జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ రద్దు కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం కేసీఆర్ కు చుక్కెదురైంది. అయితే.. హైకోర్టు పిటిషన్ ను కొట్టివేయడం కేసీఆర్ కు చెంప పెట్టులాందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రశేఖర్ రావు వాస్తవాలను దాచి పెట్టాలనుకునే ప్రయత్నం చేశారని, చట్టం ముందు అందరూ సమానమే అన్న విషయాన్ని కేసీఆర్ మరిచిపోయారన్నారు ఆది శ్రీనివాస్. రాజ్యాంగబద్దంగా ఏర్పాటు చేసిన కమిషన్ను రద్దు చేయాలనే సాహసం చేశాడని, చంద్రశేఖర్…
తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెట్టారని, కార్పొరేట్ హాస్పిటల్ లను ప్రోత్సహిస్తున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గాంధీ హాస్పిటల్ లోకి మీడియా ను కూడా అనుమతి ఇవ్వడం లేదు… ఇదేనా మీ ప్రజా పాలన అని ఆయన ప్రశ్నించారు. గ్రూప్స్ నోటిఫికేషన్ల తేదీలను మీ మేనిఫెస్టో లో పెట్టీ అమలు చేయడం లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మారితే చావు డప్పు కొట్టాలని…
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హల్లో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మాజీమంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్మన్ వసంత, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ , ఎమ్మెల్సీ రమణ, 18 మండలల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. జగిత్యాలలో ఈ హౌలే గాన్ని ఎమ్మెల్యేను చేసింది ఎవరు..? జగిత్యాలను జిల్లా…
నీట్ కౌన్సిలింగ్కి వ్యతిరేకంగా ఈ నెల 6వ తేదీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ కి పిలుపునిస్తాము ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ తెలిపారు. రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన విద్యార్థి, యువజన సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షను రద్దు చేసిన మళ్లీ నిర్వహించాలని, NTA ను రద్దు చేయాలని కోరుతూ విద్యార్థి , యువజన ఐక్య కమిటీ అధ్వర్యంలో గవర్నర్ అప్పోయింట్మెంట్ కోరడం జరిగింది. గవర్నర్ అప్పోయింట్మెంట్ ఇవ్వకపోవడం తో…
ఐఎస్ సదన్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ శనివారం రాత్రి ఛేదించి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 25.50 లక్షలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ (సెంట్రల్) జోన్ బృందం మారుతీనగర్ ఐఎస్ సదన్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్దుల్ సోహైల్ (28), మహ్మద్ ఫర్హతుల్లా (55)లను పట్టుకున్నారు. “సొహైల్…
తెలంగాణలో క్రికెట్కు కొత్త జోష్ రానుంది. కొత్త స్టేడియం నిర్మాణంకు త్వరలో ప్రభుత్వంతో చర్చలు జరుపనుంది. తొలి దశలో రెండు మూడు జిల్లా కేంద్రాల్లో స్టేడియాలు కట్టేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ నియామకంపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. పెండింగ్ ఆడిట్లకు మోక్షం కలుగనుంది. బీసీసీఐ నుంచి నిధుల రాకకు లైన్క్లియర్ అయినట్లు తెలుస్తోంది. ఈనెల 8 నుంచి డొమిస్టిక్ క్రికెట్ సీజన్ ప్రారంభం కానుంది. మహిళల లీగ్…
మూడు కొత్త క్రిమినల్ చట్టాలను చుట్టుముట్టిన వివాదాలు, వాటి దుర్వినియోగానికి అవకాశం ఉందని దేశవ్యాప్తంగా వినిపిస్తున్న తీవ్ర ఆందోళనల దృష్ట్యా వాటి అమలును వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ లేఖ రాశారు. 2024 జూలై 1వ తేదీ కంటే ముందే వాటిని వాయిదా వేయడానికి ఉన్నత స్థాయి జోక్యం అర్ధరాత్రి వస్తుందని దేశం మొత్తం ఆశాభావంతో ఉందని వినోద్ కుమార్ ఆదివారం అన్నారు.…
స్మార్ట్ సిటీ మిషన్ దేశవ్యాప్తంగా పొడిగింపు.. నిధుల విడుదల, పొడిగింపుపై గతంలో 3సార్లు లేఖ రాశానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ పట్టణాల అభివ్రుద్ధికి మహార్ధశ పట్టనుందని, గత బీఆర్ఎస్ సర్కార్ స్మార్ట్ సిటీ నిధులను దారి మళ్లించడంవల్లే అభివ్రుద్ధి కుంటుపడిందన్నారు. దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీ మిషన్ ను వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి, కేంద్ర పట్టణాభివ్రుద్ధి శాఖ…
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ 18 వేలకు పైగా మొక్కలు నాటడంతోపాటు 35 మినీ ఫారెస్ట్లను రూపొందించినందుకు గుర్తింపుగా గ్రీన్ మాపుల్ ఫౌండేషన్ ‘ట్రీ మ్యాన్ ఆఫ్ తెలంగాణ’ బిరుదును ప్రదానం చేసింది. తెలంగాణ జిల్లాలు సింగరేణిని పర్యావరణ సంక్షేమ సంస్థగా మార్చడంతోపాటు. శనివారం రాత్రి నగరంలో జరిగిన గ్రీన్ మాపుల్ ఫౌండేషన్-2024 అవార్డుల ప్రదానోత్సవంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం, గ్రీన్ మాపుల్ దేశంలోని…
ఆదివారం అతి పెద్ద కల్కీ డే లోడింగ్ అవుతోంది. Kalki2898AD రాక్ సాలిడ్ ఆదివారంగా మారనుంది. అన్ని ప్రాంతాలలో గత 2 రోజుల కంటే అతిపెద్ద రోజుగా నమోదు చేయబడుతుందని అంచనా. ఎపిక్ బ్లాక్బస్టర్ను చూడటానికి అన్ని వర్గాల ప్రేక్షకులు థియేటర్లకు తరలివస్తున్నారు. ట్రేడ్ సర్కిల్స్ ప్రకారం, నార్త్ ఇండియా కలెక్షన్స్ రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి, గత మూడు రోజుల కంటే ఈరోజు కలెక్షన్స్ రికార్డ్ను తిరగరాస్తాయంటున్నారు. అయితే.. జూన్ 27 విడుదలైనప్పటి నుండి అభిమానులు భారీ…