ఇప్పుడంతా స్మార్ట్ టీవీల హవానే నడుస్తోంది. సాధారణ టీవీల కాలం చెల్లిపోవడంతో.. అందరూ స్మార్ట్ టీవీలే కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కంపెనీలు అధునాతన ఫీచర్లతో తక్కువ ధరలకే టీవీలను రిలీజ్ చేస్తున్నాయి. వినియోగదారుల్ని ఆకట్టుకోవడానికి, ఇతర సంస్థలకు ధీటుగా పోటీ ఇవ్వడానికి.. ఫీచర్లు పెంచుతూ, ధరల్ని క్రమంగా తగ్గిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ థామ్సన్ లేటెస్ట్గా చౌక ధరకే ఓ స్మార్ట్ టీవీని ఇండియాలో రిలీజ్ చేసింది. ఆల్ఫా సిరీస్లో భాగంగా ఆ సంస్థ విడుదల…
స్మార్ట్ ఫోన్స్ తరహాలోనే ఈమధ్య కాలంలో స్మార్ట్ టీవీలో వినియోగం అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే పలు సంస్థలు తక్కువ ధరలకే ఎక్కువ ఫీచర్స్ కలిగిన స్మార్ట్ టీవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనాలకు ఆకర్షించేందుకు అద్భుతమైన డిజైన్స్లతో, అధునాతన ఫీచర్స్తో టీవీలను రంగంలోకి దింపుతున్నారు. అలాంటి వాటిల్లో చైనాకు చెందిన ‘కూకా’ (Coocaa) కంపెనీ ఒకటి. ఇది రూ. 10 వేల లోపే ఒక స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది. రంగారెడ్డి జిల్లా రావిరాలలోని ఫ్యాబ్ సిటీలో…