తరాలు మారినా మానుషుల్లో మార్పు ఇసుమంతైనా లేదు. ఇంకా కులమతాలు పట్టుకుని వేలాడుతున్నారు. దేశంలో నలుమూలలా ఇంకా కులవివక్ష కోరలు విప్పి బుసలు కొడుతూనే ఉంది.
ఈ రోజుల్లో ఆస్తి కోసం కొంత మంది ఎంతకైనా తెగిస్తున్నారు. సొంత వాళ్లను హత్య చేయడానికి కూడా వెనుకాడడం లేదు కొంత మంది దుర్మార్గులు. అలాంటి ఘటనే మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసుకుంది.
Toll Gate: కర్ణాటకలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున విధుల్లో ఉన్న టోల్ గేట్ ఆపరేటర్ గేటు తీయడం ఆలస్యమైందంటూ అతనిపై (26) కొందరు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో టోల్ ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి.
కొందరు సుఖాల వల్లో.. లేక బిడ్డలు భారం అవ్వడం వల్లో కొందరు చిన్నారులు అందరు ఉన్నా కూడా అనాధలు అవుతున్నారు.. అలాంటి వారిని కొందరు ఆదుకుంటున్నారు.. వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు.. వారికి అన్నీ తానై చూసుకుంటున్నారు.. చిన్నవయస్సులో వాళ్ళు పడే కష్టాలను చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది.. కానీ మహిళా ఓ చిన్నారి పై అత్యంత దారుణంగా ప్రవర్తించింది.. ఇదంతా సిసిటీవీ కెమెరాలో రికార్డు అవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది.. ప్రస్తుతం ఆ మహిళను ఉరి…
Kohli : 82 ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసిన నిందితులను కనిపెట్టడంలో బెంగళూరు పోలీసులకు ఆటోరిక్షా వెనుక ఉన్న 'కింగ్ కోహ్లీ' అనే పదాలు దోహదపడ్డాయి. అప్పు తీర్చేందుకే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని అధికారులు తెలిపారు. మహాలక్ష్మీపురంలో నివాసముంటున్న కమలన్ రావు అలియాస్ కమలమ్మ ఒంటరిగా ఉంటోంది.
Wife Killed Husband : కొత్తగా పెళ్లయింది.. సరదాగా కొన్ని రోజులు గడుపుదామని అత్తమామల వద్దకు వచ్చిన అల్లుడిని గుర్తు తెలియని నిందితులు హత్య చేశారు. ఈ ఘటన పుణెలోని మావల్లోని గహుంజేలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్యాకాండ ఇప్పుడు మరో కొత్త మలుపు తిరిగింది.
Rs.12000: మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలోని లోనారా, మోతపురా గ్రామాల ప్రజలు కేవలం రూ.12 వేల కోసం కొట్టుకున్నారు. ఈ దాడిలో రెండు గ్రామాల ప్రజలు ఒకరి రక్తాన్ని ఒకరు చిందించుకున్నారు.
Cleaver Thief : పోలీసులకు, దొంగలకు మధ్య సంబంధాలు ఎప్పుడూ బాగుండవు. దొంగ, పోలీసుల బ్యాక్స్టిచ్ గేమ్ కొనసాగుతోంది. కొన్నిసార్లు పోలీసులు చాలా నైపుణ్యంతో నేరాన్ని విచారించి, ఆధారాలు సేకరించి దొంగలను అరెస్టు చేస్తారు.