Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 2

Covid 19 2 News

    • రేపు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న కాంగ్రెస్ నేత‌లు, 7న దీక్ష‌లు
      #తెలంగాణ

      రేపు గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌నున్న కాంగ్రెస్ నేత‌లు, 7న దీక్ష‌లు

      క‌రోనా ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. ఇప్పుడు స‌మావేశాలు అన్నీ జూమ్‌కు ప‌రిమితం అయ్యాయి.. ఇక‌, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో స‌మావేశం నిర్వ‌హించారు పీసీసీ చీఫ్ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి.. క‌రోనా క‌ట్ట‌డి విష‌యంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపిస్తూ వ‌స్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ త‌మిళిసై ను క‌లిసి.. వినతి పత్రం సమర్పించాల‌ని నిర్ణ‌యించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం క‌లెక్ట‌ర్ల‌ను క‌లిసి విన‌తిప‌త్రం…
    • ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ భ‌రోసా… ఐదేళ్ల‌పాటు…
      #Top Story

      ఉద్యోగుల‌కు రిల‌య‌న్స్ భ‌రోసా… ఐదేళ్ల‌పాటు…

      క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఎంతో మంది మృత్యువాత ప‌డ్డారు.  మ‌ర‌ణించిన వ్యక్తుల‌కు సంబందించిన కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి.  పిల్లలు అనాథ‌లుగా మారుతున్నారు.  దీంతో వారిని ఆదుకోవ‌డానికి ప్ర‌భుత్వాలు అనేక ర‌కాల ప‌థ‌కాలు రూపోందిస్తున్నాయి.  టాటా సంస్థ త‌మ సంస్థ‌లో ప‌నిచేస్తున్న ఉద్యోగులు క‌రోనాతో మ‌ర‌ణిస్తే వారి కుటుంబానికి ఈ వ్య‌క్తి రిటైర్ అయ్యే వ‌ర‌కూ జీతం అందిస్తామ‌ని పేర్కొంది.  దీంతో పాటుగా కుటుంబ‌లోని పిల్ల‌ల చ‌దువుకు సంబందించిన బాధ్య‌త‌ను కూడా తీసుకుంటామ‌ని తెలిపింది.  ఈ బాట‌లో ఇప్పుడు…
    • వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం
      #జాతీయం

      వినోద్‌ దువాపై దేశద్రోహం కేసును కొట్టివేసిన సుప్రీం

      ప్రమఖ జర్నలిస్టు వినోద్‌ దువాపై దాఖ‌లైన దేశద్రోహం కేసును కొట్టివేసింది సుప్రీంకోర్టు.. హిమాచల్ ప్రదేశ్ పోలీసులు వినోద్ దువాకు వ్యతిరేకంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను, ఇతర విచారణను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం వెల్ల‌డించింది.. ఈ సందర్బంగా 1962 నాటి కోర్టు తీర్పును ప్రస్తావించింది న్యాయస్థానం. ఇలాంటి కేసుల్లో ప్రతి జర్నలిస్టుకు రక్షణ పొందే హక్కుందని వ్యాఖ్యానించింది.. కాగా, గతేడాది మార్చి 30వ తేదీన ప్రసారమైన వినోద్ దువా షో అనే యుట్యూబ్ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వం…
    • స‌రికోత్త పోటీః మ‌హమ్మారిని త‌రిమికొడితే రూ.50 లక్ష‌లు బ‌హుమానం
      #Top Story

      స‌రికోత్త పోటీః మ‌హమ్మారిని త‌రిమికొడితే రూ.50 లక్ష‌లు బ‌హుమానం

      క‌రోనా మ‌హ‌మ్మారి దేశాన్ని ఎంత‌గా వ‌ణికిస్తుందో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  క‌రోనా వ‌ల‌న మ‌హారాష్ట్ర తీవ్రంగా న‌ష్టపోయింది.  ఇప్పుడిప్పుడే మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డుతున్న‌ది.  క‌రోనాను త‌రిమి కోట్ట‌డంలో గ్రామాలు ప్ర‌ముఖ‌పాత్ర పోషిస్తున్నాయి.  చాలా గ్రామాలు స్వ‌యంగా లాక్‌డౌన్‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటివి ప్ర‌క‌టించుకొని బ‌య‌ట‌ప‌డుతున్నాయి.  క‌రోనాను తరిమికొట్ట‌డంలో గ్రామాలు చురుకైన పాత్ర‌ను పోషిస్తుండ‌టంతో ప్ర‌భుత్వం ఆస‌క్తిక‌ర‌మైన పోటీని తీసుకొచ్చింది.  క‌రోనాను త‌రిమికొట్టి క‌రోనా ఫ్రీ విలేజ్ గా నిలిచిన గ్రామాల‌కు ప్ర‌భుత్వం రూ.50 ల‌క్ష‌ల రూపాయ‌ల బహుమానం ప్ర‌క‌టించ‌నుంద‌ని…
    • చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ కేసులు…
      #Top Story

      చిత్తూరు జిల్లాలో విజృంభిస్తున్న బ్లాక్ ఫంగ‌స్ కేసులు…

      చిత్తూరు జిల్లాలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది.  క‌రోనా కేసుల‌తో పాటుగా బ్లాక్ ఫంగ‌స్ కేసులు కూడా పెరుగుతున్నాయి.  జిల్లాలో ఇప్పటివ‌ర‌కు మొత్తం 135 బ్లాక్ ఫంగ‌స్ కేసులు న‌మోద‌య్యాయి.  తిరుప‌తి రుయా ఆసుప‌త్రిలో 67, స్విమ్స్ లో 70 కేసుల‌ను నిర్ధారించారు.  ఇక బ్లాక్ ఫంగ‌స్‌తో ఇప్పటి వ‌ర‌కు జిల్లాలో ఇద్ద‌రు మృతి చెందారు.  బ్లాక్ ఫంగ‌స్ కు మందుల కొర‌త తీవ్రంగా ఉన్న‌ది.  దీంతో రోగుల‌కు అర‌కొర‌గా వైద్యం అందుతున్న‌ది.  చిత్తూరుతో పాటుగా మిగ‌తా జిల్లాల్లో…
    • ఇండియా క‌రోనా అప్డేడ్‌…మూడు వేల‌కు దిగువున మ‌ర‌ణాలు…
      #Top Story

      ఇండియా క‌రోనా అప్డేడ్‌…మూడు వేల‌కు దిగువున మ‌ర‌ణాలు…

      ఇండియాలో క‌రోనా ఉదృతి కొన‌సాగుతోంది.  క‌రోనా కేసులు ప్ర‌స్తుతం ల‌క్ష‌న్న‌ర‌కు దిగువున న‌మోద‌వుతున్నాయి.  అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా త‌గ్గుముఖం ప‌డుతున్న‌ది.  కేంద్రం రిలీజ్ చేసిన క‌రోనా బులిటెన్ ప్ర‌కారం దేశంలో కొత్త‌గా 1,34,154 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,84,41,986కి చేరింది.  ఇందులో 2,63,90,584 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 17,13,413 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2887 మంది మృతి చెందారు.…
    • క‌రోనా భ‌యంతో అడ‌విలోనే ఐసోలేష‌న్‌…
      #Top Story

      క‌రోనా భ‌యంతో అడ‌విలోనే ఐసోలేష‌న్‌…

      క‌రోనా వైర‌స్ కంటే, ఆ వైర‌స్ వ‌ల‌న క‌లిగే భ‌యంతోనే ఎక్కువ మంది మ‌ర‌ణిస్తున్నారు.  క‌రోనా సోకితే మ‌ర‌ణం త‌ప్ప‌ద‌నే భ‌యంతో దిగులు చెంది జీవ‌నాన్ని కోల్పోయి ఇబ్బందు ప‌డుతున్నారు.  క‌రోనా నుంచ కోలుకోవాలి అంటే మొద‌ట మాన‌సికంగా బ‌లంగా ఉండాలి.  స్వ‌చ్చ‌మైన వాతావ‌ర‌ణం ఉండాలి.  అప్పుడు కోలుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది.  సామాజికంగా వారికి పూర్తి భ‌రోసా అందివ్వాలి.  ఇక ఇదిలా ఉంటే, వైర‌స్ మ‌హ‌మ్మారి గ్రామ‌ల్లోని మారుమూల ప్రాంతాల‌కు కూడా విస్త‌రిస్తుండ‌టంతో ప్ర‌జ‌ల్లో భ‌యాంధోళ‌న‌లు…
    • చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను: తమన్నా
      #Uncategorized

      చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను: తమన్నా

      కరోనా కష్టకాలంలో నిరుపేదలకు సాయం చేసేందుకు చాలా మంది సినీ సెలెబ్రిటీలు ముందుకు వస్తున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన వంతు సాయంపై స్పందించింది. ‘సినిమా వాళ్లు సేవా కార్యక్రమాలు చేయడం లేదనే అపోహను ఆమె తిప్పికొట్టింది. ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటానని చెప్పుకొచ్చింది. తాను చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పను అని…
    • క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ
      #బిజినెస్‌

      క‌రోనా థ‌ర్డ్ వేవ్ కూడా తీవ్రంగా-ఎస్బీఐ

      ఇప్ప‌టికే భార‌త్‌లో క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌, సెకండ్ వేవ్ క‌ల్లోలం సృష్టించాయి.. ఫ‌స్ట్ వేవ్ కంటే.. సెకండ్ వేవ్ తీవ్ర‌మైన ప్ర‌భావాన్ని చూపింది.. పెద్ద సంఖ్య‌లో కేసులు న‌మోదు కావ‌డ‌మే కాదు.. భారీ సంఖ్య‌లో ప్రాణ‌న‌ష్టం కూడా సంభ‌వించింది.. మ‌రోవైపు.. థ‌ర్డ్ వేవ్ ముప్పు పొంచిఉంద‌న్న హెచ్చ‌రిక‌లు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయి.. ఈ నేప‌థ్యంలో.. కోవిడ్ థ‌ర్డ్ వేవ్‌పై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పరిశోధన ప‌త్రాన్ని విడుద‌ల చేసింది.. థ‌ర్డ్ వేవ్ సైతం.. సెకండ్ వేవ్ విజృంభణ…
    • వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స‌ర్కార్
      #ఆంధ్రప్రదేశ్

      వైద్యుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన స‌ర్కార్

      క‌రోనా స‌మ‌యంలో వైద్యుల‌కు శుభ‌వార్త చెప్పింది ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకుంది.. మీడియాతో మాట్లాడిన ఏపీ వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనీల్ కుమార్ సింఘాల్.. సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని నిర్ణ‌యం తీసుకున్నాం.. రూ. 45 వేల నుంచి రూ. 70 వేలకు పెంచాలని నిర్ణ‌యించిన‌ట్టు తెలిపారు.. ఇక‌, జూనియ‌ర్ డాక్ట‌ర్ల డిమాండ్లపై ప్రభుత్వం ప‌రిశీలిస్తోంద‌ని, చ‌ర్చిస్తోంద‌న్నారు.. ప్ర‌స్తుతం సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు…
    ←1…157158159160161…194→

తాజావార్తలు

  • అక్కడ వెంట్రుకలు కేవలం వయసు పెరగడం వల్లే కాదు.. వాటి వెనుక ఉన్న ప్రయోజనాలివే.!

  • Storyboard : ఏపీలో కుల రాజకీయం పాతబడిందా..? కొత్తగా మత రాజకీయం మొదలైందా..?

  • Vande Bharat Express: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్‌ మారాయ్..

  • Off The Record: శ్రీకాకుళం డయేరియా ఎపిసోడ్ పొలిటికల్ టర్న్ తీసుకుందా..?

  • Glenn Phillips : బుమ్రా కూడా మనిషే.. న్యూజిలాండ్ ప్లేయర్ కీలక వ్యాఖ్యలు

ట్రెండింగ్‌

  • Food Tips : పురుగులు పట్టకుండా పిండి 6 నెలలు ఫ్రెష్‌గా ఉండాలంటే… ఈ ట్రిక్ మిస్ చేయకు.!

  • Best Kitchen Hacks : కూర మాడిపోయిందా..? కంగారు పడకండి.. ఈ చిన్న చిట్కాలతో మాడిన వాసన మాయం.!

  • మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో Realme C83 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!

  • అదిరిపోయే ఆఫర్లతో భారత్‌లో Google Pixel 10a అమ్మకాలు షురూ..!

  • Glass Jewelry Vastu Tips for Women: మీరు విరిగిన, పగిలిన గాజులు ధరిస్తున్నారా? మహిళలు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions