కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ విధంగా దోచుకోవాలనే ధ్యాసే కానీ ప్రజల బాగు కోసం ఆలోచన లేదని బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. గజ్వెల్ లో బీఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడాతూ.. ‘ రాబోయే ఎన్నికల్లో ఏనుగుకు గుర్తుకు , కారు గుర్తుకు మధ్య పోటీ జరగబోతుందన్నారు. నేను ఉన్న, చచ్చినా కాన్షిరామ్, మాయావతి ఆశీస్సులతో నీలి రంగు కండువాలోనే…