Fortified Rice: ఫెర్టిఫైడ్ బియ్యం వల్ల పోషక విలువలు అందుతాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫెర్టిఫైడ్ బియ్యం వల్ల పోషక విలువలు అందుతాయని,దీనిపై ఎలాంటి అపోహలు చెందొద్దని భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ జెనరాల్ మేనేజర్ జి.ఎన్. రాజు చెప్పారు.ఐరెన్ సహా ఇతర పోషకాల లోటు వల్ల సహజ ఎదుగుదల ఉండడం లేదని అందుకే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యం తో కలిపి వీటి సరఫరా చేస్తామన్నారు.హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన భారత ఆహార సంస్థ విజయ పురోగతిని వివరించారు.వంద కిలోల బియ్యంలో కిలో ఫెర్టిఫైడ్ బియ్యం కలుపుతామని చెప్పారు.కేంద్ర ప్రభుత్వం తీసుజున్న ఈ నిర్ణయం వల్ల పేద,మధ్య తరగతి ప్రజల్లో పూర్తి పోషకాలు అందే ఆహారం లభిస్తుందని అన్నారు.పిల్లలు,మహిళల్లో ఎనిమియా లాంటి వ్యాధులు ఉన్నాయని ఐరన్ శరీరానికి అందకపోవడం వల్లనే సరైన ఎదుగుదల, రోగనిరోధక శక్తి ఉండటం లేదన్నారు.
Also Read : Minister KTR : లబ్ధిదారుల జాబితాలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు కూడా ఉన్నారు
Also Read
- 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Shreyas Iyer Record: టీ20ల్లో శ్రేయస్ అయ్యర్ కొత్త రికార్డు.. ధోనీ, కోహ్లీ సరసన చేరిన కెప్టెన్..
- 45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
కాగా భారత ఆహార సంస్థ తెలంగాణ ప్రాంతీయ శాఖ బియ్యం సేకరణ లో గణనీయ అభివృద్ధి సాధించిందని చెప్పారు.తొలుత రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ చేస్తుందని,తర్వాత మిల్లర్ల నుంచి భారత ఆహార సంస్థ ధాన్యాన్ని సేకరిస్తుందని అన్నారు.దీనిని అవసరమైన ప్రాంతాలకు తరలిస్తామని చెప్పిన ఆయన ముందుగా సనత్ నగర్ లోని ఎఫ్.సి.ఐ గోధముల్లో నివ చేస్తానని అన్నారు. కాగా భారత ఆహార సమంత తెలంగాణా డివిజనల్ మేనేజర్ అభయ్ రామారావు మాట్లాడుతూ ప్రస్తుత సంవత్సరం 6400 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్.సి.ఐ సేకరించిందని చెప్పారు.దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ధాన్యాన్ని సేకరిస్తూ రైతులకు తోడ్పాటు ను అందిస్తున్నామనన్నారు.ధాన్యం సేకరణలో అన్ని రకాల పారమీటర్లు పటిస్తున్నామన్నారు.
Also Read : Gold smuggling: జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత
తాజావార్తలు
-
Vivo V80: వివో V80 Series ధర లీక్.. 7200mAh బ్యాటరీ, Snapdragon 7 Gen 4తో భారత్లో త్వరలో లాంచ్?
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
Shravana Maasam: శ్రావణ మాస మహోత్సవం.. జూలై 30నా లేక 31నా? శివయ్య భక్తులు నోట్ చేసుకోవాల్సిన పవిత్ర తిథులు ఇవే!
-
Suriya Remuneration: ‘కరుప్పు’ సక్సెస్తో 100 కోట్ల క్లబ్లోకి సూర్య?
-
Pakistan Cargo Plane Missing: ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న పాకిస్తానీ కార్గో విమానం.. అరేబియా సముద్రంపై గల్లంతు
ట్రెండింగ్
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!