Road Accident : రాజస్థాన్లోని బికనీర్లో గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. బికనీర్కు 100 కిలోమీటర్ల దూరంలోని మహాజన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Pana Devi : బికనీర్ జిల్లాకు చెందిన ఓ వృద్ధురాలు ఇలాంటి అద్భుతం చేసింది. దీని గురించి తెలిస్తే ప్రతి ఒక్కరూ షాక్ అవుతారు. బికనీర్లోని నోఖా తహసీల్లోని అంఖిసర్ గ్రామంలో నివసిస్తున్న 92 ఏళ్ల గ్రామీణ మహిళ పనా దేవి గోదారా మూడు బంగారు పతకాలను గెలుచుకుంది.
Rajasthan: రాజస్థాన్ రాష్ట్రంలో 17 ఏళ్ల బాలిక, 20 ఏళ్ల ముస్లిం మహిళా టీచర్తో కలిసి అదృశ్యమయ్యారు. ఈ ఘటన బికనీర్ లో జరిగింది. అయితే కావాలనే తమ అమ్మాయిని కిడ్నాప్ చేశారని మైనర్ బాలిక కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైనర్ బాలిక చదివే ప్రైవేట్ కాలేజీలో ఉపాధ్యాయురాలు నిదా బహ్లీమ్ పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులు మైనర్ బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
Earthquake: ఇటీవల కాలంలో ఇండియాలోని పలు రాష్ట్రాల్లో భూకంపాలు సంభవిస్తున్నాయి. రెండు రోజలు క్రితం చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో 4 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆదివారం తెల్లవారుజామున రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించలేదు. ఆదివారం తెల్లవారుజామున 2.16 నిమిషాలకు 4.2 తీవ్రతలో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. భూకంప కేంద్రం 516 కిలోమీటర్ల దూరంలో…
Camel tied to tree, beaten to death for killing owner in Bikaner: రాజస్థాన్ బికనీర్ లో దారుణంగా ఓ ఒంటెను చంపేశారు. జంతువు చేసిన తప్పుకు మానవులే జంతువులుగా మారుతున్నారు. గ్రామస్తులంతా కలిసి ఒంటెను చనిపోయే దాకా చితకబాదారు. ఇంతకీ ఒంటె నేరం ఏమిటంటే.. ఒంటె తన యజమానిని చంపడమే. దీంతో కుటుంబ సభ్యులు, ఆ గ్రామస్తులు అంతా కలిసి ఒంటెను దారుణంగా చంపేశారు.