Home
Bollywood
Bollywood News
-
ఐనాక్స్ గ్రూప్ లో సినిమాలు ఫ్రీ
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టింది. ఇండియాలో మెల్ల మెల్లగా సాధారణ వాతావరణం నెలకొంటోంది. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికే థియేటర్లన్నీ ఓపెన్ అయ్యాయి. ప్రేక్షక ఆదరణ కూడా బాగుంది. దీనిని చూసి ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా థియేటర్లను ఓపెన్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి. ఆ బాటలో మహారాష్టలో ఈ నెల 22 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయి. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ సంస్థ ఐనాక్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 22న మూవీ లవర్స్ కి… -
అమితాబ్ ఇంట్లో కృతి సనన్ పాగా
‘వన్’ ఒక్కడినే తో తెలుగువారికి సుపరిచితమై ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది కృతి సనన్. ‘మిమి’ విజయంతో విజయపథంలో దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజ్కుమార్ రావ్ తో కలసి ‘హమ్ దో హమారే దో’ అనే కామెడీడ్రామాలో నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 29 న డిస్నీ హాట్స్టార్లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే కొంతకాలంగా ఇంటి వేటలో ఉంది కృతి. తాజాగా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయింది. కృతి ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్… -
‘రియల్ రాక్ స్టార్’ షమ్మీ కపూర్!
(అక్టోబర్ 21న షమ్మీకపూర్ జయంతి)హిందీ సినిమా రంగంలో డాన్సింగ్ హీరోగా షమ్మీ కపూర్ పేరొందారు. ఆయన కంటే ముందు కొందరు నటులు డాన్సులు చేసినా, అవి ఒకటి, అరా ఉండేవి. కానీ, షమ్మీ కపూర్ మాత్రం తన పాటలకు తానే డాన్స్ కంపోజ్ చేసుకుంటూ నటించి, ‘డాన్సింగ్ హీరో’గానూ, ‘ఎల్విస్ ప్రిస్లీ ఆఫ్ ఇండియా’గానూ పేరొందారు. షమ్మీ ప్రతి చిత్రంలో ఏదో ఒక పాటలో ఆయన స్టైల్ ఆఫ్ డాన్సింగ్ కనువిందు చేసేది. అన్న రాజ్ కపూర్,… -
ఆర్యన్ ఖాన్కు కోర్టులో ఎదురుదెబ్బ
బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్కు కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన క్రూయిజ్ షిప్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్కు ముంబైలోని ప్రత్యేక కోర్టులో బెయిల్ పిటిషన్ విచారణకు రాగా… కోర్టు ఆర్యన్ కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఆర్యన్తో పాటు సహ నిందితులు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా బెయిల్ దరఖాస్తులను కూడా నిరాకరించారు జడ్జి. Read Also : ‘కర్ణన్’ ఖాతాలో మరో అరుదైన అవార్డు ఆర్యన్… -
రణవీర్ బాత్ రూమ్ సెల్ఫీపై పూజా హెగ్డే హాట్ కామెంట్.. వారి దృష్టిలో పడడానికేనా..?
టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. వరుస హిట్లను అందుకొని స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అమ్మడు బాలీవుడ్ వైపు చూస్తోంది అన్న టాక్ వినిపిస్తోంది. అందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి మొహంజదారో లాంటి సినిమాలో కలిసి నటించినా అమ్మడికి మాత్రం హిట్ దక్కలేదు. దీంతో ఎలాగైనా బాలీవుడ్ లో కూడా తన సక్సెస్ ని చూపించాలని తహతహలాడుతోంది. ఈ… -
శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై హీరోయిన్ ఫిర్యాదు… కేసు నమోదు
శిల్పా శెట్టి, ఆమె భర్త గత కొన్ని నెలలుగా వార్తల్లో నిలుస్తున్నారు. అసభ్యకరమైన సినిమాలు తీసినందుకు రాజ్ కుంద్రాను అరెస్టు చేశారు. దాదాపు 2 నెలలు జైలులో ఉన్న ఆయన ప్రస్తుతం బెయిల్పై బయట ఉన్నాడు. రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచీ హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. తాజాగా ఆమె శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అక్టోబర్ 14 న షెర్లిన్ చోప్రా తనపై మోసానికి పాల్పడినందుకు,… -
బాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ కన్నుమూత!
బాలీవుడ్ స్టార్ హీరో టైగర్ ష్రాఫ్ తో పాటు పలువురు సినీ ప్రముఖులకు ఫిట్నెస్ ట్రైనర్ గా పనిచేసిన కైజాద్ కపాడియా బుధవారం కన్నుమూశాడు. ఎంతోమంది జీవన శైలిని మార్చిన కైజాద్ బాలీవుడ్ సెలబ్రిస్ ను సైతం తన వైపు తిప్పుకున్నాడు. అనేకమంది బాలీవుడ్ నటులకు ఆయన ఫిట్ నెస్ ట్రైనర్ గా ఉన్నారు. కైజాద్ హఠాన్మరణం పట్ల టైగర్ ష్రాఫ్ ఉదయమే సోషల్ మీడియా ద్వారా సంతాపాన్ని తెలిపాడు. టైగర్ తల్లి ఆయేషా, సిద్ధాంత్ కపూర్,… -
సంచలనం సృష్టిస్తున్న ‘హౌస్ ఆఫ్ సీక్రెట్స్: ది బురారీ డెత్స్’
1 జులై 2018. ఢిల్లీ సబర్బన్ ఏరియా బురారీ ప్రాంతంలో కల్లోలం చెలరేగింది. అక్కడో ఊహించని సంఘటన జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణించారు. వారిది హత్యో, ఆత్మహత్యో తెలియని పరిస్థితి. మూడు తరాలకు చెందిన ఓ కుటుంబం మరణం వెనుక కారణాలు ఏమిటనేది ఆ క్షణాన ఎవరికీ తెలియ రాలేదు. ఉదయం మార్నింగ్ వాక్ కు రావాల్సిన లలిత్ చుందావత్ తన ఇంటి నుండి బయటకు రాకపోవడంతో అతని స్నేహితుడికి అనుమానం వచ్చింది.… -
అక్షయ్ కుమార్ ‘రక్షాబంధన్’ షూటింగ్ పూర్తి
అన్నాచెల్లెళ్ళ అనుబంధం ప్రధానాంశంగా తెరకెక్కుతున్న సినిమా ‘రక్షాబంధన్’. అక్షయ్ కుమార్, భూమీ ఫడ్నేకర్ జంటగా ఈ సినిమా ఆనంద్ ఎల్. రాయ్ రచన, దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోంది. హిమాన్షు శర్మ, కనికా థిల్లాన్ సహ రచయితలుగా వ్యవహరిస్తున్న ‘రక్షాబంధన్’ను తన సోదరి హీరానందాని కి డెడికేట్ చేస్తున్నట్టు అక్షయ్ కుమార్ తెలిపాడు. ఇందులో సహెజ్ మీన్ కౌర్, దీపికా ఖన్నా, సదియా ఖతీబ్, స్మృతి శ్రీకాంత్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 2020 ఆగస్ట్ 3 రక్షాబంధన్ సందర్భంగా… -
ముంబైలోనూ బొమ్మ పడబోతోంది!
అక్టోబర్ 22వ తేదీ నుండి మహారాష్ట్రలోనూ సినిమా హాల్స్, ఆడిటోరియమ్స్ ను తెరవబోతున్నారు. అయితే సినిమా థియేటర్లు, ఆడిటోయంలలో కేవలం సిట్టింగ్ కెపాసిటీలో యాభై శాతానికి మాత్రమే ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. మంగళ వారం మహారాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ని విడుదల చేసింది. 2020 మార్చిలో సినిమా థియేటర్లను కరోనా కారణంగా మూసివేశారు. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్ మాసాలలో దేశంలోని కొన్ని ప్రాంతాలలో థియేటర్లను పాక్షికంగా తెరిచారు. కానీ కరోనా…
తాజావార్తలు
-
Election Results 2026: తమిళనాడులో హంగ్కే అవకాశం..! 4 రాష్ట్రాలు+UT ఎన్నికల ఫలితాలు.. మినిట్స్ టు మినిట్స్ అప్డేట్స్..
-
Bengal Election Results Live Updates: బెంగాల్ బాద్షా బీజేపీ..! టీఎంసీకి మరో షాక్..! అప్డేట్స్ మీకోసం..
-
Jofra Archer: అద్భుతం.. విజయ్ గెలుపును ముందే ఊహించి ట్వీట్ చేసిన క్రికెటర్ జోఫ్రా ఆర్చర్..
-
Mumbai Indians: ఐపీఎల్లో వరుస ఓటములు.. అయినా ప్రపంచ రికార్డు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్…
-
Vijay Dhamu: ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి.. రాయపురంలో మాజీ మంత్రి కోటను కూల్చిన సామాన్యుడు!
-
CM Chandrababu : గ్లోబల్ బ్రాండ్లుగా స్థానిక ఉత్పత్తులు.. ఏపీలో ప్రొడక్ట్ పర్ఫెక్షన్ క్లస్టర్లపై చంద్రబాబు సమీక్ష
-
YS Jagan : విజయ్కు జగన్ అభినందనలు.. ‘తొలి అడుగులోనే అద్భుతం’ అంటూ ట్వీట్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!