ఛలో విజయవాడకు బ్రేకులు వేయనున్నాయి ఏపీఎన్జీఓ, అనుబంధ సంఘాల జేఏసీ. ఎల్లుండు జరగాల్సిన ఛలో విజయవాడకు బ్రేకులు వేసేందుకు సిద్ధమయ్యారు. అరెస్టులు, పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఒక మెట్టు దిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం లోని అంశాలు వ్రాతపూర్వక మినిట్స్ ఇస్తాం అన్నారన్నారు. 27న జరగాల్సిన ఛలో విజయవాడ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు. మా 49…
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై…
పీఆర్సీపై ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ఏపీలో హీట్ పెంచాయి.. మరోసారి ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు ఉద్యోగులు.. ఇవాళ సమావేశమైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. సోమవారం సమ్మె నోటీసు ఇవ్వనున్నారు.. ఇవాళ సీఎస్ను కలిసి పాత జీతాలే ఇవ్వాలని కోరనున్నారు.. అయితే, ఉద్యోగులతో సంప్రదింపుల కోసం తాజాగా ఏపీ సర్కార్ మంత్రుల కమిటీని వేసింది.. మంత్రులు బుగ్గన, పేర్నినాని, బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎస్తో కమిటీ ఏర్పాటు చేసింది.. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కమిటీ వేయడంపై…
ఎన్నో రోజులుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పీఆర్సీ ప్రకటనపై నేడు తెరపడింది. ఈ రోజు సీఎం జగన్ 11వ పీఆర్సీని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏపీ జేఏసీ అమరావతి సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పదవీ విరమణ వయస్సు పెంపు ఊహించలేదని ఆయన అన్నారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైందని ఆయన అభివర్ణించారు. అంతేకాకుండా మేం అడగకపోయినా ఇంటి స్థలం విషయంలో నిర్ణయం తీసుకున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.…
ఏపీ ఎన్జీఓ హోమ్ లో జరిగిన మీడియా సమావేశంలో బండి శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రభుత్వం మీదా అనేక రకాలుగా ఒత్తిడిని తీసుకువస్తు 71 డిమాండ్లు తీసుకువచ్చాము. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రచారంలో సి.పి.ఎస్ రద్దు చేసి ఓ.పి.ఎస్ తీసుకువస్తాను అని చెప్పారు . అది ఈరోజుకు అమల్లోకి రాలేదు. 55 శాతం ఫిట్మెంట్ తో పి.ఆర్.సి ఇవ్వాల్సి ఉంది. సజ్జల రామకృష్ణ గారు వచ్చి నెలాఖరుకు అమలు చేస్తాం అని చెప్పారు. దయచేసి మాకు పి.ఆర్.సి నివేదిక…