ఈ మధ్య కాలంలో భర్తలను హత్య చేస్తున్న భార్యలు ఎక్కువైపోయారు.. రీసెంట్ గా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. ఓ భార్య తన లవర్ తో కలిసి భర్తపై హత్యాయత్నం చేసింది. చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు.. ఆ భర్త బతికి బయటపడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని విజయపుర జిల్లాఇండి పట్టణంలో సునంద అనే మహిళ తన ప్రేమికుడి సహాయంతో తన భర్తను హత్య చేయడానికి ప్రయత్నించింది. నిద్రిస్తున్న భర్తను గొంతు కోసి చంపే…
అంబర్ పేట్లో మూసీ కాలువలో కొట్టుకొచ్చిన అనుమానస్పద మృతదేహంపై మిస్టరీ వీడింది. యువకుడిని (షోరబ్) హత్య చేసి మూసీ కాలువలో పడేశారని పోలీసులు స్పష్టం చేశారు. నిందితులు (మహమ్మద్ జావిద్, మహమ్మద్ అమీరుల్ హాక్) యువకుడి మెడకి వైర్లు చుట్టి హత్య చేసినట్లుగా గుర్తించారు. అంబర్ పేట పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. డీసీపీ బాలస్వామి యువకుడి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. మహమ్మద్ జావేద్ (27), మహమ్మద్ అమీరుల్ హాక్, షోరబ్ (30) ముగ్గురు…
Wife Kills Husband: ఇటీవల కాలంలో మగాళ్లు పెళ్లి అంటేనే భయపడి చస్తున్నారు. సింగిల్గా ఉన్నా మంచిదే కానీ, పెళ్లి చేసుకుని, భార్య చేతిలో హతం అవ్వడం ఎందుకు అని అనుకునే పరిస్థితులు వచ్చాయి. వరసగా దేశంలో చాలా ఘటనలు వారి మనసులో భయాలను పెంచుతున్నాయి.
Crime: బర్త్ డే పార్టీ అని పిలిచి, ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శుక్రవారం రోజు కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. ఇద్దరు తెలిసిన వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు హరిదేశ్ పూర్కు చెందిన 20 ఏళ్ల మహిళ ఆరోపించింది. చందన్ మల్లిక్, ద్వీప్ బిశ్వాస్గా గుర్తించబడిన నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Warangal: వరంగల్ జిల్లా, వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని గుబ్బేటి తండాలో రాత్రి దారుణ ఘటన చోటుచేసుకుంది. కొడుకు సురేష్ సపావత్.. తన తండ్రి సపావత్ రాజ్ (56) పై దారుణంగా దాడి చేసి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి, సురేష్ తన భార్య మౌనికను హింసించడమే. కోడలిని తండ్రి ఆపడానికి వెళ్లిన సమయంలో సురేష్ ఛాతీపై దాడి చేయడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే.. Charlapally Drug Case: డ్రగ్ సరఫరా…
Crime News: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ నగరానికి చెందిన కాసిగవ గ్రామంలో ఓ దారుణ ఘటన జరిగింది. 65 సంవత్సరాల రాజేశ్వరి అనే మహిళని, తన కుమారుడు రాజారామ్ (లాదెన్) మత్తు పెట్టాడు. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్రంగా అసహనానికి గురై, క్రూరంగా హత్య చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం రాజారామ్ తన తల్లికి మద్యం కొరకు డబ్బులు ఇవ్వమని అభ్యర్థించాడు. రాజేశ్వరి తన కుమారుడికి డబ్బులు ఇవ్వడం నిరాకరించింది. Lunar Eclipse…