దేశ రాజధానిలో కొత్తగా కొవిడ్ కేసులు అకస్మాత్తుగా భారీగా పెరిగాయి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్మాస్క్లు ధరించడం తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.500 జరిమానా విధించాలని నిర్ణయం తీసుకుంది.
Corona Cases In India: దేశంలో గత రోజుతో పోలిస్తే స్వల్పంగా రోజూవారీ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 16,299 మందికి కరోనా సోకింది. అంతకు ముందురోజు 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో పాజిటివిటీ రేటు 4.85 శాతానికి తగ్గింది. గడిచిన 24 గంటల్లో 19,431 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. 53 మంది కరోనా బారిన పడి మరణించారు. ప్రస్తుం దేశంలో యాక్టివ్ కేసులు సంఖ్య 1,25,076గా ఉంది.
Corbevax approved as precaution dose for adults: కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమలో మరో కీలక నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. బయోటాజికల్ ఇ సంస్థ తయారు చేసిన ‘కార్బెవాక్’ కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసుకు ఆమోదం తెలిపింది. 18 ఏళ్లకు పైబడిన వారందరికి బూస్టర్ డోస్ గా కార్బెవాక్ ఇవ్వడానికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇదిలా ఉంటే ప్రాథమికంగా కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారు కూడా కార్బెవాక్ ను బూస్టర్ డోస్ గా తీసుకోవచ్చని…
COVID 19 CASES UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య గతం రోజుతో పోలిస్తే పెరిగాయి. నిన్న 12,751 వేల కేసులు నమోదు అవ్వగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 19,539 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,28,261గా ఉంది. ఇదిలా ఉంటే మరణాల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ మహమ్మారి బారిన పడి 54 మంది మరణించారు.…
COVID 19 UPDATES: ఇండియాలో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత కొంత కాలంగా దేశంలో రోజూవారీ కరోనా కేసుల సంఖ్య 20 వేలకు పైగానే నమోదు అయింది. అయితే తాజాగా గత రెండు మూడు రోజుల నుంచి క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నాయి. రోజూవారీ కరోనా కేసుల సంఖ్య తగ్గి కోలుకునే వారి సంఖ్య పెరిగింది. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. భారత్ తో గడిచిన 24 గంటల్లో కొత్తగా…
Joe Biden Tests Negative For Covid: అమెరికా అధ్యక్షుడు కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇటీవల ఆయన కోవిడ్ బారిన పడి ఐసోలేషన్ లో ఉన్నాడు. జూలై 20 నుంచి తొలిసారిగా ఇప్పుడే బయటకు వచ్చాడు. తాజాగా ఆదివారం చేసిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్ నెగిటివ్ ఫలితం వచ్చింది. వరసగా రెండు రోజుల పాటు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ రావడంతో ఆయన ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చారు. జూలై 20న జో బైడెన్ కోవిడ్ బారిన…
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 19,893 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. ఇదే సమయంలో మరో 53 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
Petrol, Diesel Sales Fall In July: దేశంలో పెట్రోల్, డిజిల్ అమ్మకాలు జూలై నెలకు గానూ తగ్గిపోయాయి. సాధారణంగా రుతుపవనకాలంలో ప్రతీ సారి పెట్రోల్, డిజిల్ అమ్మకాలు తగ్గుతూ ఉంటాయి. ఈ సారి కూడా ఇదే విధంగా ఇంధన వినియోగం తగ్గింది. సాధారణంగా రుతుపవన కాలంలో వర్షాల కారణంగా ప్రజల ప్రయాణాలు తగ్గడంతో పాటు వ్యవసాయ రంగంలో పంప్ సెట్ల వాడకం తగ్గడం పెట్రోల్, డిజిల్ అమ్మకాలను ప్రభావితం చేస్తాయి. తాజాగా ఉన్న గణాంకాల ప్రకారం…
US President Joe Biden tests Covid-19 positive: యూఎస్ఏ ప్రెసిడెంట్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అధ్యక్ష నివాసం వైట్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు బైడెన్. ఇప్పటికే ఓ సారి కరోనా బారిన పడ్డ బైడెన్ మరోసారి ఇటీవల కరోనాకు గురయ్యారు. ఇప్పటికే ఫైజర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ ప్రికాషనరీ, బూస్టర్ డోసులను కూడా తీసుకున్నారు. అయినా కూడా ఇటీవల మళ్లీ కరోనా…