ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి నటినటులు నానా తంటాలు పడుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం క్వాలిటీ కంటెంట్ లేకపోవడమే కావొచ్చు కానీ, అంతకన్నా పెద్ద సమస్య మరొకటి ఉంది. అదే టికెట్ రేట్లు, స్నాక్స్ ధరలు. గత కొన్నేళ్లుగా థియేటర్ లో సినిమా చూడాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. ముఖ్యంగా మల
స్టార్ బ్యూటీ కియారా అద్వానీ గురించి పరిచయం అక్కర్లేదు.. ‘భరత్ అనే నేను’ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ‘వినయ విధేయ రామ’ అనే చిత్రంలో రామ్ చరణ్తో కలిసి నటించే అవకాశాన్ని పొందింది..ఈ చిత్రం కూడా మంచి హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు అందుకుంది. అలా బాలీవుడ్లో ‘కబీర్ సి
బాలీవుడ్ దర్శక ద్వయం రాజ్, డీకే దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. టాలీవుడ్ నటి సమంత ఈ సిరీస్ లో కీలక పాత్రలో నటించింది. రెండు భాగాలు సూపర్ హిట్ కాగా ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ వచ్చే నెల నుంచి స్ట్రీమింగ్కు రానుంది. రోహిత్ బస్ఫోర్ అనే బాలీవుడ్ నటుడు ఫ్యామిలీ మ్యాన్ 3 లో నట
Ameer Khan : బాలీవుడ్ బడా హీరో అమీర్ ఖాన్ కు ఎంత పెద్ద ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే. ఆయన తీసే సినిమాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాకుండా సినిమాలతో వేల కోట్ల ఆస్తులు సంపాదించాడు. అలాంటి అమీర్ ఖాన్ కూతురు తాను ఎందుకూ పనికి రానని బాధపడుతున్నట్టు తెలిపింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవు�
Nani : ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి ఎలా ఉందో మనకు తెలిసిందే. ఒకప్పుడు సౌత్ ను చిన్న చూపు చూసిన బాలీవుడ్ ను.. ఇప్పుడు సౌత్ సినిమాలు శాసించే పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ హీరోలకు కూడా హిందీలో రాని కలెక్షన్లు.. మన తెలుగు హీరోలకు వస్తున్నాయి. దాంతో బాలీవుడ్ పని అయిపోయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇలాంటి
బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీకి ప్రెగెన్సీ రావడంతో ఓ క్రేజీ ప్రాజెక్టు నుండి తప్పుకోవాల్సి వచ్చింది. పర్హాన్ అక్తర్ తెరకెక్కిస్తున్న డాన్ 3లో రణవీర్ సింగ్తో రొమాన్స్ చేసే ఛాన్స్ మిస్సయ్యింది. ఈ ఆఫర్ ఎవరికి దక్కుతుందో అనుకునేలోగా యంగ్ బ్యూటీ శార్వరీ వాఘ్ పేరు గట్టిగానే వినిపించింది. త�
బాలీవుడ్ పరిస్ధితి ఎలా ఎందో మనకు తెలిసిందే. గట్టి హిట్ కొట్టడంకోసం నానా తంటాలు పడుతున్నారు. ప్రతి ఒక స్టార్ హీరో అండ్ హీరోయిన్ అని విధాలుగా ట్రై చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే బాలీవుడ్ ల్లో భారీ స్థాయిలో ‘రామాయణ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వంలో అగ్ర నిర్మాతలతో కలిసి �
బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి గురించి పరిచయం అక్కర్లేదు..‘గోల్ మాల్’, ‘సింగం’ సిరీస్లతో మంచి పాపులరిటి దక్కించుకున్నాడు. ముఖ్యంగా ‘సింగం’ తో కాప్ యూనివర్స్ను క్రియేట్ చేసి, ఇప్పటికే పలు చిత్రాలను తెరకెక్కించారు . లాస్ట్ ఇయర్ ‘సింగం ఎగైన్’ సినిమాతో హిట్టు కొట్టిన రోహిత్.. తన తదుపరి ప్రాజెక్
సాధారణంగా సెలబ్రిటీల గురించి మీడియాలో రకరకాల గాసిప్స్ వైరల్ అవుతునే ఉంటాయి. ఇండియాలో మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే బాలీవుడ్లో విడాకులు, ఎఫైర్స్, బ్రేకప్ ఇలాంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. ఇందులో భాగంగా తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ విషయంలో షాకింగ్ న్యూస్ బాలీవుడ్ను షేక్ చేస్తోంది. పెళ్లి కాకుండాన�