నిజామాబాద్ జిల్లా వేల్పూర్ లో ఎంపీ అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్లు భవనాల శాఖలో 5221 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆయన మండిపడ్డారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల స్కామ్ జరిగిందని, 51 పనుల్లో 33 పనులు తన సొంత సెగ్మెంట్ బాల్కొండ లోనే చేపట్టారు మంత్రి అని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news,…
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు పాతబస్తీలో మెట్రో రైలు పనులు చేపట్టేందుకు హెచ్ఎంఆర్ఎల్ సన్నాహక పనులను ప్రారంభించింది. పాత నగరంలో 5.5కి.మీ బ్యాలెన్స్ మెట్రో అలైన్మెంట్ MGBS నుండి దారుల్షిఫా జంక్షన్ - పురానీ హవేలీ - ఇత్తెబార్ చౌక్ - అలీజాకోట్ల - మీర్ మోమిన్ దైరా - హరిబౌలి - శాలిబండ - శంషీర్గంజ్ మరియు అలియాబాద్ మీదుగా ఫలక్నుమా వరకు ఉంటుంది. ఈ మెట్రో రైల్ మార్గం లో 5…
కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డిని ప్రతిష్టాత్మకమైన ‘గ్లోబల్ ఇన్క్రెడిబుల్ ఐఎన్సీ లీడర్షిప్ అవార్డు’ వరించింది. భారత్-అమెరికాల మధ్య వాణిజ్యం, వ్యాపారం, పీపుల్-టు-పీపుల్ ఎక్స్చేంజ్ కార్యక్రమాలు నిర్వహించే.. ‘యూఎస్ ఇండియా SME కౌన్సిల్’ సంస్థ ఈ అవార్డును కేంద్రమంత్రికి అందజేసింది. భారతదేశపు ఘనమైన సంస్కృతిని ప్రోత్సహించడంతోపాటు breaking news, latest news, telugu news, kishan reddy, bjp, narendra modi
జీవో 46ను రద్దు చేయాలని, మళ్ళీ పాత పద్ధతిలోనే పోలీస్ టీఎస్ఎస్పీ, ఐటీ, కమ్యూనికేషన్ నియామకాలు చేపట్టాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్ళపై నడిచారు. పోలీసు బోర్డ్ నియామకం ప్రకారం క్వాలిఫై అయిన మాకు ఈ జీవో వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవో ప్రకారం ఫలితాలు ప్రకటిస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని అవకాశం…
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలురులో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా.. చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను మంత్రి ప్రశాంత్ రెడ్డి విడుదల చేశారు. breaking news, latest news, telugu news, vemula prashanth reddy, kaleshwaram project,
హైదరాబాద్ పాతబస్తీ లో ఆది, సోమవారాల్లో బోనాల వేడుకలు సజావుగా నిర్వహించేందుకు సౌత్ జోన్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు రోజులూ సౌత్ జోన్లోనే దాదాపు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు... breaking news, latest news, telugu news, Bonalu 2023,