రైల్వేశాఖ కీలక నిర్ణయం: బెంగళూర్-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలిచిన బుల్లెట్ రైళ్లను ఇండియాలో లాంచ్ చేసేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో కేంద్రం దేశంలో 8 కారిడార్లలో బుల్లెట్ రైళ్లను తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. ముంబై – సూరత్ – వడోదర – అహ్మదాబాద్, ఢిల్లీ – నోయిడా – ఆగ్రా – కాన్పూర్ – లక్నో – వారణాసి, ఢిల్లీ – జైపూర్ – ఉదయ్పూర్ – అహ్మదాబాద్, ముంబై – నాసిక్ – నాగ్పూర్, ముంబై – పూణే – హైదరాబాద్, చెన్నై – బెంగళూరు – మైసూర్, ఢిల్లీ – ఛండీగడ్ – లూథియానా – జలంధర్ – అమృత్సర్, వారణాసి – పాట్నా – హౌరా మార్గాల్లో బుల్లెట్ రైళ్లను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నది.
Read: కోవిడ్ ఎఫెక్ట్: ఆసుపత్రులపై పెరుగుతున్న ఒత్తడి…
Also Read
దీనికి సంబంధించి డీపీఆర్ ను ఇప్పటికే పూర్తి చేశారు. ఈ 8 కారిడార్లు కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు కారిడార్లలో కూడా బుల్లెట్ రైళ్ల ఏర్పాటుకు రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో బెంగళూరు- హైదరాబాద్ మధ్య కూడా ఓ బుల్లెట్ ట్రైన్ మార్గం ఉన్నది. నాగ్పూర్ – వారణాసి, పాట్నా – గౌహతి, అమృత్సర్ – పఠాన్కోట్ – జమ్ము మార్గాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!