పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో తెలంగాణకు 90 టీఎంసీల నీటిని వినియోగించకుండా అడ్డుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తిని కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ తిరస్కరించడంతో తెలంగాణకు న్యాయం జరిగిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్రావు అన్నారు. breaking news, latest news, telugu news, big news, harish rao, krishna water
కుత్బుల్లాపూర్, దుండిగల్లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ, ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి కే. తారకరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీహెచ్ఎంసీ హైదరాబాద్ నగరంలో కట్టిన లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విలువ 9700 వేల కోట్ల పైననే అన్నారు. breaking news, latest news, telugu news, big news, minister ktr,
నిజమాబాద్ జిల్లాలో నిర్వహించిన ప్రజాశాంతి పార్టీ సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. breaking news, latest news, telugu news, big news, ka paul,
సంగారెడ్డి మహబూబాబాద్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించిన అనాథ బాలిక నీరుడి విజయలక్ష్మి చదువుకు ఆదుకుంటామని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి టీ హరీష్ రావు హామీ ఇచ్చారు... breaking news, latest news, telugu news, big news, harish rao,
బైక్ వీల్లో చున్నీ (స్కార్ఫ్) ఇరుక్కుపోవడంతో కదులుతున్న ద్విచక్రవాహనంపై నుంచి పడి గాయపడిన ఓ మహిళ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. breaking news, latest news, telugu news, big news, accidents
తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ఈసారి ఓ ట్రాన్స్జెండర్ ఎంపికైంది. సాధారణంగా ఎన్నికల సంఘం ఎలక్టోరల్ రోల్ మార్పులు, చేర్పులు, ఓటరు అవగాహన తదితర అంశాలపై ప్రచారం కోసం సెలబ్రిటీలను ఎంపిక చేస్తుంది. Transgender Laila, breaking news, latest news, telugu news, big news, Telangana election comission
హైద్రాబాద్ లో పర్యావరణ హితమైన బస్సులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ ప్రారంభించారు. 25 గ్రీన్ మెట్రో లగ్జరీ బస్సులను గచ్చిబౌలి స్టేడియం వద్ద మంత్రి ప్రారంభించారు. మొత్తం 500 బస్సులను ప్రారంభించనున్నారు... Breaking news, latest news, telugu news, big news, puvvada ajay kumar, Green Metro luxury buses, TSRTC
ముస్లిం వాషర్లకు 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. breaking news, latest news, telugu news, big news, bandi sanjay, brs, bjp, cm kcr