Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona Cases

Corona Cases News

    • ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొత్తగా 334 కరోనా కేసులు

      ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 334 కరోనా కేసులు నమోదు అయ్యాయి.దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77,942 కి పెరిగాయి. ఒక్క రోజు వ్యవధిలో మరో ఒక్కరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 499 కి చేరింది.…
    • ఆ న‌గ‌ర జ‌నాభా 1.2 మిలియ‌న్లు… 3 క‌రోనా కేసులు రావ‌డంతో…
      #Top Story

      ఆ న‌గ‌ర జ‌నాభా 1.2 మిలియ‌న్లు… 3 క‌రోనా కేసులు రావ‌డంతో…

      ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో అనేక దేశాలు ఆంక్ష‌లు విధించాయి.  క‌ఠిన‌మైన నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నాయి.  అయితే, క‌రోనాకు పుట్టినిల్లైన చైనాలో క‌రోనా కేసులు, కొత్త వేరియంట్ కేసులు ఎన్ని ఉన్నాయో ఆ దేశం స్ప‌ష్టంగా బ‌య‌ట‌పెట్ట‌డం లేదు.  రెండు మూడు కేసులు బ‌య‌ట‌ప‌డినా న‌గ‌రాల‌ను లాక్ డౌన్ చేస్తున్న‌ది.  తాజాగా యుజ్హౌ న‌గ‌రంలో లాక్ డౌన్‌ను విధించారు.  1.2 మిలియ‌న్ జ‌నాభా క‌లిగిన యుజ్హౌ న‌గ‌రంలో బ‌య‌ట‌ప‌డింది కేవ‌లం 3 క‌రోనా…
    • మళ్లీ పెరుగుతున్న కేసులు… భారత్‌లో కొత్తగా 37వేల మందికి పైగా కరోనా పాజిటివ్
      #Top Story

      మళ్లీ పెరుగుతున్న కేసులు… భారత్‌లో కొత్తగా 37వేల మందికి పైగా కరోనా పాజిటివ్

      కరోనా థర్డ్ వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో భారత్‌లో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 37,379 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం ఒక్కరోజే 124 మంది కరోనాతో చనిపోయారు. రోజువారీ పాజిటివ్ రేటు పెరిగి 3.24 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారు. Read Also: సంక్రాంతి బస్సులు: ఏపీఎస్ఆర్టీసీ…
    • తెలంగాణలో లాక్ డౌన్‌ పై క్లారిటీ.. ఎప్పుడంటే?
      #Top Story

      తెలంగాణలో లాక్ డౌన్‌ పై క్లారిటీ.. ఎప్పుడంటే?

      తెలంగాణలో కరోనా కేసులు, ఒమిక్రాన్ కేసులు కలవరం కలిగిస్తున్నాయి. దీంతో ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. తెలంగాణలో 274 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఐదు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో 84 కేసులకు చేరింది. ఇప్పటివరకూ ఒమిక్రాన్ నుంచి 32మంది కోలుకున్నారని వైద్యాధికారులు తెలిపారు. తెలంగాణలో 3779 కరోనా యాక్టివ్ కేసులు వున్నాయి. మొత్తం 21,679 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 274 మందికి కోవిడ్ పాజిటివ్ గా తేలింది. మరోవైపు తెలంగాణలో కేసుల తీవ్రత…
    • కోవిడ్ ఎఫెక్ట్‌:  ఆసుప‌త్రుల‌పై పెరుగుతున్న ఒత్త‌డి…
      #Top Story

      కోవిడ్ ఎఫెక్ట్‌: ఆసుప‌త్రుల‌పై పెరుగుతున్న ఒత్త‌డి…

      క‌రోనా ప్ర‌పంచాన్ని అత‌లాకుత‌లం చేస్తున్న‌ది.  ఒమిక్రాన్ రాక‌తో క‌రోనా కేసులు భారీ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  గ‌తేడాది యూఎస్‌లో అత్యధిక సంఖ్య‌లో రెండు ల‌క్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌వ్వ‌గా, ఈ ఏడాది, ఆ కేసుల సంఖ్య మ‌రింత‌గా పెరిగింది.  ఒక్క‌రోజులో 4 నుంచి 5 ల‌క్ష‌ల మ‌ధ్య క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి.  ఈ కేసుల్లో 30 నుంచి 40 శాతం వ‌ర‌కు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఉండే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.  కేసుల పెరుగుద‌ల కార‌ణంగా ఆసుప‌త్రుల‌పై…
    • ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్ర‌మాదం త‌ప్ప‌దా?
      #Top Story

      ఒమిక్రాన్ విజృంభిస్తే… ఆ ప్ర‌మాదం త‌ప్ప‌దా?

      దేశంలో క‌రోనా కేసులు అంత‌కంత‌కు భారీగా పెరుగుతున్నాయి.  20 నుంచి 30 శాతం మేర కేసులు పెరుగుతున్నాయి.  కేసులు పెరుగుతుండ‌టంతో కేంద్రం అప్ర‌మ‌త్తం అయింది.  ఒమిక్రాన్ కేసులు పెర‌గ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అన్ని రాష్ట్రాల‌ను ఇప్ప‌టికే కేంద్ర ఆరోగ్య‌శాఖ హెచ్చ‌రించింది.  థ‌ర్డ్ వేవ్ వ‌చ్చినా ఇబ్బందులు లేకుండా మందులు, ఆసుప‌త్రులు, ఆక్సీజ‌న్‌ను అందుబాటులో ఉంచుకోవాల‌ని రాష్ట్రాల‌కు సూచించింది.  వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరిగితే దాని ఆసుప‌త్రుల‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని, వైద్య‌రంగంపై పెనుభారం ప‌డుతుంద‌ని,…
    • భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే…
      #Top Story

      భార‌త్‌లో భారీగా పెరిగిన క‌రోనా కేసులు… కొత్త‌గా ఎన్నంటే…

      భార‌త్‌లో క‌రోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.  రోజు రోజుకు తీవ్ర‌స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  తాజాగా భార‌త్‌లో 33,750 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.   దేశంలో మొత్తం 3,42,95,407 మంది కోలుకున్నార‌ని, నిన్న ఒక్క‌రోజులో 10,846 మంది కోలుకున్న‌ట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు.  ప్ర‌స్తుతం దేశంలో 1,45,582 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 123 మంది మృతి చెందారు.  దీంతో భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి…
    • ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొత్తగా 165 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

      ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో… కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఏపీ వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 165 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,77, 486 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో మరో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 497 కి…
    • Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..
      #Top Story

      Live: దేశంలో ఆందోళనకర స్థాయిలో ఒమిక్రాన్ వ్యాప్తి..

    • ఏపీలో కొత్తగా 176 కరోనా కేసులు..
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీలో కొత్తగా 176 కరోనా కేసులు..

      ఏపీలో గత 24 గంటల్లో 176 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖపట్టణం జిల్లాలో అత్యధికంగా 40 కేసులు నమోదుకాగా కడప జిల్లాలో అత్యల్పంగా ఒక్క కేసు నమోదయింది. గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా సంభవించకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,74,426కి చేరుకుంది. వీరిలో 20,58,704 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 14,495 మంది కరోనా…
    ←1…1718192021…55→

తాజావార్తలు

  • Gaddar Film Awards 2026: సినీ అవార్డులు కొన్నాళ్లు నిర్లక్ష్యానికి గురయ్యాయి.. మెగాస్టార్ ఆవేదన..

  • Off The Record: గుంటూరు నియోజకవర్గంలో పెరిగిపోతున్న అసమ్మతి సెగలు

  • War Effect: భారత్ గ్యాస్ దిగుమతులపై యుద్ధం దెబ్బ.. ఇంధన పొదుపు తప్పదా..?

  • Bhatti Vikramarka : సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. అది ప్రజల కోసం ఉండాలి

  • Lets Her Go With Lover: తన భార్యను ప్రియుడితో వెళ్లేందుకు అంగీకరించిన భర్త..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions