తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార విపక్షాల నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అయితే.. ఇవాళ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఎచ్చి పొచ్చి నా కొడుకులు కళ్ళు తెరచి చూడండిరా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. breaking news, latest news, telugu news, big news, puvvada ajay,
ఇండియా కూటమి దెబ్బకి జమిలి ఎన్నికలు అని మోడీ మొదలు పెట్టారన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ఎస్ఎస్ రాజ్యాంగమే మార్చలేడు మోడీ.. భారత రాజ్యాంగం మార్చుతాడా అని ఆయన ప్రశ్నించారు. breaking news, latest news ,telugu news, big news, cpi narayana
జమిలి ఎన్నికలపై బీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ కుమార్ మాట్లాడుతూ.. 2018లో జమిలి ఎన్నికల పై మా అభిప్రాయం చెప్పామని, జమిలీ ఎన్నికలు మంచిదే కానీ...చర్చ జరగాలని లా కమిషన్ కు చెప్పామన్నారు. మోడీ సర్కార్ పదేళ్లుగా మాట్లాడకుండా ఇప్పుడు హడావుడిగా పార్లమెంట్ సమావేశాలు పిలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ నగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు. తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నందున ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. talasani about rains in hyderabad, breaking news, latest news, telugu news, big news, talasani srinivas, hyderabad rains
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో స్థానిక ఎమ్మెల్యే చిన్నయ్య కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన శేజల్ ను బైండోవర్ చేశారు పోలీసులు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య లైంగికంగా వేధించాడని తనకు న్యాయం జరగడం లేదని కొంత కాలంగా పోరాడుతున్న శేజల్.. breaking news, latest news, telugu news, big news, Sheja, Durgam chinnaiah,
యుఎస్ ఆధారిత స్పెషాలిటీ గ్లాస్, సిరామిక్స్ సంబంధిత మెటీరియల్స్, టెక్నాలజీస్ ప్రొవైడర్ కార్నింగ్ ఇంక్ తెలంగాణతో గొరిల్లా గ్లాస్ తయారీ యూనిట్తో భారతదేశానికి అరంగేట్రం చేస్తోంది. 934 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఈ ప్రతిపాదిత తయారీ కేంద్రం స్మార్ట్ఫోన్ పరిశ్రమలోని మార్కెట్ లీడర్ల కోసం కవర్ Breaking news, latest news, telugu news, big news, gorilla glass, corning company, minister ktr
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి విద్యార్థులకు మట్టి గణేష్ విగ్రహాలపై ఆన్లైన్ క్విజ్ను ప్రారంభించింది. ఇందులో రూ.10 లక్షల వరకు విలువైన బహుమతులు గెలుపొందవచ్చు. అయితే... ప్రతి జిల్లాకు మూడు బహుమతులు ఉన్నాయి. breaking news, latest news, telugu news, big news, clay ganesh