Supreme Court: ఒడిశా బాలాసోర్ వద్ద జరిగిన మూడు రైళ్ల దుర్ఘటన యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేంది. ఈ మధ్యకాలంలో ఇంత పెద్ద రైలు ప్రమాదం జరగలేదు. ఏకంగా 288 మంది ప్రయాణికులు మరణించడంతో పాటు 1000కి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.
Electronic Interlocking: ఒడిశా బాలసోర్ సమీపంలో కోరమాండల్ రైలు దుర్ఘటనలో మరణాల సంఖ్య 288కి చేరుకుంది. 1000 మంది వరకు గాయపడ్డారు. కోరమాండల్ ప్రమాదానికి ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ లోపం కారణమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్ వెల్లడించారు. రెండు రైళ్లు మధ్య ఢీకొనే ప్రమాదాన్ని ఈ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ అడ్డుకుంటుంది. అయితే ఈ సిస్టమ్ లో లోపం కారణంగానే ఈ దారుణమై దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇది ప్రాథమిక అంచనా మాత్రమే…
నిన్న ( శుక్రవారం ) సాయంత్రం ఒడిశాలోని బాలాసోర్లో మూడు రైళ్లు ఢీకొనడానికి ముందు క్షణాల్లో రైలు ట్రాఫిక్ను ట్రాక్ చేసే భారతీయ రైల్వే వ్యవస్థ తప్పిందం వల్ల ఘోర ప్రమాదం జరిగింది.
Kavach Technology : ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. 2016-17 సంవత్సరం తర్వాత జరిగిన అతి పెద్ద రైలు ప్రమాదం ఇదే.
Rail Accident: పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ స్టేషన్ నుండి తమిళనాడులోని చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం ఒక గూడ్స్ రైలును ఢీకొట్టింది.
Coromandel Express: హౌరా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం సాయంత్రం పెను ప్రమాదానికి గురైంది. ఈ రైలు ఒడిశాలోని బాలాసోర్ నుండి 40 కిలోమీటర్ల దూరంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది.