కలర్స్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఆన్స్క్రీన్ యాంకర్గా స్టార్ట్ అయిన జర్నీ., ఆపై హీరోయిన్గా రాణించిన సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో “కలర్స్” అనే షో ద్వారా హోస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. షో పేరును తన పేరుగా మార్చుకుంది. అష్టా చెమ్మా సినిమా విడుదలైన తర్వాత స్వాతి పాపులారిటీ మారిపోయింది. ఆ తర్వాత కార్తికేయ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా…
స్వాతి… కలర్స్ అనే టీవీ ప్రోగ్రామ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఆతరువాత హీరోయిన్ గా మారి.. వరుస ఆపర్లు కొట్టేసింది. కలర్స్ ప్రోగ్రామ్తో పాపులర్ అయిన స్వాతి.. కలర్స్ స్వాతిగా మారిపోయింది. కెరీర్ బిగినింగ్ లో యాంకర్ గా రాణించిన ఈ భామ ఆతరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, సింగర్ మరియు డబ్బింగ్ ఆర్టిస్ట్గా సినిమా ఇండస్ట్రీలో తనదైన టాలెంట్ ను చూపిస్తూ దూసుకెళ్ళింది.కలర్స్ స్వాతి కృష్ణ వంశీ దర్శకత్వం లో తెరకెక్కిన డేంజర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ…
Colours Swathi response on divorce rumors: పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి తెలుగు బుల్లితెరపై చేసిన టాక్ షో ‘కలర్స్’ పేరునే ఇంటి పేరుగా మార్చుకుంది. ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు కూడా అందుకుని వెండితెరపైనా సత్తా చాటారు. తర్వాత పెళ్లి చేసుకుని విదేశాలకి వెళ్లిపోయిన ఆమె సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చారు. నిజానికి ‘కలర్స్’ స్వాతి వివాహం 2018లో వికాస్ వాసు అనే కేరళకు చెందిన పైలట్ తో…
కలర్స్ స్వాతి విడాకులు తీసుకోబోతుందా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అందుకు ఓ ఫ్రూప్ కూడా చూపిస్తున్నారు. గతంలోనే స్వాతి డివోర్స్ గురించి పుకార్లు వచ్చాయి కానీ అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చింది స్వాతి. ఇన్స్టాగ్రామ్లో తన భర్త ఫోటోలు లేకపోవడంతో పుకార్లు పుట్టుకొచ్చాయి. దాంతో తన భర్తతో కలిసి దిగిన ఫోటోలను ఆర్కివ్స్లో దాచుకున్నానని, స్వాతి చెప్పడంతో విడాకుల రూమర్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఉన్నట్టుండి.. తన భర్త వికాస్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ నుంచి స్వాతి తొలగించడం…
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఇప్పటికే విరూపాక్ష సినిమా షూటింగ్ పూర్తి కావోస్తుండగా.. త్వరలోనే పవన్ కళ్యాణ్ తో వినోదాయ సీతాం రీమేక్ లో పాల్గొననున్నాడు. ఇక తేజ్ గురించి చెప్పాలంటే.. స్నేహానికి ప్రాణం ఇస్తాడు.
Month Of Madhu: పెళ్లి తరువాత కలర్స్ స్వాతి ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీ ఇస్తోంది. ఇక తాజాగా స్వాతి, నవీన్ చంద్ర జంటగా నటించిన చిత్రం మంత్ ఆఫ్ మధు. శ్రీకాంత్ నాగోటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను క్రిష్వీ ప్రొడక్షన్స్ హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానరన్ పై యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్నారు.