Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bjp

Bjp News

    • క‌ర్ణాట‌క సీఎం మార్పుపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు… ఆయ‌న్ను మారిస్తే…
      #Top Story

      క‌ర్ణాట‌క సీఎం మార్పుపై సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి కీల‌క వ్యాఖ్య‌లు… ఆయ‌న్ను మారిస్తే…

      క‌ర్ణాట‌కలో నాయక్వంలో మార్పు ఉండొచ్చని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉంద‌నే విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు స్పష్టంకాలేదు.  అయితే, ముఖ్య‌మంత్రిని మారిస్తే ఇబ్బందులు వ‌స్తాయ‌ని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం క‌ష్టం అవుతుంద‌ని కొంద‌రివాద‌న‌.  అటు అధిష్టానం కూడా యడ్డియూర‌ప్ప‌ను మార్చేందుకు సాహ‌సం చేయ‌డంలేదు.  క‌ర్ణాట‌క తాజా రాజ‌కీయాల‌పై బీజేసీ సీనియ‌ర్ నేత సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి స్పందించారు.  క‌ర్ణాట‌క‌లో ముఖ్య‌మంత్రిని మార్చ‌డం పెద్ద సాహ‌స‌మే అవుతుంద‌ని, రాష్ట్రంలో తొలిసారి బీజేపి…
    • మాజీ మంత్రి పెద్దిరెడ్డికి విద్యాసాగర్‌రావు ఆఫర్‌ ఇచ్చారా?
      #Off The Record

      మాజీ మంత్రి పెద్దిరెడ్డికి విద్యాసాగర్‌రావు ఆఫర్‌ ఇచ్చారా?

      ఒక మాజీ మంత్రి చేరిక.. ఇంకో మాజీ మంత్రి అలకకు కారణమైంది. అసంతృప్తితో ఉన్న ఆ నాయకుడిని ఎలా బుజ్జగించాలో పార్టీ నేతలకు అంతుచిక్కడం లేదు. అందుబాటులో ఉన్న పెద్దలందరినీ పంపి సముదాయిస్తున్నారట. ఈ సందర్భంగా ఒక ఆఫర్‌ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. దానికి ఆయన ఒప్పుకొంటారా? ఇంతకీ ఎవరా నాయకుడు? ఏంటా ఆఫర్‌? బీజేపీ పెద్దలు ఆఫర్‌ ఇచ్చారట మాజీ మంత్రి ఇ. పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ఆయన్ని కాషాయ…
    • ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : హుజురాబాద్ ఉప ఎన్నిక లెక్కలు ఎలా ఉంటాయి..?
      #వీడియోలు

      ప్రొఫెసర్ నాగేశ్వర్ వీడియో : హుజురాబాద్ ఉప ఎన్నిక లెక్కలు ఎలా ఉంటాయి..?

    • నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు : ఈటల
      #కరీంనగర్

      నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు : ఈటల

      బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు పాదయాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ… నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఒక్క కరోనా కాలం తప్ప నిరంతరంగా హుజూరాబాద్ ప్రజలతో ఉన్న… 20 ఏళ్లుగా మీతో ఉన్న. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టలమీద పడుకున్న.. మీరంతా నాతో ఉన్నారు. కానీ తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ఇప్పుడు ఉంది. తెలంగాణలో స్వేచ్ఛ గౌరవం లేదు అని తెలిపారు. ఈ…
    • బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు
      #Top Story

      బోనాల పాట.. సింగర్ మంగ్లీపై సీపీకి ఫిర్యాదు

      తెలంగాణలో బోనాల సీజన్‌ ప్రారంభమైపోయింది.. ఇప్పటికే బోనాల పాటలు అదరగొడుతున్నాయి.. ప్రతీ పండుగకు ఓ పాట విడుదల చేసినట్టుగానే.. ఈ సారి కూడా ఓ పాటను వదిలారు సింగర్‌ మంగ్లీ.. అయితే, పాటలోని కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ నేతలు.. బోనాల పాటలో తప్పుడు పదాలు ఉపయోగించారంటూ మంగ్లీపై రాచకొండ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు బీజేపీ కార్పొరేటర్లు. బోనాల పాటలో అమ్మవారిపై తప్పుడు పదాలు ఉపయోగించారని పేర్కొన్న నేతలు.. తక్షణమే…
    • కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌:  బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…
      #Top Story

      కాంగ్రెస్‌కు మ‌రోషాక్‌: బీజేపీలోకి 8 మంది ఎమ్మెల్యేలు…

      మ‌ణిపూర్ కాంగ్రెస్ కు మ‌రోషాక్ త‌గిలింది.  ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేస్తున్న బీజేపీ ధాటికి కాంగ్రెస్ పార్టీ కుదేల‌వుతున్న‌ది.  వ‌చ్చే ఏడాది అనేక రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఇలా ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్న రాష్ట్రాల్లో మ‌ణిపూర్ కూడా ఒక‌టి.  మ‌ణిపూర్ కాంగ్రెస్ పార్టీ క‌మిటీ అధ్య‌క్ష‌ప‌ద‌వికి గోవిందాస్ రాజీనామా చేశారు.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గోవిందాస్‌తో పాటుగా మ‌రో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేర‌బోతున్నారు.  ఈశాన్య‌రాష్ట్రాల్లో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ క్ర‌మంగా మ‌స‌క‌బారుతున్న‌ది.…
    • ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్.. నా ప్రాణం అడ్డువేస్తా..!
      #తెలంగాణ

      ఈటల వ్యాఖ్యలకు గంగుల కౌంటర్.. నా ప్రాణం అడ్డువేస్తా..!

      మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్‌.. నా హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించడం సంచలనంగా మారింది.. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు.. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చింది. నన్ను నరహంతకుడు నయీం చంపుతా అంటేనే భయపడలేదు.. ఈ చిల్లర ప్రయత్నాలకు ఏనాడూ కూడా భయపడం.. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని అంటూ ఆయన కామెంట్ చేశారు.. అయితే, ఈటల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు మంత్రి గంగుల కమలాకర్‌.. ఈటల…
    • బెంగాల్ నేత సువేందు అధికారి కీల‌క వ్యాఖ్య‌లు…ఓట‌మికి ఇదే కార‌ణం…
      #Top Story

      బెంగాల్ నేత సువేందు అధికారి కీల‌క వ్యాఖ్య‌లు…ఓట‌మికి ఇదే కార‌ణం…

      ప‌శ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఊహించిన‌దానికి వ్య‌తిరేకంగా ఫ‌లితాలు వెలువ‌డ్డాయి.  ఎట్టిప‌రిస్థితుల్లో కూడా బీజేపీ 170 నుంచి 180 స్థానాల్లో విజ‌యం సాధిస్తుంద‌ని అంతా అనుకున్నారు.  కానీ, ఫ‌లితాలు తృణ‌మూల్‌కు అనుకూలంగా రావ‌డంతో అంతా షాక్ అయ్యారు.  అయితే, నందిగ్రామ్‌లో నువ్వానేనా అన్న‌ట్టుగా సాగిన పోరులో బీజేపీ నేత సువేందు అధికారి విజ‌యం సాధించారు.   అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మిపై పార్టీ సమీక్ష‌ను నిర్వ‌హించింది.  ఇక ఇదిలా ఉంటే, పూర్వ మేదినీపూర్ జిల్లాలోని చందీపూర్…
    • హుజురాబాద్ లో టెన్షన్… ఈట‌ల‌, టీఆర్ఎస్ వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌
      #తెలంగాణ

      హుజురాబాద్ లో టెన్షన్… ఈట‌ల‌, టీఆర్ఎస్ వ‌ర్గీయుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌

      హుజురాబాద్ నియోజకవర్గంలో హై టెన్షన్‌ నెలకొంది. టిఆర్ఎస్ వర్సెస్ ఈటల రాజేందర్‌ వర్గీయులగా గొడవలు చోటు చేసుకున్నాయి. కమలాపూర్ మండలం గోపాలపూర్ గ్రామంలో ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభించారు. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ నేతలు ఈటల అభిమానుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గోపాల్ పూర్ గ్రామంలో కరెంట్ పోల్స్ కు కట్టిన బిజెపి జెండాలను తొలిగించి… టిఆర్‌ఎస్ జెండాలు పెట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. read also : నేటి నుంచి ఏపీలో…
    • ఈట‌ల పాద‌యాత్ర‌…23 రోజులు…270 కి.మీ…
      #Top Story

      ఈట‌ల పాద‌యాత్ర‌…23 రోజులు…270 కి.మీ…

      ఈరోజు నుంచి బీజేపీ నేత ఈట‌ల రాజేంద‌ర్ పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  హుజూరాబాద్ నియోజ‌క వ‌ర్గంలో పాద‌యాత్ర చేయ‌బోతున్నారు.  క‌మ‌లాపూర్ మండ‌లంలోని బ‌త్తినివానిప‌ల్లి నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభిస్తున్నారు.  బ‌త్తినివానిప‌ల్లిలోని ఆంజ‌నేయుని దేవ‌స్థానంలో ఉద‌యం 9:30 గంట‌ల‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించ‌నున్నారు.  శ‌నిగ‌రం, మాద‌న్న‌పేట‌, గునిప‌ర్తి, శ్రీరాముల‌పేట‌, అంబ‌ల గ్రామాల్లో పాద‌యాత్ర చేయ‌నున్నారు.  రేపు సాయంత్రం అంబ‌ల గ్రామంలో బ‌స చేస్తారు.   23 రోజుల పాటు 270 కిలోమీట‌ర్ల మేర ఈట‌ల పాద‌యాత్ర సాగుతుంది. Read: కాస్త ముందుగానే…
    ←1…898899900901902…920→

తాజావార్తలు

  • Suriya: సూర్య – జ్ఞానవేల్ మ్యాజిక్ రిపీట్.. మరో రియలిస్టిక్ డ్రామాకు రంగం సిద్ధం!

  • What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Amit Shah: రాహుల్, ప్రియాంకా గాంధీని చూసైనా కాస్త నేర్చుకో..

  • Bus Fire : కూకట్‌పల్లిలో తగలబడిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు..

  • Astrology: ఏప్రిల్‌ 18, శనివారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పూజలు చేయాలి..?

ట్రెండింగ్‌

  • Kids Wellness : పిల్లల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే.. ఈ హెల్త్ టెస్టులు తప్పనిసరి.!

  • Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

  • రాత్రి పడుకునే ముందు శరీరంలోని ఈ రెండు భాగాలకు ఆవనూనెతో ఎందుకు మర్దన చేయాలి?

  • Burning Feet Hacks: పాదాల్లో మంటలా..? ఇంటి చిట్కాలతో ఇలా చెక్ పెట్టండి.!

  • Neem Juice: వేప రసం తాగుతున్నారా? అయితే ఈ షాకింగ్ విషయాలు తెలుసుకోవాల్సిందే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions