టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కలిసే విషయంలో సీబీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కొద్ది రోజుల క్రితం సీఆర్పీసీ 160 కింది ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా.. డిసెంబర్ 6వ తేదీన అంటే ఈరోజు తమను కలవాలని.. ఢిల్లీలోనైనా సరే.. హైదరాబాద్లోనైనా సరే అని పేర్కొంది సీబీఐ.. అయితే, శనివారం రోజు సీబీఐకి లేఖ రాసిన కవిత.. ఈ కేసులో ఎంహెచ్ఏ…