Home
Crime News
Crime News News
-
S*exually Assaulted: బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి మూడేళ్ల బాలికపై లైంగిక దాడి..
S*exually Assaulted: విశాఖపట్నంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. -
Indore Murder: గర్ల్ఫ్రెండ్ను రేప్, హత్య చేసి ఇంత కూల్గా ఉన్నావేంట్రా.. భయం పుట్టిస్తున్న ఇండోర్ మర్డర్ కేసు..
Indore Murder: ఇండోర్లో ఎంబీఏ విద్యార్థిని హత్య, అత్యాచారం కేసు సంచలనంగా మారింది. తన గర్ల్ఫ్రెండ్ను రేప్ చేసి, అత్యంత దారుణంగా హత్య చేశాడు. నిందితుడు పీయుష్ ధమనోతియా దారుణకాండ వెలుగులోకి వచ్చింది. అయితే, ఇంత క్రూరమైన హత్యకు పాల్పడినప్పటికీ మీడియా ముందు ఎంతో ప్రశాంతంగా, చిరు నవ్వుతో కనిపించడం అతడి క్రూరత్వానికి పరాకాష్టగా నిలుస్తోంది. -
Minor Girl Murder: నేడు సైకో చేతిలో హత్యకు గురైన చిన్నారికి అంత్యక్రియలు..
Minor Girl Murder: మదనపల్లెలో సైకో కులవర్థన్ చేతిలో హత్యకు గురైన చిన్నారికి నేడు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం దిండిమీదాగారి పల్లె గ్రామంలో చిన్నారి అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. -
Valentine’s Day Shocker: భార్యతో వాలెంటైన్స్ డే డిన్నర్, రాత్రి మర్డర్..
Valentine's Day Shocker: వాలెంటైన్స్ డే సందర్భంగా భార్యాభర్తలు కలిసి డిన్నర్ చేశారు. అంతా సంతోషంగా ఉన్న తరుణంలో భార్య హత్యకు గురైంది. పలు కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు భర్తనే ఈ దారుణహత్యకు పాల్పడినట్లు గుర్తించారు. భార్యను హత్య చేసి, దానిని దోపిడీగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కేవలం 18 గంటల్లోనే పోలీసులు ఈ హత్యను ఛేదించారు. -
Student M*urder: గదిలో యువతి మృతదేహం కలకలం.. దర్యాప్తులో సంచలన విషయాలు!
Student Murder: మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో సంచలనం రేపిన MBA విద్యార్థిని హత్య కేసులో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ద్వారకాపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో యువతిని హత్య చేసిన ఆమె ప్రేమికుడు పీయూష్ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. యువతిని హత్య చేసిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయి ముంబై, పన్వేల్ ప్రాంతాల్లో దాక్కున్నాడు. సాంకేతిక ఆధారాల సహాయంతో అతని స్థానాన్ని గుర్తించిన పోలీసులు… -
Valentine’s Day: వాలెంటైన్స్ డే రోజు ప్రియుడితో పట్టుబడిన భార్య.. వీడియో వైరల్..
Valentine's Day: ఉత్తర్ ప్రదేశ్ హాపూర్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రేమికుల రోజు నాడు ఒక భర్త, తన భార్యను ప్రియుడితో పట్టుకున్నాడు. ఈ ఘటన బహిరంగ ఘర్షణకు కారణమైంది. -
Horrific Incident: కుషాయిగూడలో పోకిరీల ఉన్మాదం.. కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లి.. ప్రైవేట్ పార్ట్స్…!
రాజధాని నగరంలో పోకిరీల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. సైరన్లు వేసుకుంటూ రోడ్లపై హంగామా సృష్టించడమే కాకుండా, ప్రశ్నించిన వారిని ప్రాణాలతోనే ఈడ్చుకెళ్లే స్థాయికి వీరి ఉన్మాదం చేరింది. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో తాజాగా చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒక సామాన్య ప్రైవేట్ ఉద్యోగిని బొలెరో కారుతో ఢీకొట్టి, కిలోమీటరు దూరం ఈడ్చుకెళ్లి, అతని ప్రాణాలను గాలిలో కలిపే ప్రయత్నం చేశారు కొందరు యువకులు. బాధిత కుటుంబ సభ్యులు , స్థానికులు… -
Valentine’s Day: వాలెంటెన్స్ డే విషాదం.. కారులో లవర్స్ మృతదేహాలు.. అసలేం జరిగింది..
Valentine’s Day: ప్రేమికుల రోజు నాడు నోయిడాలో పార్క్ చేసిన కారులో ఒక జంట మృతదేహాలు కనిపించడం సంచలనంగా మారింది. నోయిడా సెక్టార్ 39 సమీపంలో టాటా అల్ట్రోజ్ కారులో సుమిర్, రేఖ మృతదేహాలు కనిపించాయి. వీరి తలలపై తుపాకీ గాయాలు ఉన్నాయి. వీరిద్దరి మరణానికి ముందు ఏం జరిగిందో కనుగొనే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. ప్రాథమిక దర్యాప్తులో ‘‘ప్రేమ’’ వ్యవహారమే ఈ మరణాలకు కారణమని తేలింది. Read Also: Mahashivratri 2026: మహాశివరాత్రి వేళ..… -
S*x Racket Busted : మసాజ్ పేరుతో వ్యభిచారం.. 15 మంది యువతులు, 27 మంది విటులు రెడ్ హ్యాండెడ్గా..
S*x Racket Busted in Hyderabad: హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ (KPHB) పరిధిలో స్పా సెంటర్ల పేరుతో సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కేపీహెచ్బీ 6వ ఫేజ్లోని గాయత్రి రెసిడెన్సీలో ఉన్న ‘ఆసన వెల్నెస్ స్పా’ సెంటర్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతుందన్న పక్కా సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పోలీసులు మొత్తం 15 మంది యువతులను, 30 మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు నిర్వాహకులు… -
Bihar Tragedy: “విషం రుచి చూడాలనుకున్నారు”.. ఐదుగురు బాలికల్లో, నలుగురు మృతి..
Bihar Tragedy: ఐదుగురు బాలికలు పిచ్చి పని బీహార్లో సంచలనంగా మారింది. పోలానికి వెళ్లిన ఐదుగురు బాలికలు ఒకరు మాత్రమే ప్రాణాలతో ఇంటికి వచ్చారు. ‘‘విషం రుచి ఎలా ఉంటుందో’’ చూడటానికి విషాన్ని తీసుకుని మరణించారు. ఈ సంఘటన జనవరి 29న బీహార్లోని ఔరంగాబాద్ జిల్లా మోతీ బిఘా గ్రామంలో జరిగింది. ప్రాణాలతో బయటపడిన 14 ఏళ్ల బాలిక ప్రకారం, ఈ ఐదుగురు బాలికలు సాధారణంగా విష పదార్థాన్ని తీసుకున్నారు. ‘‘నా స్నేహితురాలు దీన్ని తిని మనం…
తాజావార్తలు
-
Earthquake: చైనా, జపాన్లో భారీ భూకంపం.. కంపించిన భవనాలు
-
Mansukh Kaka: శభాష్ తాతా అనాలా? లేక విధి రాతను నిందించాలా?.. 82 ఏళ్ల వయసులో రోడ్డుపై కన్నీటి కష్టం!
-
FIFA World Cup: ఫిఫా వరల్డ్ కప్లో భారత సంతతి ఆటగాడి రికార్డ్..
-
Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
-
Mission Godavari Clean Project: మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు.. కాలుష్య అధ్యయనానికి కేంద్ర బృందం
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?