Speed Train : ఇకనుంచి గాల్లో ఎగిరే రైళ్లు రాబోతున్నాయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Speed Train : భారతీయ రైల్వే శరవేగంగా విస్తరిస్తోంది. రాజధాని-శతాబ్ది రైళ్లు ఇప్పుడు చరిత్రగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ పరుగులు తీస్తోంది. బుల్లెట్ ట్రైన్ గురించి చర్చలు జరుగుతున్నాయి. దేశంలో రైల్వేల వేగం పెరిగింది. భారతీయ రైల్వే ఇప్పటికీ పట్టాలపై నడుస్తోంది. రైలు పట్టాల పై నడవకపోతే గాల్లో ఎగురుతుందా ? అన్న ప్రశ్న మీ మదిలో తలెత్తే ఉంటుందే.. అవును ఇది త్వరలో సాధ్యం కానుంది. ఇది నమ్మశక్యం కాదు. అయితే ఇప్పుడు ఎగిరే రైలు కనిపించనుంది. అంటే ఈ రైలు గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. కానీ అలాంటి భాగ్యం ప్రస్తుతం భారతీయ ప్రయాణికులకు కాదు.
చైనా ఆ ఘనత సాధించింది
చైనా దీన్ని సుసాధ్యం చేసింది. ఇక్కడ రైలు ట్రాక్పై కాకుండా గాలిలో తేలియాడుతూ సాఫీగా నడుస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే చైనా ఈ ఘనత సాధించింది. తక్కువ-వాక్యూమ్ పైప్లైన్లో నడుస్తున్న అల్ట్రా-హై-స్పీడ్ మాగ్లెవ్ రైలు చైనాలో విజయవంతంగా పరీక్షించబడింది. ఈ రైలు ఒక ప్రత్యేక టెక్నిక్ సహాయంతో భూమి పైన సస్పెండ్ చేయబడుతుంది. ప్రస్తుతం ఈ రైలు ఒకే ట్రాక్పై నడుస్తోంది. అయితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం చైనాకు విస్తరించనుంది. ఈ రైలు పేరు రెడ్ ట్రైన్. ఇక్కడి ప్రజలు దీనిని స్కై ట్రైన్ అని పిలుస్తారు. అదే పేరు చైనాలో ప్రాచుర్యం పొందింది.
Also Read
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
- Venezuela: ప్రాణమిచ్చి పాపను కాపాడిన తల్లి.. వెనిజులా భూకంప శిథిలాల మధ్య గుండెల్ని పిండేసే కథనం!
- Aman Sanger: నాలుగేళ్లలో ఐదున్నర లక్షల కోట్ల సంపాదన.. 25 ఏళ్ల భారతీయ కుర్రాడి సక్సెస్ స్టోరీ..
- Anant Ambani: టీటీడీకి రూ.27.5 కోట్ల భారీ విరాళం.. 50 మంది డ్రైవర్లు, ఛార్జింగ్ స్టేషన్ కూడా!
Read Also:Pune: ఫుడ్ డెలివరీ ముసుగులో డ్రగ్ డిలివరీ ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
చైనాలోని జింగువో కౌంటీలో మొదటి మాగ్లెవ్ లైన్ ప్రారంభించబడింది. 2600 అడుగుల ట్రాక్లో స్కై రైలు ఇక్కడ సాఫీగా నడుస్తుంది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ రైలు గంటకు 80.5 వేగంతో నడుస్తుంది. శక్తివంతమైన అయస్కాంత శక్తి కారణంగా, ఈ రైలు గాలిలో సస్పెండ్ చేయబడింది. ఈ రైలు భూమి నుండి 33 అడుగుల ఎత్తులో నడుస్తుంది. ప్రస్తుతం.. ఈ మాగ్లెవ్ లైన్ వాణిజ్య ఉపయోగం కోసం నడుస్తోంది. ఈ స్కై రైలు షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయాన్ని లాంగ్యాంగ్ రోడ్ స్టేషన్కు కలుపుతుంది.
కేవలం 7 నిమిషాల్లో…
చైనాలోని జింగువో కౌంటీలో మొదటి మాగ్లెవ్ లైన్ ప్రారంభించబడింది. 2600 అడుగుల ట్రాక్లో స్కై రైలు ఇక్కడ సాఫీగా నడుస్తుంది. శక్తివంతమైన అయస్కాంతాల సాయంతో ఈ ప్రయోగం సాగుతోంది. ఈ రైలు వేగంగా నడుస్తుంది. ఈ రైలు కేవలం 7 నిమిషాల్లో 30 కి.మీ. ఈ రైలులో ఒకేసారి 88 మంది ప్రయాణించవచ్చు. కానీ ప్రస్తుతం ఈ రైలును వాణిజ్య అవసరాల కోసం వినియోగిస్తున్నారు.
Read Also:Venkateswara Parayanam: జ్యేష్ఠ మాసంలో ఈ స్తోత్ర పారాయణం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి.
Transparent and thrilling: A new suspended "Sky Train" is unveiled in Chengdu, China pic.twitter.com/zlsDGZFb9x
— China Xinhua News (@XHNews) March 20, 2019
తాజావార్తలు
-
Back To Back Releases : మూడు నెలల్లో మూడు సినిమాలు రిలీజ్ చేస్తున్న స్టార్ హీరో
-
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
-
Sana Mir: వంటగదిలో రోటీలు చేసుకోండని పురుష క్రికెటర్లను అంటారా?.. ఈ లింగ వివక్ష ఎందుకు!
-
JioHotstar Trending: 12,000 కోట్ల బ్లాక్ బస్టర్కే షాక్.. జియో హాట్స్టార్లో ఈ రొమాంటిక్ థ్రిల్లర్ దే హవా!
-
iPhone 16: ఫ్లిప్కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!