరోజు రాత్రి వీడియో కాల్ చేసింది.. యువకుడు గాల్లో తేలిపోయాడు. అమ్మాయి ఫేస్ చూపించకుండానే తన బట్టలు విప్పమని అడిగింది. అమ్మాయి అడిగితే కాదంటానా..? అని ఐదు నిమిషాల్లో నగ్నంగా మారిపోయాడు. మరో ఐదు నిమిషాల్లో ఫోన్…
వివాహేతర సంబంధం.. ప్రస్తుతం ఎన్నో క్రైమ్స్ కి కారణం అవుతుంది.. పరాయి వారి మీద మోజు ఎంతవరకైనా తీసుకెళ్తోంది. ఇక వారు కనుక దూరం పెడితే ఆ కోపం ఎంతటి దారుణానికి ఒడిగడ్డడానికైనా వెనుకాడడం లేదు. తాజాగా ఒక వ్యక్తి వివాహేతర సంబంధం అతనిని జైలు పాలు చేసింది. పరాయి మహిళ మోజు అతినిని చిప్పకూడు తినేలా చేసింది. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు…
రోజురోజుకు మృగాళ్ల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన కామాంధులు ఎంతటి నీచానికైనా ఒడిగడుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ కామాంధులలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా మహారాష్ట్రలో సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు 400 మంది.. ఒక మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆరునెలల పాటు ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉండడం సమాజానికి సిగ్గుచేటుగా…
పోలీసుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతుంది. అధికారం ఉందన్న అహంకారంతో విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక మహిళా ఇన్స్పెక్టర్ చేసిన ఘోరం మహిళలకే మచ్చతెచ్చింది. అందరు చూస్తుండగా పోలీస్ స్టేషన్ లో మహిళా నిందితురాలి బట్టలు విప్పించి, డాన్స్ చేయించిన దారుణ ఘటన పాకిస్థాన్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. బలూచిస్థాన్ ప్రావిన్స్లో షబానా ఇర్షాద్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తుంది. క్వెట్టాలోని జిన్నా టౌన్షిప్లో చిన్నారి హత్య కేసు విచారణలో రిమాండ్ కి…
రోజరోజుకు పరువు హత్యలు ఎక్కువైపోతున్నాయి. తమ కులంకాని వ్యక్తిని ప్రేమించారని తల్లిదండ్రులు దారుణాలకు పాల్పడుతున్నారు. సొంతవారిని కూడా నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తాజాగా ఒక తండ్రి తన కులంకాని వాడిని కూతురు పప్రేమించి పెళ్లి చేసుకొందని దారుణానికి పాల్పడ్డాడు. సొంత కూతురు అని కూడా చూడకుండా కుటుంబం మొత్తం కలిసి ఆమెను హతమార్చి ఆ నేరాన్ని ఆమె భర్త మీదకు వచ్చేలా ప్లాన్ చేశారు.. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు…
కామంతో కళ్ళుమూసుకుపోయిన వారికి వయసుతో సంబంధం లేదు.. ఆడది అయితే చాలు అన్న చందాన తయారవుతన్నారు కామాంధులు. చివరికి అడ్డంగా బుక్కయి జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక ఎన్నారై, 15 ఏళ్ల బాలికతో శృంగారంలో పాల్గొని చిక్కులు కోసి తెచ్చుకున్నాడు. చివరికి డబ్బుతో పాటు పరువు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన సింగపూర్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భారత్ కి చెందిన ఒక 57 ఏళ్ళ అశోకన్.. కొన్నేళ్ల క్రితం సింగపూర్ లో సెటిల్ అయ్యాడు.…