కరోనా కాలంలో పెళ్లిళ్లు చాలా సింపుల్గా జరుగుతున్నాయి. పెద్ద హంగామా లేకుండా ఎలాంటి సందడి లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. ఇలాంటి ఓ పెళ్లి పూలదండ కారణంగా ఆగిపోయింది. వివాహం సమయంలో వధూవరులు దండలు మార్చుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో వరుడు దండను వధువు మెడలో వెయకుండా విసిరేసినట్టుగా వేశాడు. దీనిపై పెళ్లికూతురు అభ్యంతరం చెప్పింది. ఇరు వర్గాలకు చెందిన బంధువులు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, వధువు తగ్గలేదు.. దండను విసిరేయడం నచ్చలేదని,తనకు ఆ పెళ్లి వద్దని…
పెళ్ళి తంతు జరుగుతోంది. పెళ్ళిలో వుండాల్సిన పెళ్ళికొడుకు పారిపోయాడు. ఏమయిందో ఏమో తెలీదు. పారిపోయిన పెళ్ళికొడుకు తిరిగి వచ్చాడు. ఆగిపోయిందనుకున్న పెళ్ళి సజావుగా సాగింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం చిమ్మనాపూర్ గ్రామానికి చెందిన మాణిక్యరెడ్డికి, కొండాపూర్ మండలం సింధురెడ్డి అనే యువతికి పెళ్ళి నిశ్శయం అయింది. డిసెంబర్ 12న పెళ్ళి జరగాల్సి వుంది. పెళ్ళికి గంట ముందు కుటుంబ సభ్యులతో పాటు పెళ్ళికొడుకు మాణిక్యరెడ్డి పరారయ్యాడు. పెళ్ళికొడుకుని పెళ్ళి మంటపానికి తీసుకెళ్ళేందుకు వచ్చిన పెళ్ళి కూతురు…
పెళ్లిని స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. పెళ్లికి ముందు ఇద్దరికీ పరిచయం ఉన్నా, లేకున్నా పెళ్లి మండపంలో కొన్ని పద్దతులను తప్పనిసరిగా పాటిస్తారు. ఎంత పరిచయం ఉన్నప్పటికీ పెళ్లి పూర్తయ్యే వరకు పరిచయం లేనట్టుగానే ఉంటారు. పెళ్లిళ్ల యందు ఈ పెళ్లిళ్లు వేరయా అన్నట్టుగా జరిగింది ఈ పెళ్లి. కొన్ని రకాల పెళ్లిళ్లలో పెళ్లి సమయంతో ముద్దు పెట్టుకుంటారు.అదీ వారి ఆచారం ప్రకారమే. కానీ, హిందూ వివాహాల్లో ఇలాంటి వాటిని అస్సలు ఒప్పుకోరు. పెళ్లి మండపం మొత్తం బంధువులతో…
అందరికీ సమాన హక్కులు, మహిళ సాధికారత సాధించినపుడే దేశం అభివృద్ది చెందుతుంది. మనదేశంలో పెళ్లిళ్ల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తుంటారు. భారీగా డబ్బులు వెచ్చిస్తుంటారు. కట్నం కింద కోట్ల రూపాయలు ఇస్తుంటారు. రాజస్థాన్కు చెందిన ఓ జంటకు ఇటీవలే పెళ్లి జరిగింది. పెళ్లి కట్నం కింద ఇచ్చే డబ్బులు తమకు వద్దని, ఆ డబ్బుతో బాలికల కోసం హస్టల్ కట్టించాలని కోరారు. నూతన దంపతుల కోరిన కోరికను తీర్చేందుకు ఆ కుటుంబం సిద్ధమయింది. Read:…
హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు మృతి చెందాడు. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలతో పెళ్లి కూతురు కోమాలోకి వెళ్లాడు. చెన్నై లో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం బెంగళూరు సమీపంలో చోటు చేసుకున్నట్లు పోలీసులు…
పెళ్లికి రండి.. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించి వధువరులను ఆశీర్వదించండి.. సాధారణంగా వివాహ ఆహ్వానాలు ఇలాగే ఉంటాయి.. కొందరు కట్నకానులకు వద్దు మీరు వస్తే అదే చాలు అంటూ కార్డులు ముద్రించేవాళ్లు కూడా లేకపోలేదు.. అయినా.. పెళ్లికి వచ్చినవారు తమకు తోచిన బహుమతి.. లేదా కట్నాలు చదివించడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికి సాధ్యం కానివారు రిషెప్షన్కు హాజరు కావడం.. మిగతాతంతా సేమ్ టు సేమ్ అనే తరహాలో జరిగిపోతున్నాయి.. కానీ, మా పెళ్లికి…
సాధారణంగా పెళ్లైన తరువాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తుంటారు. పెట్టినిల్లు వదిలి మెట్టినింటికి వెళ్తారు. అది అనాది కాలం నుంచి వస్తున్న సంప్రదాయం. అమ్మాయి కాకుండా అబ్బాయి అత్తవారింటికి వెళ్లి అక్కడ స్థిరపడితే వాళ్లను ఒకలాగా చూస్తారు. అత్తవారింటికి వెళ్లి కూర్చొని తినడం మంచి పద్దతి కాదు. వాడు చూడు ఇల్లరికం వెళ్లాడు…అని చులకనగా చూస్తారు. కానీ, రాజస్థాన్లోని మౌంట్ అబు నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో జవాయి అనే గ్రామం ఉన్నది. Read: అనంతపురంలో విద్యార్థులపై…
పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి అనగానే హడావుడి, బంధువులు, పెద్ద ఫంక్షన్, పెద్ద ఎత్తున భోజనాలు, లక్షల్లో ఖర్చు. అట్టహాసంగా చేసుకోవాలని అనుకుంటారు. జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే వేడుక కావడంతో అలా చేసుకోవాలని నిర్ణయం తీసుకుంటారు. కానీ, ఈ యువతి మాత్రం అందుకు విరుద్దంగా చేసింది. పెళ్లికి కొత్త కొత్త కండీషన్స్ పెట్టింది. ఆమె కండీషన్స్ విని బంధువులు షాకయ్యారు. ఇదెక్కడి విడ్డూరంరా బాబోయ్ అని నోర్లు మూసుకొని వచ్చిన దారినే వెళ్లిపోయారు. ఇంతకీ ఆ…
వారిద్దరు ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఆరేళ్ల ప్రేమ వివాహంగా మారుతోందని ఆ అమ్మాయి మోహంలో సిగ్గులు మొగ్గలు వేసింది. ఇరు కుటుంబాలు పెళ్ళికి ఒప్పుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. అంగరంగ వైభవంగా ఇద్దరి నిశ్చితార్థం జరిగింది. కొద్దిరోజుల్లో పెళ్లి అని ఆనందపడేలోపు యువకుడు షాక్ ఇచ్చాడు. స్నేహితుడి ప్రేయసితో పారిపోవడంతో.. వధువు సహా ఇరు కుటుంబ సభ్యులు షాకయ్యారు. రాజస్తాన్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. వివరాలలోకి వెళితే.. రాజస్థాన్లోని జోద్పూర్కు…
దేశం ఏదైనా కావొచ్చు… వేడుకల్లో బంగారం తప్పనిసరి. వారి సంప్రదాయాల ప్రకారం బంగారాన్ని ఆభరణాలుగా మలచుకొని ధరిస్తుంటారు. పొరుగుదేశం చైనాలో బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. పండుగలు, వేడుకలు, పెళ్లిళ్లకు పెద్దమొత్తంలో బంగారం వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవలే హుబే ప్రావిన్స్కు చెందిన ఓ వధువుకు వివాహం జరిగింది. పెళ్లికూతురికి మంటపంలో వరుడు ఏకంగా 60 కిలోల బంగారాన్ని బహుకరించాడు. 60 కిలోల బరువైన ఆభరణాలకు వధువు ధరించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దేశంలో 10…