మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన పార్టీని, ఆయన తొత్తుల తోలు తీస్తానని ఆయన వ్యాఖ్యానించారు.. breaking news, latest news, telugu news, Shanampudi Saidi Reddy, big news,
కరీంనగర్ జిల్లా హజురాబాద్లో ఎన్నికల శంఖారావంను ప్రారంభించనున్నారు బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఉదయం 8 గంటలకు జమ్మికుంట మండలం నాగారం ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల అనతరం స్ట్రీట్ కార్నర్ మీటింగ్ breaking news, latest news, telugu news, big news, etela rajender, election campaign
రైలు ప్రమాద సంఘటన స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.. పట్టాల మీద ప్రమాదానికి గురైన బోగిలను తొలగించేందుకు బాహుబలి క్రెన్ రంగం లోకి దిగింది. ప్రమాదంలో పూర్తిగా నుజ్జునుజ్జయిన ప్యాసింజర్ బోగీలను, breaking news, latest news, telugu news, big news, train accident
breaking news: ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధి లోని చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో మిస్టరీగా మారిన యువతి హత్య కేసు వివిధ ట్విష్టుల అనంతరం మిస్టరీని చేధించారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. నిన్న ఉదయం 11:30 గంటలకు చంపాపేట్ లోని రాజీ రెడ్డి నగర్ లో స్వప్న అనే యువతి ఇంట్లోనే హత్య చేయబడింది. కాగా ఆమె భర్త ప్రేమ్ రెండవ అంతస్థు పైన నుండి కింద పడగా అతన్ని ఉస్మానియా…
హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ బూత్ లెవల్ కార్యకర్తల సమావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజలను కలిసినప్పుడు 2014ల ఎట్లా ఉండే.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, కరవు తీవ్రతపై సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5300 కోట్లు కేటాయించి breaking news, latest news, telugu news, big news, cpi ramakrishna,
బీఆర్ఎస్ పార్టీ నేత హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజలు ఒప్పుకోరన్నారు బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి రాకపోతే హైదరాబాద్ సంకనాకి పోతుందని ఎలా అంటారని, breaking news, latest news, telugu news, big news, bjp muralidhar rao
వామపక్షాల తో కాంగ్రెస్ పొత్తు కొలిక్కి రానున్నది.. ఇప్పటికీ సిపిఐ తో ఒప్పందం దాదాపు గా కన్ఫర్మ్ అయింది. కొత్తగూడెం, చెన్నూరు ఖరారు అయ్యినట్లు గా చెబుతుండగా, సీపీఎం విషయం లో ప్రతిస్తంభన సాగుతోంది. సీపీఎం పార్టీకి మిర్యాలగూడ వైరా సీట్లు ఇస్తారని ప్రచారం జరిగింది breaking news, latest news, telugu news, congress,
నిన్న జరిగిన కాంగ్రెస్ బస్సు యాత్ర కారణాలు మీటింగ్లో తనపై చేసిన అసత్య ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మరని, breaking news, latest news, telugu news, pilot rohith reddy, revanth reddy