Lalu Family Trouble: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు ఇంటి పోరుతో ఇబ్బంది పడుతున్న తరుణంలో.. ఇప్పుడు అధికారిక బంగ్లాలు ఖాళీ చేయాలనే కొత్తగా ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ఆ ఫ్యామిలీకి తలనొప్పిగా మారింది.
Vaibhav Suryavanshi: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025లో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ సంచలన ప్రదర్శనతో దేశవ్యాప్తంగా ప్రాచుర్యం అందుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ, తాజాగా గుజరాత్ టైటాన్స్ పై జరిగిన మ్యాచ్లో కేవలం 35 బంతుల్లోనే శతకం సాధించి క్రికెట్ ప్రపంచాన్ని తనవైపు చూసేలా చేసుకున్నాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్లో అతను మోతంగా 38 బంతులతో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో మొత్తం 101 పరుగులు సాధించాడు. Read Also: Vaibhav…
Puspa 2 Trailer Event: పుష్ప2 క్రేజ్ మాములుగా లేదు. ఇండియాలోనే మెట్టమెదటి సారిగా దాదాపు 25 వేల మంది మధ్యలో పాట్నాలో ట్రైలర్ లాంచ్ ప్లాన్ చేసారు పుష్ప మూవీ టీం. ఈ సందర్బంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ద రూల్.. ట్రైలర్ లాంచ్ పాస్ ల కొసం పాట్నాలొ గాంధీ మైదాన్ వద్ద భారీగా క్యూ కట్టారు అభిమానులు. ఈ కార్యక్రమానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ఐకాన్ స్టార్…
ఐఏఎస్ అధికారి కృష్ణయ్య హత్య కేసులో దోషిగా తేలిన మాజీ ఎంపీ ఆనంద్ మోహన్ సింగ్ జైలు నుంచి విడుదల కానున్నారు. బీహార్ జైలు మాన్యువల్ను సవరించిన కొద్ది రోజుల తర్వాత, 27 మంది ఖైదీల విడుదలకు బీహార్ ప్రభుత్వం ఈరోజు నోటిఫై చేసింది.
రాష్ట్రంలో రిజిస్టర్ కాని దాదాపు 4,000 దేవాలయాలు, మఠాలు, ట్రస్టులను మూడు నెలల్లోగా నమోదు చేయాలని బీహార్ ప్రభుత్వం రాష్ట్రంలోని 38 జిల్లాల అధికారులను కోరిందని బీహార్ న్యాయ శాఖ మంత్రి షమీమ్ అహ్మద్ తెలిపారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాలు, మఠాల పూజారులు భూములను బదిలీ చేయడం లేదా విక్రయించడం వల్ల పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్లు గుర్తించామన్నారు.
Warning to Drinkers: 2016లో బీహార్ ప్రభుత్వం మద్యపానంపై నిషేధం విధించింది. ఈ ప్రకారం ఆ రాష్ట్రంలో మద్యం తయారు చేయడం, విక్రయించడం, సేవించటం నేరం. ఈ మేరకు సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ప్రజల్లో మార్పు తెచ్చేందుకు బీహార్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మందుబాబులను హెచ్చరిస్తూ వారి ఇళ్లకు పోస్టర్లు అంటిస్తోంది. సాధారణంగా తెలుగు రాష్ట్రాలలో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడితే జరిమానా విధించడంతో పాటు కౌన్సెలింగ్ ఇస్తారు. కానీ బీహార్లో మాత్రం తాగుబోతులు…
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది… రేపు సాయంత్రం 6 గంటలకు కేబినెట్ విస్తరణ జరగనుంది.. ప్రధానంగా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతో పాటు.. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఈ సారి కేబినెట్లో చోటు దక్కనుంది… ఇక, ఇప్పటికే బీహార్లో కలిసి పనిచేస్తున్నాయి బీజేపీ-జేడీయూ.. ఇప్పుడు కేంద్ర కేబినెట్లోకి వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్? అయితే, తమకు నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని కోరుతున్నారు.. ఈ అంశం పై…