Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19

Covid 19 News

    • మిక్సింగ్ వ్యాక్సినేష‌న్‌..!  క‌్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #జాతీయం

      మిక్సింగ్ వ్యాక్సినేష‌న్‌..! క‌్లారిటీ ఇచ్చిన కేంద్రం

      ఇప్పుడు రెండింటిపైనే ప్ర‌ధాన చ‌ర్చ‌.. ఒక‌టి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ అయితే.. మ‌రోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేష‌న్‌… ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్ర‌కారం.. నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో ఒక్కొక్క‌రు రెండు డోసులు తీసుకోవాలి.. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి కొంత గంద‌ర‌గోళంగా త‌యారైంది.. ఫ‌స్ట్ డోస్‌గా కొవాగ్జిన్ తీసుకున్న చోట‌.. ఇప్పుడు కొవిషీల్డ్ టీకా అందుబాటులో ఉంది.. దీంతో.. ఫ‌స్ట్‌డోస్ అది వేసి.. సెకండ్ డోస్ ఇది వేస్తే ఎలా ఉంటుంది? అస‌లు…
    • ఏపీ కరోనా అప్డేట్..11 వేలు దాటిన మరణాలు
      #Top Story

      ఏపీ కరోనా అప్డేట్..11 వేలు దాటిన మరణాలు

      ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులినెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 93,704 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా కొత్త‌గా 11,303 పాజిటివ్‌ కేసులు న‌మోదు అయ్యాయి, 104 మంది మృతిచెందారు.. మ‌రోవైపు.. 24 గంట‌ల్లో 18,257 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో… ఏపీలో న‌మోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య‌‌ 17,01,493 కు చేరుగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 11,303 మంది మృతిచెందారు..…
    • పిల్ల‌ల్ని వ‌ణికిస్తున్న క‌రోనా… 8,000 మందికి పాజిటివ్ !
      #జాతీయం

      పిల్ల‌ల్ని వ‌ణికిస్తున్న క‌రోనా… 8,000 మందికి పాజిటివ్ !

      చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ కరోనా సెకండ్ వేవ్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ఈ వైరస్ పేదవాళ్ళను కూడా వదలడం లేదు. సెకండ్ వేవ్ ముగుస్తున్న తరుణంలో థర్డ్ వేవ్ కూడా ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. థర్డ్ వేవ్ లో భారీగా…
    • గ్రేటర్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా
      #తెలంగాణ

      గ్రేటర్‌లో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా

      తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతుంది. జిల్లాలో రోజురోజుకు కోవిడ్ కేసులు తగ్గుతుండడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. గడచిన 24 గంటల్లో 1,00,677 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,982 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా కరోనా వ్యాప్తి పూర్తిగా తగ్గుముఖం పట్టింది. తాజాగా జీహెచ్ఎంసీ పరిధిలో 436 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యల్పం. ఈ నేపథ్యంలో రానున్న కాలంలో ఉద్ధృతి మరింత…
    • క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల కోసం సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం
      #Top Story

      క‌రోనాతో అనాథ‌లైన చిన్నారుల కోసం సీఎం స్టాలిన్ కీల‌క నిర్ణ‌యం

      క‌రోనాతో త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌ల‌‌ను కోల్పోయి అనాథ‌లైన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 ల‌క్ష‌ల చొప్పున‌ ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. 18 ఏళ్లు నిండిన త‌ర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో స‌హా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామ‌న్నారు. ఇక‌, ఆ చిన్నారుల‌కు స్కూల్‌, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌న్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…
    • ప్రముఖ తమిళ నటుడు వెంకట్ సుభా కన్నుమూత
      #సినిమా న్యూస్

      ప్రముఖ తమిళ నటుడు వెంకట్ సుభా కన్నుమూత

      కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత, రచయిత వెంకట్ సుభాను కరోనా బలి తీసుకుంది. మే 29న తెల్లవారుజామున 12.48 గంటలకు చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. దాదాపు 10 రోజుల క్రితం కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది వెంకట్ సుభాకు. చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి…
    • అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      అనాథ‌లైన చిన్నారుల‌కు రూ.10 ల‌క్ష‌లు.. ఇప్ప‌టికే 78 మందిని గుర్తించిన స‌ర్కార్

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా త‌ల్లిదండ్రులను కోల్పో్యి అనాథ‌లుగా మారిన చిన్నారుల‌ను ఆదుకోవ‌డానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు చేప‌ట్టిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. వారి పేర్ల‌తో రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.. ఇక‌, అందులో భాగంగా.. కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 78 మందిని గుర్తించారు అధికారులు.. వారిలో ఇప్పటికే 10 మంది పేర్ల‌పై రూ.10 లక్షల చొప్పున డిపాజిట్ కూడా చేశారు.. ఇవాళ క‌రోనా ప‌రిస్థితుల‌పై స‌మీక్ష నిర్వ‌హించిన…
    • ఫలించిన లాక్ డౌన్.. మెరుగైన ఫలితాలు!
      #తెలంగాణ

      ఫలించిన లాక్ డౌన్.. మెరుగైన ఫలితాలు!

      తెలంగాణలో అమలు చేస్తున్న కఠిన లాక్‌డౌన్‌ నిబంధనలు సానుకూల ఫలితాలను ఇస్తున్నాయి. సుమారు నెల రోజుల తర్వాత తెలంగాణలో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. చాలా చోట్ల ఆసుపత్రిలో అరగంటకే బెడ్లు దొరుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అటు కోవిడ్ కు వచ్చే కాల్స్ కూడా పూర్తి మొత్తంలో తగ్గాయి. రాష్ట్రంలో ఈ నెల 12 నుంచి అమల్లోకి వచ్చిన లాక్ డౌన్ కారణంగా ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు రోడ్లపై రాకపోకలతో…
    • గిరిజనుల సేవలో నటుడు జీవ‌న్  కుమార్!
      #సినిమా న్యూస్

      గిరిజనుల సేవలో నటుడు జీవ‌న్ కుమార్!

      క‌రోనా క‌ష్ట‌కాలంలో నటుడు జీవ‌న్ కుమార్ నిర్మ‌ల్ జిల్లా గండి గోపాల్ పూర్, క‌ట్ట‌కింది గూడం, గండి గూడం, చెరువు కింద గూడంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ప్రాంతాల‌లో నివ‌సిస్తున్న 350 గిరిజన కుటుంబాలకు బియ్యం, పప్పు, నూనె, ఇతర నిత్యావసర సరుకులతో పాటు మాస్కులు, శానిటైజర్స్ అందించాడు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీప్ర‌వీణ్ కుమార్, నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, ఖానాపూర్ సీఐ శ్రీధర్, కడం ఎస్ఐ రాజు, దస్తూరాబాద్ ఎస్ఐ రాహుల్, గ్రామ సర్పంచ్,…
    • జపాన్‌లో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభణ
      #అంతర్జాతీయం

      జపాన్‌లో కరోనా ఫోర్త్ వేవ్ విజృంభణ

      పలు దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండగా జపాన్ లో మాత్రం ఫోర్త్ వేవ్ విజృంభణ మొదలైంది. ముఖ్యంగా జపాన్‌ ప్రధాన నగరం ఒసాకాలో కరోనా తీవ్రత నానాటికీ పెరుగుతోంది. కేవలం 90 లక్షల జనాభా ఉన్న జపాన్‌లో ఈ ఒక్క వారంలో 3849 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జపాన్‌లో సంభవిస్తోన్న కొవిడ్‌ మరణాలు కూడా ఒసాకా నగర ప్రజలను కలవరపెడుతున్నాయి. దేశంలో నమోదవుతున్న మొత్తం మరణాల్లో దాదాపు 25 శాతం ఆ…
    ←1…3536373839…48→

తాజావార్తలు

  • US-Iran: దుబాయ్‌పై ఇరాన్ మళ్లీ దాడులు.. అమెరికా ఎంబసీలో భారీగా మంటలు

  • Janhvi Kapoor: వ్యూస్ కోసం మమ్మల్ని బలిపశువులను చేస్తున్నారు!

  • YS Jagan: నేడు అరకు, విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!

  • 1TB బేస్ స్టోరేజ్‌తో.. MacBook Pro 2026 భారత్‌లో లాంచ్.. ఫీచర్స్, ధరలు ఇలా..!

  • SA vs NZ Semi-Final 2026: న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికాదే పైచేయి.. హెడ్ టు హెడ్, ప్లేయింగ్ 11, పిచ్‌ రిపోర్ట్ ఇదే!

ట్రెండింగ్‌

  • Jowar Khichdi Recipe: మధుమేహం, అధిక బరువుకు చెక్.. జొన్న కిచిడీతో ఆరోగ్యానికి కొత్త దారి!

  • ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!

  • వంటగదిలో ఈగలు మాయం.! No Chemicals.. కేవలం ₹1 ఖర్చుతో ఇలా చేయండి.!

  • Kitchen Sink బ్లాక్ అయిందా? కేవలం 2 వస్తువులతో 5 నిమిషాల్లో క్లీన్..!

  • Udyam Benefits : వ్యాపారస్తులకు వరం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’.. రూపాయి ఖర్చు లేకుండా బిజినెస్ ప్రయోజనాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions