ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మంగళవారం జగనన్న తోడు పథకం కింద చిరువ్యాపారుల ఖాతాలకు రూ.549.70 కోట్ల వడ్డీ లేని బ్యాంకు రుణాలు సహా రూ.560.73 కోట్లు జమ చేయనున్నారు. వరుసగా నాలుగో సంవత్సరం కూడా లబ్ధిదారులకు అందజేస్తున్న ప్రయోజనాల్లో ఇది మొదటి విడత. మొత్తం ₹560.73 కోట్లలో ₹549.70 కోట్లు తాజా రుణాలు కాగా, మిగిలిన ₹11.03 కోట్లు వడ్డీ రాయితీ. CM Jagan, breaking news, latest news, telugu news,…
Priyanka Chopra: ప్రియాంక చోప్రా.. ప్రస్తుతం ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా పాపులర్. బాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోనూ తనదైన ముద్ర వేశారు ప్రియాంక. 1982 జూలై 18న జార్ఖండ్లో జన్మించిన ప్రియాంక చోప్రా పుట్టినరోజు నేడు.
కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ అంధకారంలోకి వెళ్లిపోతుందని తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సోమవారం అన్నారు. జిల్లాలోని అంగడిపేట రైతు వేదిక వద్ద జరిగిన రైతు సమావేశానికి హాజరైన సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వాలు వ్యవసాయాన్ని శాపంగా భావించాయన్నారు. breaking news, latest news, telugu news, big news, congress, gutha sukender reddy, brs,
హైదరాబాద్ లో లాల్ దర్వాజ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. లాల్ దర్వాజ భక్తజన సంద్రంగా మారింది. సింహవాహిని మహంకాళి ఆలయం, అక్కన్న మాదన్న ఆలయాలకు భక్తులు పోటెత్తారు. చార్మినార్ వద్దకు అంబారిపై వచ్చిన శ్రీ అక్కన మాదన్న మహంకాళి అమ్మవారి ఘటం ఊరేగింపు కు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు.. breaking news, latest news, telugu news, big news, Lal Darwaza Rangam, bonalu 2023
మిడ్ మానేరు నుండి లోయర్ మానేరు డ్యామ్ దిగువకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తో పాటు కలిసి నీటిని విడుదల చేశారు రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎంఎండీకి 2,000 క్యూసెక్కుల నీరు వస్తుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 5,500 క్యూసెక్కుల నీటిని లోయర్ మానేర్ డ్యామ్లోకి వదులుతున్నారు. breaking news, latest news, telugu news, big…
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన వరంగల్ జిల్లాలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, revanth reddy, errabelli dayakar rao, brs, congress
ఖమ్మం జిల్లా ఏర్రుపాలేం మండలం రాజుదేవరపాడులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీపై breaking news, latest news, telugu news, congress, bhatti vikramarka, minister ktr
ప్రకృతి, తెలంగాణ సంస్కృతి అద్భుతమైన మేళవింపుతో క్లీన్ అండ్ గ్రీన్ చారిత్రాత్మక నగరమైన సిద్దిపేటలో జరిగే 5కే, 10కే, హాఫ్ మారథాన్ రన్లో పాల్గొనేందుకు రన్నర్లు, ఫిట్నెస్ ఔత్సాహికులు అందరూ రావాలని తెలంగాణ ఆరోగ్య, ఆర్థిక మంత్రి టీ హరీష్ రావు సోమవారం పిలుపునిచ్చారు. breaking news, latest news, telugu news, big news, harish rao, siddipeta marathon