LIC New Scheme: రోజుకు రూ.29 తో రూ.4 లక్షలు ఆదాయం.. సూపర్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశ అతి పెద్ద బీమా ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి గురించి అందరికీ తెలుసు.. ఎన్నో లాభాలను ఇచ్చే పథకాలలో డబ్బులను ఇన్వెస్ట్ చేస్తున్నారు.. నమ్మకమైన రాబడి వస్తుందని ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు.. చాలా మంది ఎల్ఐసీల్లో బీమా పథకం అనేది బీమా ప్రయోజనాలతో పెట్టుబడి అంశంగా చూస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా అదిరిపోయే ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో ఒకటి మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఆ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..
ఈ ఆధార్ శిలా యోజన పథకంలో 30 ఏళ్ల వ్యక్తి 20 సంవత్సరాల పాటు రోజుకు రూ. 29 నిరాడంబరమైన మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మొదటి సంవత్సరం చివరిలో 4.5 శాతం వడ్డీ రేటుతో మొత్తం సహకారం రూ. 10,959 అవుతుంది. అనంతరం మరుసటి సంవత్సరం చెల్లింపు రూ.10,723గా ఉంటుంది. ఈ వ్యూహాత్మక ఆర్థిక ప్రణాళిక గణనీయమైన రాబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది పాల్గొనేవారు ప్రతిరోజూ రూ. 29 తో పొదుపు చేస్తూ రూ.4 లక్షలు పొందవచ్చు..
Also Read
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
ఈ పథకం కింద రూ. 75,000 నుంచి రూ. 3 లక్షల వరకు ప్రారంభ పెట్టుబడిని చేయవచ్చు. పాలసీలో కనీస మెచ్యూరిటీ వ్యవధి 10 సంవత్సరాలు, అలాగే గరిష్ట మెచ్యూరిటీ వ్యవధి 20 సంవత్సరాలుగా ఉంటుంది.. ఇక ప్రీమియం చెల్లింపులను నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక లేదా వార్షిక ప్రాతిపదికన సౌకర్యవంతంగా నిర్వహించవచ్చు. పెట్టుబడిదారులకు ప్రాప్యత, సౌకర్యాన్ని కూడా పెంచుతుంది.. ఈ స్కీమ్ చేరాలంటే 8 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఆడపిల్లలు, మహిళలు పెట్టుబడి పెట్టవచ్చు. అయితే మైనర్ల విషయంలో కచ్చితంగా సంరక్షకుని తో జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చెయ్యొచ్చు.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి..
తాజావార్తలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్లో ఈడీ మెరుపు దాడులు.!
-
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!