ఇవాళే కేంద్ర మంత్రివర్గం విస్తరణ.. వీరికే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024లో జరిగే లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ విస్తరణ ఉండబోతుంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరిగే విస్తరణలో యువతకు ప్రాధాన్యం దక్కనుంది. సామాజిక, ప్రాంతీయ, వర్గ సమీకరణలను లెక్కలోకి తీసుకుని కేబినెట్ కూర్పు చేశారు మోడీ. ఆరుగురికి కేబినెట్ హోదాతో పాటు మొత్తం 20 మందికి పైగా కొత్త వారికి అవకాశం రావొచ్చు..! మరో 29 మందిని కేబినెట్లోకి తీసుకునేందుకు అవకాశం ఉంది.
read more : ద లాస్ట్ థెస్పియన్ … దిలీప్ కుమార్!
Also Read
మిత్రపక్షాలతో పాటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది బీజేపీ. ఉత్తర్ప్రదేశ్ సహా వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశముంది. మధ్యప్రదేశ్ నుంచి జోతిరాధిత్య సింధియా, రాకేశ్ సింగ్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. బీహార్ నుంచి ఎల్జేపీ నేత పశుపతి కుమార్ పరాస్, యూపీ నుంచి అప్నాదళ్ నాయకురాలు అనుప్రియ పటేల్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, రీటా బహుగుణ, మహారాష్ట్ర నుంచి పూనం మహాజన్, ప్రీతం ముండే పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
- Tags
- bjp
- new Cabinet
- PM Modi
తాజావార్తలు
-
Hisense E8S ULED Mini-LED TV: 144Hz డిస్ప్లే, డాల్బీ విజన్ IQ సపోర్ట్తో.. హిసెన్స్ E8S ULED మినీ-LED టీవీలు విడుదల
-
Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
Kodali Nani: మాజీ మంత్రి కొడాలి నాని ప్రాసిక్యూషన్కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్!
-
SBI PO Recruitment 2026: 1500 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులకు ఎస్బీఐ నోటిఫికేషన్.. అర్హత, వయస్సు, జీతం పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Tilak Varma-Siraj: తెలుగు ప్లేయర్స్ సిరాజ్, తిలక్కు లీగల్ నోటీసులు.. ఇద్దరు టాలీవుడ్ హీరోస్కు కూడా!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!