Wife Exchange:‘వైఫ్ స్వాపింగ్’ గేమ్కు ఒప్పుకోలేదని కీచకుడిగా మారిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Exchange: భారత దేశం సంప్రదాయాలకు పుట్టినిల్లు. పాశ్చాత్య ధోరణులకు పోయి మన దేశ సంస్కృతిని కొందరు భ్రష్టు పట్టిస్తున్నారు. ఆ కోవకు చెందినదే ఈ వార్త.. ఓ భర్త కట్టుకున్న భార్యను మరో పురుడికి పడక సుఖం ఇవ్వాలని ఒత్తిడి చేశాడు. అంటే భార్య మార్పిడి క్రీడ(వైఫ్ స్వాపింగ్ గేమ్) ఆడాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె ససేమిరా అంది. అంతే ఆ కసాయి భర్త దారుణానికి ఒడిగట్టాడు. భార్యను హోటల్ గదిలో బంధించి దాడి చేశాడు. ఈ దారుణం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్లో వెలుగు చూసింది.
Read Also: New CJI: కొత్త సీజేఐ నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
రాజస్థాన్లోని బికనీర్లో భార్యల మార్పిడికి సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒకరిభార్యను మరొకరికి ఇచ్చిపుచ్చుకునే ఈ ఆటలో పాల్గొనడానికి తాను నిరాకరించినందుకు తన భర్త తనపై క్రూరత్వానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో గేమ్లో పాల్గొనలేదనే కోపంతో బాధితురాలిని తన భర్తను కొట్టినట్లు కేసును విచారణ చేస్తున్న అధికారులు తెలిపారు. రాజస్థాన్లోని బికనీర్లోని ఓ హోటల్ గదిలో ఈ ఘటన జరగ్గా, భోపాల్లో కేసు నమోదైంది. ఫిర్యాదు చేసిన మహిళ భర్త బికనీర్లోని 5-స్టార్ హోటల్లో మేనేజర్గా ఉన్నారు. పోలీసుల ఫిర్యాదు మేరకు నిందితుడు అమ్మర్ (భర్త) తనను హోటల్ గదిలోకి లాక్కెళ్లి ఫోన్ తీసుకెళ్లాడని బాధితురాలు తెలిపింది. రెండు రోజుల తర్వాత మద్యం మత్తులో అక్కడికి చేరుకున్నాడు. మద్యం సేవించి, డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. తన భర్త ద్విలింగ సంపర్కుడని ఫిర్యాదుదారు తెలిపారు. తాను తన భర్త ప్రవర్తనతో బాధపడ్డానని, కానీ భార్య మార్పిడి గేమ్ కు మాత్రం ఒప్పుకోలేదని తెలిపింది.
Read Also: Tesla Pi Phone: అదిరిపోయే ఫీచర్స్తో మార్కెట్లోకి టెస్లా స్మార్ట్ఫోన్.. లాంచింగ్ ఎప్పుడంటే..?
మహిళ అత్త, మామ, భర్త ఆమె నుంచి రూ.50 లక్షలు కట్నం డిమాండ్ చేశారు. తన భర్త ఘాతుకాల గురించి ఆమె అత్తమామలకు చెప్పింది. కానీ వారు దానిని పట్టించుకోలేదు. పైగా, అది లేటెస్ట్ ట్రెండ్ అంటూ వెనకేసుకొచ్చారు. తన భర్త లైంగిక దాడి తర్వాత తనకు గాయాలు అయ్యాయని, దాంతో తన ఆరోగ్యం క్షీణించిందని మహిళ తెలిపింది. ఇలాంటి దాడులు ఆమెపై నెలల పాటు కొనసాగాయి. అనంతరం బంధువులు వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకొని వెళ్లారు. దీంతో అక్కడికి వెళ్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వరకట్న నిషేధ చట్టంలోని సెక్షన్ 377, 498-ఎ (వధువు వేధింపులు), 323, 506, 34, 3/4 సెక్షన్ల కింద నిందితుడైన భర్త, అత్త, ఆమె కోడలుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!