కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్రం వచ్చి 75సంవత్సరాలు అయిన ఇంకా పరిణితి రాలేదన్నారు... breaking news, latest news, telugu news, big news, cm kcr, telangana elections 2023,
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లలో జరిగిన పని ప్రతి ఊరిలో, పట్టణంలో మీకు కనిపిస్తుందని, ఉన్న తెలంగాణను ఊడగొట్టి , breaking news, latest news, telugu news, cm kcr, big news, brs,
కరీంనగర్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ చరిత్రకి ఈ ఎస్సారార్ కళాశాల కి ఒక ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణ సంక్షేమ breaking news, latest news, telugu news, cm kcr, big news, brs, telangana elections 2023
Telangana Elections 2023: ఓటింగ్ సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీల అగ్రనేతల దృష్టి రాజధానిపై పడింది. ముఖ్యంగా పెద్ద పార్టీల అగ్రనేతలు ఢిల్లీ నుంచి ఇక్కడికి వస్తున్నారు.
నేడు కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పర్యటించనున్నారు. మధ్యాన్నం 1 గంటకి తొలుత మొదట కరీంనగర్ కు చేరుకోనున్నారు.. ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
ఏ వర్గం కూడా బీఆర్ఎస్కు ఓటెయ్యడనికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు బీజేపీ రాజ్యసభ సభ్యులు కె. లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ ఉద్యోగం ఊడటం ఖాయమన్నారు. సందట్లో సడేమియా లాగా కాంగ్రెస్ దూరుదమని ప్రయత్నం చేస్తున్నా కూడా breaking news, latest news, telugu news, top news, cm kcr,
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు మెదక్ జిల్లాలోని నర్సాపూర్లో నిర్వహించి బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, harish rao, congress, brs, cm kcr