సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం చిత్తూరు మెసానికల్ గ్రౌండ్స్ చేరుకున్న సీఎం జగన్ చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. మూతపడ్డ చిత్తూరు డెయిరీని తెరిపిస్తున్నామని, 2002లో కుట్రపూరితంగా ఈ డెయిరీని మూసివేశారు అని పాదయాత్ర సమయంలో నాకు చెప్పారన్నారు. ఒక పథకం.. breaking news, latest news, telugu news, cm jagan, amul…
సీఎం జగన్ నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10.00 గంటలకు మెసానికల్ గ్రౌండ్స్, చిత్తూరు చేరుకోనున్న సీఎం జగన్.. 10.30 గంటలకు చిత్తూరు డెయిరీ –అమూల్ డెయిరీకి శంకుస్థాపన, భూమి పూజ చేస్తారు. ఉదయం 10.55 గంటలకు చిత్తూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ – ఫోటో సెషన్, ఎగ్జిబిషన్, పబ్లిక్ మీటింగ్లో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1.05 గంటలకు సిఎంసి ఆసుపత్రి ఆవరణలో 300 పడకల breaking news, latest news, telugu…
ఏపీ సీఎం జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో రేపు ప్రధాని మోడీతో భేటీ కానున్నారు సీఎం జగన్. అంతేకాకుండా.. అమిత్షా సహా కేంద్రమంత్రులను కలిసే అవకాశం. ఈ నెల 5,6 తేదీల్లో రెండు రోజుల పాటు సీఎం జగన్ హస్తినలోనే ఉంటారు. breaking news, latest news, telugu news, cm jagan, delhi
పేదలే కాకుండా ఎక్కడ ఎటువంటి వైద్య సహాయం వచ్చి రవాణా కోసం ఎదురు చూసే వారికి 108 అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ అంబులెన్స్ సేవలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొనసాగుతున్నాయి.
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ 108 అంబులెన్స్లో కొత్తగా 145 కొత్త అంబులెన్స్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. 2,50,000 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి తరచూ మరమ్మతులకు గురవుతున్న పాత అంబులెన్స్ల స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం 34.79 కోట్లతో కొత్త .. Breaking news, latest news, telugu news, 145 ambulance, cm jagan
అమెరికాలోని డాలస్లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి వైయస్.జగన్ తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు.