Son Cruelty: కొడుకు కాదు కసాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవత్వం మసిబారిపోతోంది. డబ్బుల కోసం, కక్షలతో అయినవారిని కడతేరుస్తున్నారు. కర్నూలు జిల్లాలో కన్నకొడుకు కర్కశంగా మారిపోయాడు. గోనెగండ్ల లో ఆస్తి కోసం తండ్రిని హత్య చేశాడా తనయుడు. తండ్రిని హత్య చేసి గోనె సంచిలో కట్టి తుంగభద్ర దిగువ కాలువలో పడేశాడు కొడుకు. ఈనెల న 17న గోనెగండ్ల సమీపంలో తుంగభద్ర కాలువలో గుర్తు తెలియని మృతదేహం గుర్తించారు.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగించారు. నివ్వెర పోయే చేదు నిజాలు దర్యాప్తులో బయటపడ్డాయి. దర్యాప్తులో గోపాల్(60) ను కుమారుడు బాలరంగడు హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. పాల్ మొదటి భార్య 2017 లో మృతి చెందడంతో రెండవ పెళ్ళికి సిద్ధం అయ్యాడు.
Also Read
అందుకోసం మ్యారేజ్ బ్యూరో వ్యక్తిని సంప్రదించాడు గోపాల్. తన తండ్రి పెళ్లి చేసుకుంటే ఆస్తి పోతుందని తండ్రి హత్యకు కుట్ర చేశాడు బాల రంగడు. మ్యారేజి బ్యూరో వ్యక్తిని లోబరుచుకొని హత్య చేశాడు కుమారుడు బాల రంగడు. ఈ కేసుకి సంబంధించి బాల రంగడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వారినుంచి బైక్, పిడి బాకు, 2 సెల్ ఫోన్లు, 25 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. తండ్రిని దారుణంగా హత్యచేసిన కొడుకుని కఠినంగా శిక్షించాలంటున్నారు బంధువులు, స్థానికులు.
తాజావార్తలు
-
Ridge Gourd Peel Besan Curry Recipe: బీరకాయ తొక్కలను పారేయకండి.. ఈ సూపర్ కర్రీ ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదలరు…
-
Tirumala ఆలయ అద్భుతాలు.. శాస్త్రానికి అంతుచిక్కని వెంకటేశ్వరుని మహిమలు.!
-
Petrol Diesel Prices: పాకిస్థాన్లో వరుసగా ఐదోసారి తగ్గిన ఇంధన ధరలు.. భారత్లో పోలిస్తే ఎంతంటే..?
-
Peddi Box Office Collections: పెద్ది కలెక్షన్ల ఊచకోత… 400 కోట్ల దిశగా పరుగులు
-
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
ట్రెండింగ్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!