Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Chennai

Chennai News

    • చెన్నై బృహ‌త్త ప్ర‌ణాళికః 72 రోజుల్లోనే టీకా…
      #Top Story

      చెన్నై బృహ‌త్త ప్ర‌ణాళికః 72 రోజుల్లోనే టీకా…

      చెన్నైలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగవంతం చేశారు.  మ‌హమ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ వేయించేకోవ‌డం ఒక్క‌టే మార్గం కావ‌డంతో చెన్నై యువ‌త ఎక్కువ‌గా వ్యాక్సినేష‌న్ సెంట‌ర్ల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు.  ప్ర‌స్తుతం న‌గ‌రంలో 65 కేంద్రాల్లో వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  కాగా, మ‌రింత వేగంగా వ్యాక్సిన్‌ను వేసేందుకు చెన్నై కార్పోరేష‌న్ బృహ‌త్త‌ర ప్ర‌ణాళిక‌ను సిద్దం చేసింది.  న‌గరంలోని మొత్తం 200 వార్డుల్లో 200 సంచార వ్యాక్సినేష‌న్ కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ్యాక్సినేష‌న్ ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.   Read:…
    • చెన్నైలో వేగంగా వ్యాక్సినేష‌న్‌…ముంబైని దాటేసీ… 
      #Top Story

      చెన్నైలో వేగంగా వ్యాక్సినేష‌న్‌…ముంబైని దాటేసీ… 

      దేశంలో వేగంగా వ్యాక్సినేష‌న్ అందిస్తున్నారు.  ముఖ్యంగా మెట్రోపాలిట‌న్ న‌గ‌రాల్లో వ్యాక్సిన్ వేగ‌వంతం చేస్తున్నారు.  న‌గ‌రాల్లోని ప్ర‌జ‌ల‌కు వీలైనంత వేగంగా వ్యాక్సినేష‌న్‌ను కంప్లీట్ చేయ‌డానికి ప్ర‌భుత్వాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి.  వ్యాక్సినేష‌న్ విష‌యంలో ముంబై, ఢిల్లీల‌ను వెన‌క్కినెట్టి చెన్నై దూసుకుపోతున్న‌ది.  చెన్నై ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్ ఎడ‌ల అవ‌గాహ‌న రావ‌డంతో వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ముందుకు వ‌స్తున్నారు.   Read: అసభ్య సంభాషణలతో మూడేళ్లలోనే 75 కోట్ల సంపాదన… వేగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్ర‌య కొన‌సాగుతుంది.  కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌లు ఏవి ఉంటే వాటిని…
    • చెన్నైలో ఆసుప‌త్రిలో దారుణంః డ‌బ్బుకోసం క‌రోనా రోగిని…
      #Top Story

      చెన్నైలో ఆసుప‌త్రిలో దారుణంః డ‌బ్బుకోసం క‌రోనా రోగిని…

      త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి ఇంకా అదుపులోకి రాలేదు.  ప్ర‌తిరోజూ 10వేల‌కు పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  చెన్నైలోని ఆసుప‌త్రులు దాదాపుగా క‌రోనా రోగుల‌తో నిండిపోతున్నాయి.  ఇదిలా ఉంటే, చెన్నైలోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో ఓ దారుణం చోటుచేసుకుంది.  న‌గ‌దు, సెల్‌ఫోన్ కోసం కోవిడ్ రోగిని ప్ర‌భుత్వ ఆసుప‌త్రి సిబ్బంది హ‌త్య‌చేశారు.  త‌న భార్య క‌నిపించ‌డం లేద‌ని భ‌ర్త పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు.  రంగంలోకి దిగిన పోలీసులు ఆసుప‌త్రి వెన‌క సునీత అనే క‌రోనా రోగి మృత దేహాన్ని గుర్తించారు.  ఈ…
    • ఆస్ప‌త్రిలో దారుణం.. డ‌బ్బుకోసం క‌రోనా రోగి హ‌త్య‌
      #జాతీయం

      ఆస్ప‌త్రిలో దారుణం.. డ‌బ్బుకోసం క‌రోనా రోగి హ‌త్య‌

      ఆస్ప‌త్రిలో జ‌రిగిన ఓ దారుణ‌మైన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగు చూసింది.. క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డిన ఓ మ‌హిళ ఆస్ప‌త్రిలో చికిత్స పొంద‌తుండ‌గా.. ఆమె ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బు, సెల్‌ఫోన్‌పై క‌న్నేసిన కార్మికురాలు.. ఏకంగా ప్రాణాలు తీసింది.. త‌మిళ‌నాడులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్ప‌త్రిలో 41 ఏళ్ల క‌రోనా బాధితురాలు అదృశ్య‌మైపోయింది.. ఆ త‌ర్వాత ఆస్ప‌త్రిలో మైదానంలో ఆమె మృత‌దేహాన్ని గుర్తించారు ఆస్ప‌త్రి సిబ్బంది. అయితే,…
    • మూగ‌జీవాల‌కు పెళ్లివిందు…ఆద‌ర్శంగా నిలిచిన పెళ్లిజంట‌…
      #Top Story

      మూగ‌జీవాల‌కు పెళ్లివిందు…ఆద‌ర్శంగా నిలిచిన పెళ్లిజంట‌…

      క‌రోనా మ‌హమ్మారి కార‌ణంగా క‌ర్ఫ్యూ, లాక్‌డౌన్ వంటివి అమ‌లు చేస్తున్నారు.  మ‌ధ్యాహ్నం త‌రువాత ప్ర‌జ‌లు ఎవ‌రూ కూడా బ‌య‌ట‌కు రాక‌పోతుండ‌టంతో మూగ‌జీవాలు ఆహారం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.  మూగ‌జీవాల‌కు శ్రీ మ‌హావీర్ జైన్ ప‌శుసేవా కేంద్రం ఆద‌ర్శంగా నిలుస్తుంది. క‌ల్లూరిప‌ల్లిలో ఉన్న ఈ మూగ‌జీవాల కేంద్రం ఎన్నో మూగ‌జీవాల‌కు ర‌క్ష‌ణ‌గా నిలుస్తున్న‌ది.  ఈ మూగ జీవాల‌కు చెన్నైకు చెందిన ఓజంట అండ‌గా నిలిచింది.  ఇటీవ‌ల పెళ్లిచేసుకున్న చెన్నైకు చెందిన యువ‌జంట ఈ మూగ‌జీవాల కేంద్రం గురించి తెలుసుకొని…
    • లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. మ‌రికొన్ని మిన‌హాయింపులు
      #జాతీయం

      లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. మ‌రికొన్ని మిన‌హాయింపులు

      ఇంకా అనుకున్న స్థాయిలో క‌రోనా కేసులు అదుపులోకి రాక‌పోవ‌డంతో త‌మిళ‌నాడులో మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌గా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌కించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది స‌ర్కార్.. కోవిడ్‌ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ స‌డ‌లింపులు…
    • ఆన్‌లైన్ క్లాసులో ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు.. ప్ర‌భుత్వానికి ఎంపీ లేఖ‌
      #జాతీయం

      ఆన్‌లైన్ క్లాసులో ఉపాధ్యాయుడి వెకిలి చేష్టలు.. ప్ర‌భుత్వానికి ఎంపీ లేఖ‌

      క‌రోనా ఎఫెక్ట్‌తో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా ఒక్క‌టేంటి.. విద్యాసంస్థ‌లు మొత్తం మూసివేశారు.. ఇప్పుడు అంతా ఆన్‌లైనే.. చ‌దువునే ప్రాంతాల్లో గ‌తంలో.. కొంద‌రు కీచ‌క టీచ‌ర్లు చేసే వెకిలి చేష్ట‌లు.. ఇళ్ల‌లో విద్యార్థినులు ఫిర్యాదు చేయ‌డం.. పేరెంట్స్ వ‌చ్చి దేహ‌శుద్ధిచేసిన ఘ‌ట‌న‌లు చాలా ఉన్నాయి.. కానీ, ఆన్‌లైన్ క్లాసుల్లోనే ఇలాంటి కీచ‌క‌లు ఉండ‌నే ఉన్నారు.. తమిళనాడులో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు నిర్వాకంపై విద్యార్థులు, డీెంకే ఎంపీ కనిమోళి తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం చేశారు.. చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ప్ర‌భుత్వానికి…
    • ఆ నగరంలో ఆసుపత్రులన్నీ ఫుల్…
      #Top Story

      ఆ నగరంలో ఆసుపత్రులన్నీ ఫుల్…

      దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న సంగతి తెలిసిందే.  తమిళనాడులో ప్రస్తుతం లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ కేసులు రోజుకు 30 వేలకు పైగా నమోదవుతున్నాయి.  అయితే, చెన్నైలో ఈ కేసులు కొద్దిమేర తగ్గుముఖం పట్టాయి.  చెన్నై నగరంలో ప్రస్తుతం 50 వేల వరకు పాజిటివ్ కేసులు ఉన్నట్టు గణాంకాలు చెప్తున్నాయి.  దీంతో నగరంలోని కరోనా…
    • ఎయిర్‌పోర్ట్‌లో రూ.5 కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌..
      #జాతీయం

      ఎయిర్‌పోర్ట్‌లో రూ.5 కోట్ల విలువైన ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌..

      ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనూ భారీగా ఎర్ర‌చంద‌నం దుంగ‌లు ప‌ట్టుబ‌డ్డాయి.. చెన్నై పోర్టులో ఎర్ర చందనం దుంగలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. ఓ భారీ కంటైనర్ లో రూ.5 కోట్ల‌ విలువ చేసే ఎర్ర చందనం గుర్తించారు కస్టమ్స్ అధికారులు… చెన్నై నుండి సముద్ర మార్గం ద్వారా తైవాన్ వెళుతున్న ఓ భారీ కంటైనర్ లో ఎర్ర చందనం ఎగుమతి అవుతుందన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించిన కస్టమ్స్ అధికారులు.. రాళ్ల ముసుగులో ఎర్ర చందనం ఎగుమతి చేస్తున్న…
    • సొంత స్టూడియోలో ఇళయరాజా రికార్డింగ్
      #Political

      సొంత స్టూడియోలో ఇళయరాజా రికార్డింగ్

    ←1…34353637→

తాజావార్తలు

  • Story Board: డబ్బిస్తే.. ఏదైనా చేసుకోవచ్చా..? ఫామ్ హౌస్‌లో ఏం జరుగుతోంది..?

  • Delhi Rain: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో దద్దరిల్లిన హస్తిన

  • Nandyal Mu*rder: నంద్యాలలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్య.. ఇలా దొరికిపోయింది..!

  • Ugadi Special: అరగంటలో ఉగాది ప్రసాదాలు.. హడావిడి లేకుండా ఇలా ఈజీగా చేసేయండి!

  • Parabhava Nama Samvatsaram: శ్రీ పరాభవ నామ సంవత్సరం అంటే ఏమిటి?.. అర్థం, విశేషాలు, పూర్తి వివరాలు

ట్రెండింగ్‌

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • IPL Fastest Ball: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ డెలివరీలు.. టాప్-5లో మనోళ్లు ఇద్దరు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions