Cricket Betting : హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ గుట్టు రట్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఎస్ సదన్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ రాకెట్ను హైదరాబాద్ కమిషనర్ టాస్క్ఫోర్స్ శనివారం రాత్రి ఛేదించి ఇద్దరు వ్యక్తులను పట్టుకుంది. రూ.లక్ష నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి 25.50 లక్షలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ (సెంట్రల్) జోన్ బృందం మారుతీనగర్ ఐఎస్ సదన్లోని ఓ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మహ్మద్ అబ్దుల్ సోహైల్ (28), మహ్మద్ ఫర్హతుల్లా (55)లను పట్టుకున్నారు. “సొహైల్ ప్రధాన బుకీ అయితే ఫర్హతుల్లా కలెక్షన్ ఏజెంట్. వీరిద్దరూ ఐపీఎల్ మ్యాచ్లపై ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించి, ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ మోడ్ల ద్వారా పంటర్ల నుండి డబ్బు వసూలు చేస్తున్నారు” అని డీసీపీ టాస్క్ ఫోర్స్, వైవీఎస్ సుధీంద్ర తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం సొత్తుతో పాటు ఇద్దరు వ్యక్తులను ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్కు అప్పగించారు.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!