Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid

Covid News

    • ఏపీలో స్థిరంగా కరోనా కేసులు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో స్థిరంగా కరోనా కేసులు…

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,17,156 కు చేరింది. ఇందులో 15,62,229 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,43,795 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 98…
    • క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల కోసం సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం
      #Top Story

      క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల కోసం సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం

      క‌రోనాతో త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌ల‌‌ను కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో స‌హా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ఇక‌, ఆ చిన్నారుల‌కు స్కూల్‌, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…
    • ఏపీలో తగ్గని కరోనా మరణాలు…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో తగ్గని కరోనా మరణాలు…

      ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే కేసులు తగ్గుతూ వస్తున్న మరణాలు మాత్రం తగ్గడం లేదు. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 79,564 శాంపిల్స్ పరీక్షించగా 13,756 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 104 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 20,392 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్…
    • కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌.. వ్యాక్సిన్‌లో రాష్ట్రాల‌కు అన్యాయం
      #తెలంగాణ

      కేంద్రంపై కేటీఆర్ ఫైర్‌.. వ్యాక్సిన్‌లో రాష్ట్రాల‌కు అన్యాయం

      క‌రోనా వ్యాక్సిన్ల విష‌యంలో మ‌రోసారి కేంద్ర ప్ర‌భుత్వంపై ఫైర్ అయ్యారు తెలంగాణ మంత్రి కేటీఆర్… వ్యాక్సిన్ ఉత్పత్తిని 85 శాతం కేంద్రం వద్దే ఉంచుకుంద‌ని.. నిబంధనతో రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. 15 శాతం వ్యాక్సిన్ మాత్రమే రాష్ట్రాలకు ఇచ్చారని మండిప‌డ్డ ఆయ‌న‌.. కంపెనీలు కూడా కేంద్ర, రాష్ట్రాలకు వేర్వేరు ధరలు నిర్ణయించాయని, రాష్ట్రాలకు అనుకున్నంత వ్యాక్సిన్ స‌ప్లై కూడా లేద‌న్నారు. ఇక‌, క‌రోనా వైర‌స్ వ్యాప్తి, క‌ట్ట‌డి చ‌ర్య‌ల్లోనూ కేంద్రానికి ముందు చూపు…
    • ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఏపీలో కొత్తగా 14,429 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,57,986 కు చేరింది. ఇందులో 14,66,990 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,80,362 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 103 మంది…
    • కోవిడ్‌ను అర్థం చేసుకోలేదు.. వ్యాక్సినేష‌న్ స‌రిగాలేదు..!
      #జాతీయం

      కోవిడ్‌ను అర్థం చేసుకోలేదు.. వ్యాక్సినేష‌న్ స‌రిగాలేదు..!

      ఓవైపు క‌రోనా విజృంభ‌ణ‌, మ‌రోవైపు వ్యాక్సిన్ల కొర‌త‌పై సీరియ‌స్‌గా స్పందించారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన ఆయ‌న‌.. ప్ర‌ధాని మోడీ గానీ, కేంద్రం గానీ క‌రోనా సమస్యను సరిగా అర్ధం చేసుకోలేకపోయిందని మండిప‌డ్డారు.. కోవిడ్ కేవలం ఒక డిసీజ్ మాత్రమే కాదని.. విస్త‌రిస్తోన్న వ్యాధి అని, దానికి తగినంత సమయం, అవకాశం ఇస్తే మృత్యు ఘంటికలు మోగిస్తుంద‌న్నారు రాహుల్.. మ‌రోవైపు వ్యాక్సినేష‌న్‌పై మాట్లాడుతూ.. వ్యాక్సిన్ పంపిణీపై ప్ర‌భుత్వం దృష్టిసారించి…
    • లాక్‌డౌన్‌ పొడిగింపుపై స్పష్టత వచ్చేది ఆరోజే ?
      #తెలంగాణ

      లాక్‌డౌన్‌ పొడిగింపుపై స్పష్టత వచ్చేది ఆరోజే ?

      తెలంగాణలో మే 12 నుంచి లాక్‌డౌన్ కొనసాగుతోంది. మే 30 వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే అన్ని వ్యాపారాలు, కార్యకలాపాలకు అనుమతి ఇస్తున్నారు. ఆ తర్వాత అత్యవసర సేవలు మినహా ఎలాంటి వాటికి అనుమతి లేదు. కాగా, మరో నాలుగు రోజుల్లో లాక్‌డౌన్ ముగియనుంది. దీంతో లాక్‌డౌన్ కంటిన్యూ చేస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి సమయంలో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకునేందుకు కేబినెట్ భేటీకి తేదీ…
    • డాక్టర్ ల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి : ఈటల
      #తెలంగాణ

      డాక్టర్ ల డిమాండ్లు వెంటనే నెరవేర్చాలి : ఈటల

      డాక్టర్ల సమ్మె పై మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. రెసిడెంట్, జూనియర్ డాక్టర్లను ఈటల విజ్ఞప్తి చేసారు. ”మొన్నటి వరకు మీ కుటుంబ సభ్యునిగా ఉన్న నేను ప్రజల తరపున మీకో విజ్ఞప్తి. కరోనా కష్ట కాలంలో మీరు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయి. ప్రాణాలకు సైతం తెగించి చికిత్స అందించి ప్రజల ప్రాణాలు కాపాడారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదు ఇలాంటి సమయంలో మీరు సమ్మె కు దిగితే పేద…
    • బెజ‌వాడ‌లో ఓ ఆస్ప‌త్రికి రూ.20 ల‌క్ష‌ల ఫైన్.. క్రిమిన‌ల్ కేసులు..!
      #ఆంధ్రప్రదేశ్

      బెజ‌వాడ‌లో ఓ ఆస్ప‌త్రికి రూ.20 ల‌క్ష‌ల ఫైన్.. క్రిమిన‌ల్ కేసులు..!

      పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు క‌రోనా బారిన‌ప‌డి ఆస్ప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతుంటే.. అదే అవ‌కాశంగా అందిన‌కాడికి దండుకుంటున్నాయి కొన్ని ప్రైవేట్ ఆస్ప‌త్రులు.. ఇలా, ప్రైవేట్ ఆస్ప‌త్రుల ఫీజుల దందా ప్ర‌భుత్వం దృష్టికి వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌ల‌కు పూనుకుంటుంది.. ఇప్ప‌టికే ప‌లు ఆస్ప‌త్రులపై జ‌రిమానా విధించిన ఏపీ ప్ర‌భుత్వం.. ఇవాళ బెజ‌వాడ‌లోని నిమ్రా ఆసుపత్రిపై ఏకంగా రూ. 20 లక్షలు జరిమానా విధించింది.. ఆరోగ్య శ్రీకి బెడ్లు కేటాయింపు జరపకపోవటం, పేషేంట్స్ నుంచి అధిక ఫీజులు వ‌సూలు చేయ‌డ‌మే కార‌ణం..…
    • ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…
      #Top Story

      ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు…

      ఏపీలో క‌రోనా సెకండ్‌ వేవ్ క‌ల్లోల‌మే సృష్టిస్తోంది. అయితే ఈరోజు కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్రకారం గ‌త 24 గంట‌ల్లో రాష్ట్రంలో 58,835 శాంపిల్స్ పరీక్షించగా 12,994 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. 24 గంట‌ల్లోనే కోవిడ్‌తో 96 మంది మృతి చెంద‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇదే స‌మ‌యంలో 18,373 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…
    ←1…1011121314→

తాజావార్తలు

  • Off The Record: ఆ ఉమ్మడి జిల్లాల్లో తగ్గిన జనసేన జోష్..!

  • Strait of Hormuz: హర్మూజ్‌ జలసంధిని మూసేసిన ఇరాన్.. ఆయిల్ ధరలు స్కైరాకెట్.. ఈ జలసంధి ఎందుకు ముఖ్యం?

  • Rai Rai Raa Raa : రయ్ రయ్ రా రా అదిరిందిగా!

  • Netanyahu: మానవాళిని బెదిరించాలని చూసింది.. అంతమైంది.. ఇరాన్‌పై నెతన్యాహు హాట్ కామెంట్స్

  • Ugadi Mahotsavam 2026: శ్రీశైలంలో 16 నుంచి ఉగాది మహోత్సవాలు..

ట్రెండింగ్‌

  • 40 గంటల బ్యాటరీ, Dolby Head Tracking సపోర్ట్.. Moto Buds 2 సిరీస్ లాంచ్! ధర ఎంతంటే?

  • క్వాడ్ కర్వ్ డిజైన్, మిలిటరీ గ్రేడ్ మన్నిక, ప్రీమియం లుక్ లో Motorola Edge 70 Fusion.. ఫీచర్స్ ఇవే!

  • MWC వేదికగా 24K గోల్డ్ లోగోతో ప్రత్యేక ఎడిషన్ ‘Motorola Razr Fold’ ఫోన్ లాంచ్..!

  • Sanju Samson: ఓపెనర్‌గా రోహిత్ శర్మ ఫెయిల్.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!

  • 64 MP+50 MP+50 MP కెమెరాలు, IP69 రేటింగ్, 8.75mm మందంతో Honor Magic V6 లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions