committed Suicide Case: ఢిల్లీలో ఓ సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. వసంత్ కుంజ్లోని రంగపురి ప్రాంతంలో నలుగురు కూతుళ్లతో సహా ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పరిశీలిస్తే రెండు మూడు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ ఘ్తనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఢిల్లీలోని రంగ్పురి ప్రాంతంలో ఓ తండ్రి తన నలుగురు వికలాంగ కుమార్తెలతో…
Hyderabad Crime: నాచారం పీఎస్ పరిధిలో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య ఘనంగా నగరంలో కలకలం రేపుతుంది. సంవత్సరం కాలంగా నాచారంలోని హాస్టల్ లో ఉంటున్న వెస్ట్ బెంగాల్ కు చెందిన విద్యార్థిని సంజీమా నిన్న సాయత్రం హాస్టల్ రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
మియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉరి వేసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. మియాపూర్ బస్సు బాడీ బిల్డింగ్ దగ్గర చెట్టుకు ఉరి వేసుకొని రహీం(32) అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Miyapur Crime: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. శృతి అనే యువతి మియాపూర్ జనప్రియ అపార్ట్మెంట్స్ పై నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడింది.
Uttarpradesh : ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో ఓ భర్త తన అత్తమామల ఇంటికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ వ్యక్తి భార్య, పిల్లల మృతదేహాలు కూడా అతని అత్తమామల ఇంటి నుంచి లభ్యమయ్యాయి.
High Interest: అధిక వడ్డీ చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడిన రుద్రబోయిన మహేందర్ ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో చోటుచేసుకుంది. మహేందర్ ఆత్మహత్యకు ముందు, సూసైడ్ లెటర్, సెల్ఫీ వీడియో సంచలనంగా మారింది. Read also: Raja Singh: దమ్ముంటే అడ్డుకోండి.. పోలీసులకు రాజాసింగ్ సవాల్.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన రుద్రబోయిన మహేందర్ (35) అదే గ్రామంలో స్క్రాప్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం…
Constable Suicide: పాత బస్తీ కబూ తర్ ఖానాలో విధులు నిర్వహిస్తున్న రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఎల్ఆర్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన హుస్సేనీ హలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.