ప్రముఖ దేశీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్ల కు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ గడువు పొడిగించింది.. బ్యాంక్ ఉయ్ కేర్ పేరుతో ప్రత్యేకమైన ఎఫ్డీ స్కీమ్ను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం ఇప్పుడు మరింత కాలం అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. అందువల్ల అధిక వడ్డీ రేటు పొందాలని భావించే వారికి మంచి సమయం.. స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. ప్రస్తుతం ఎస్బీఐ ఉయ్…
ఈరోజుల్లో రసాయానిక ముందులు వాడేవారి సంఖ్య పెరుగుతుంది.. ఆ రసాయనాలు కూరగాయల తో పాటు మనలోపలకి కూడా వెళతాయి.. దానివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి.. దిగుబడి పొందాలని రైతులు ఈ మందులనే ఎక్కువగా వాడుతారు.. వ్యవసాయ నిపుణులు సెంద్రీయ వ్యవసాయం చేపట్టాలని సూచిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా ప్రకృతిలో లభించే ఆర్గానిక్ పదార్ధాలను ఉపయోగించి చేసే వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం అంటారు. ఒకప్పుడు సేంద్రియ వ్యవసాయ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత రసాయన, క్రిమిసంహారక…
ఈరోజుల్లో ఎప్పుడు ఏది జరుగుతుందో చెప్పడం కష్టమే అందుకే జనాలు తాము సంపాదించే కొంతభాగం పొదుపు చెయ్యాలని అనుకుంటారు.. ఈ మొత్తాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే ఆలోచనలో ఉంటారు. ఇందులో భాగంగా సెక్యూరిటీతో పాటు, మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు.. ఇలాంటి వారికోసమే పోస్టాఫీసులో అద్భుతమైన పథకం అందుబాటులో ఉంది.. ఆ స్కీమ్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ పథకం పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో భాగంగా సేవింగ్స్పై 7.5 శాతం వడ్డీ…
ప్రముఖ బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ప్రజలకు అధిక రాబడి ఇచ్చే పెన్షన్ పథకాలను అందిస్తుంది. పెన్షన్ పథకాలకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఒకేసారి పెట్టుబడి పెట్టి.. నెలవారీ లేదా.. వార్షిక పెన్షన్ పొందాలనుకునే పథకాల కోసం ఎక్కువ మంది వెతుకుతున్నారు.. ఇందులో కూడా అదిరిపోయే ప్లాన్ ఒకటి ఉంది.. అదే ఎల్ఐసీ జీవన్ శాంతి. ఇది యాన్యుటీ ప్లాన్. దీనిలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టి.. జీవిత కాలం మొత్తంలో వాయిదాల పద్ధతిలో తిరిగి…
దేశంలోని అతి పెద్ద భీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్.. ప్రజల అభివృద్ధి కోసం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని స్కీమ్ వల్ల అదిరిపోయే లాభాలను పొందుతున్నారు.. ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్లో ఎల్ఐసీ న్యూ జీవన్ శాంతి ప్లాన్ కూడా ఒకటి. ఈ పథకంలో భాగంగా ఒక్కసారిగా పెట్టుబడి పెడితే చాలు నెలవారీగా పెన్షన్ పొందొచ్చు. పదవి విరమణ తర్వాత నెలవారీ కచ్చితమైన రిటర్న్స్ పొందాలనుకునే వారికి ఈ ఎల్ఐసీ పథకం బెస్ట్…
భారతదేశ అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి గురించి అందరికీ తెలుసు.. ఎన్నో లాభాలను ఇచ్చే పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. నమ్మకమైన రాబడి వస్తుందని ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.. చాలా మంది ఎల్ఐసీల్లో బీమా పథకం అనేది బీమా ప్రయోజనాలతో పెట్టుబడి అంశంగా చూస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్…
కరోనా తర్వాత చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటున్నారు.. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అతి బీమా కంపెనీ ఎల్ఐసీకూడా అనే స్కీమ్ లను అందిస్తుంది.. అందులో కొన్ని పథకాలు ప్రజల మన్ననలు పొందాయి.. అందులో మహిళల కోసం అదిరిపోయే స్కీమ్ ఒకటి ఉంది.. అదే ఆధార్ శిలా పథకంలో పెట్టుబడిదారులు రోజుకు రూ.87 మాత్రమే ఇన్వెస్ట్ చేసి, రూ.11 లక్షల వరకు బెనిఫిట్ ను పొందవచ్చు.. ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ప్లాన్ అనేది నాన్లింక్డ్…
ప్రజల ఆదరాభిమానాలను పొందిన అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జీవిత బీమాతో పాటు సేవింగ్స్ స్కీమ్స్ ఆఫర్ చేస్తోంది.. ఎన్నో పథకాలు మంచి లాభాలను అందిస్తున్నాయి.. అందులో మహిళల కోసం కూడా ప్రత్యేక స్కిమ్స్ ఉన్నాయి.. ఎల్ఐసీ ఆధార్ శీలా కూడా ఒకటి..సేవింగ్స్-కమ్-ప్రొటెక్షన్ ప్లాన్, ఇది హామీతో కూడిన రాబడి, జీవిత బీమా రెండింటినీ అందిస్తుంది. భారత ప్రభుత్వం జారీ చేసిన ఆధార్ కార్డు గల మహిళలు ఈ స్కీమ్…
ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందిస్తుంది.. అందులో వృద్ధాప్యం కోసం అందిస్తున్న స్కీమ్ లలో ఒకటి అటల్ పెన్షన్ యోజన.. ఇందులో డబ్బులను పెడితే ఎటువంటి రిస్క్ లేకుండా మంచి లాభాలను అందిస్తుంది.. ఈ స్కీమ్ లో ప్రతి నెలా కేవలం రూ.210 ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూ.5000 పెన్షన్ పొందవచ్చు. అంటే ప్రతిరోజూ రూ.7 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అటల్ పెన్షన్ యోజనను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహిస్తుంది.. ఇక…
చలికాలం మొదలైంది.. సీజనల్ వ్యాధులు కూడా మొదలయ్యాయి.. దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి.. శ్వాస కోశ సంబంధిత సమస్యలు తలెత్తగానే చాలా మంది యాంటీ బయాటిక్ లను, మందులను, సిరప్ లను వాడుతూ ఉంటారు.. కానీ వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.. అందుకే ఇంట్లో ఉండే వాటితో సులువుగా ఒక డ్రింక్ ను తయారు చేసుకొని తాగితే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.. ఆ డ్రింక్…